• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Current Affairs

విజయ మాల్య ‘ మనో భావాలు ‘ దెబ్బతిన్నాయా ?

13 Sunday Mar 2016

Posted by raomk in BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

banks, cbi, Kingfisher Airlines, Sunday Guardian, vijay mallya

ఎం కోటేశ్వరరావు

    ఏమో ? తాను దేశం విడిచి పారిపోలేదని, తనకు భారతీయ న్యాయ వ్యవస్థపై ఎంతో విశ్వాసం వుందని, త్వరలోనే తిరిగి వస్తానని చెప్పిన కొన్ని గంటలలోనే తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని, తగిన సమయం ఆసన్నమైనపుడే తిరిగి వస్తానని, తాను ఎక్కడ వున్నదీ వెల్లడించనని చెబుతున్నాడు. ఈనెల పదవ తేదీన ఒక చెక్కు చెల్లని కేసులో హైదరాబాదు కోర్టులో హాజరు కావాల్సిన మాల్య రాకపోవటంతో కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేసింది.మాల్యపై తమ మౌన బాబా నరేంద్రమోడీ సర్కార్‌ చర్యలు తీసుకొనే అద్బుతం జరగబోతోందని అప్పుడు మోడీ మహిమలను పొగిడేందుకు సిద్ధంగా వుండాలని మోడీ భక్తులు ఇప్పటికీ చెబుతున్నారు. గార్డియన్‌ పత్రిక వెల్లడించిన తాజా అంశాల ప్రకారం ఈనెల 18న ఇడి ముందు మాల్య హాజరు కావటం లేదని తేలిపోయింది. ఇప్పుడు మోడీ సర్కార్‌ ఏం చేస్తుందో చూడాల్సి వుంది. లండన్‌ నుంచి వెలువడే సండే గార్డియన్‌ పత్రిక ఇమెయిల్‌ ద్వారా మాల్యతో చేసిన ఇంటర్వ్యూను ప్రచురించింది. దానిలోని అంశాలు ఇలా వున్నాయి.

ప్రశ్న: మీరు మార్చి రెండవ తేదీన ఎందుకోసం దేశం విడిచి వెళ్లారు? బ్యాంకు రుణాలు చెల్లించటంలో వైఫల్యానికి దానికీ సంబంధం వుందా ? మీరు ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదు?

జవాబు: నేను వ్యక్తిగత పనుల మీద ఒక ఫ్రండ్‌తో కలసి ఢిల్లీ వదలి వెళ్లాను, ఇది వ్యాపార సంబంధమైనది కాదు,చాలా మంది నేను ఏడు పెద్ద సంచులతో సామాన్లు మోసుకొని వెళ్లినట్లు రాశారు.నేను అలా చేశానా లేదా అన్నది వేరే కధ.అయితే ఇద్దరు మనుషులకు అవేమీ ఎక్కువ అనుకోవటం లేదు. నేను భారీగానే వెళ్లాను. గతేడాది నాపై లుక్‌అవుట్‌ నోటీసు జారీ అయింది.కానీ నేను తప్పించుకోలేదు.ఇప్పుడు నన్ను క్రిమినల్‌ అని ఎందుకు చిత్రించాలి? రుణాల చెల్లింపులో వైఫల్యం అన్నది వాణిజ్య వ్యవహారం.బ్యాంకులు రుణాలు ఇచ్చేటపుడు వచ్చే రిస్కులను కూడా అవి వుంటాయని వారు తెలుసుకోవాలి. నిర్ణయించుకోవాల్సింది వారు మేము కాదు.గతంలో వర్ధిల్లు తున్న మా స్వంత వ్యాపారం ఆకస్మికంగా దిగజారింది. నన్ను ఒక విలన్‌గా చేయవద్దు. నాకు వున్నతమైన ఆలోచనలు వున్నాయి. నేను శాంతంగా వున్నాను, నా వ్యాఖ్యలను ఇతరుల మాదిరి వక్రీకరిస్తారేమోనని భయపడుతున్నాను.

ప్రశ్న: బ్యాంకులు కోర్టుకు వెళ్లటానికి ముందు మీరు దేశం విడిచారు, ఎవరైనా మీకు వుప్పందించారా ?

జవాబు: అది భాష్యానికి సంబంధించిన అంశం. దేశం వదలి వెళ్లటం ఇదే ప్రధమం కాదు, నేను ఏ తప్పు చేయలేదు. దేని గురించీ ఎవరూ నాకు వుప్పందించనవసరం లేదు. పెద్ద మీడియాలోని ఎక్కువ సంస్ధలు నాగురించి అనేక అబద్దాలు చెబుతున్నాయి. పత్రికల్లో ఊహాగానాలు రాజ్యమేలుతున్నాయి. నాకు ముందస్తు సమాచారం వున్నట్లు తమకున్న సంబంధాల ద్వారా తెలిసినట్లు టీవీ చానల్స్‌ పేర్కొంటున్నాయి.నాకు వ్యతిరేకంగా కొందరు వ్యక్తులు ముందుకు నెడుతున్న పెద్ద అజెండా ఇది.నన్ను బలి చేసేందుకు చూస్తున్నారు.బ్యాంకు వుద్యోగుల విస్వసనీయతను అనుమానించేవారు నన్నెందుకు వేలెత్తి చూపుతున్నారు.నేను నా దురదృష్టాని ఎల్లవేళలా ధైర్యంగా ఎదుర్కొన్నాను. నేను ఎంతో గొప్పగా జీవించాను, అనేక మందికి సాయం చేశాను. నా జీవితంలో నేను దేన్నీ దాచుకోలేదు. బహిరంగంగా జీవించే వారిలో నేను ఒకడిని.అజ్ఞాతంలోకి వెళ్లే విధంగా నన్ను నెట్టారు, అది నాకు విచారం కలిగించింది.

ప్రశ్న: మీరు భారత్‌కు రావటానికి ఎప్పుడు ఏర్పాట్లు చేసుకున్నారా అవును అయితే ఎప్పుడు ?

జవాబు: నేను మౌలికంగా భారతీయుడిని. నేను తిరిగి రావాలని కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు నాకు న్యాయమైన అవకాశం దొరుకుతుందని నమ్మకం లేదు. నేను నేరస్తుడినని ఇప్పటికే ముద్ర వేశారు. ఇది సరైన సమయం అనుకోవటం లేదు.ఆగ్రహం ఎక్కువగా వుంది, జనం హేతుబద్దంగా ఆలోచించాలి. బిజినెస్‌ అన్నతరువాత అది చిన్నదైనా పెద్దదైనా రిస్కులు వుంటాయని అర్ధం చేసుకోవాలి.ఈ విషయాల్లో నేను వున్నతిని, అగాధాలను చూశాను.అయితే నేను ఒక రోజు తిరిగి వస్తానని ఆశతో వున్నాను.భారత్‌ నాకు అన్నీ ఇచ్చింది. నన్ను విజయ్‌ మాల్యగా చేసింది.

ప్రశ్న: ప్రస్తుతం మీరు ఎక్కడ జీవిస్తున్నారు? లండన్‌ సమీపంలోని హెర్ట్‌ఫోర్డ్‌ షైర్‌లో మీ ఆస్తిదగ్గర మిమ్మల్ని చూసినట్లు జనం చెబుతున్నారు.

జవాబు: నేను ఎక్కడ వున్నదీ చెప్పటం తెలివిగల పని అనుకోవటం లేదు, అధికారులు నన్ను వేటాడటానికి నేనేమీ పేరు మోసిన నేరగాడిని కాదు,ప్రస్తుతానికి నేను సురక్షితంగా వుండాలని భావిస్తున్నాను.

    ఈ అంశాలను చూసిన తరువాత మాల్య ముందస్తు పధకంతోనే దేశం విడిచి వెళ్లాడన్నది స్పష్టం.తనను వేధిస్తున్నారని కధ వినిపించటం కూడా ఆశ్చర్యం కలిగించదు. మాల్య అక్రమాల గురించి ఆయన వుద్యోగులు, బ్యాంకు యూనియన్లు ఎప్పటి కప్పుడు గత మూడు నాలుగు సంవత్సరాలుగా చెబుతూనే వున్న విషయాలను తొక్కి పెట్టిన టీవీ ఛానల్స్‌ ఇప్పుడు తమ రేటింగ్‌ను పెంచుకొనేందుకు మాల్యను వినియోగించుకుంటున్నాయి. పత్రికలు కూడా తక్కువేమీ తినలేదు.

    శంషాబాద్‌ విమానాశ్రయానికి కింగ్‌ పిషర్‌ చెల్లించాల్సిన ఎనిమిది కోట్ల రూపాయలకు గాను పదకొండు కేసులను దాఖలు చేశారు. ఒక కేసులో 50లక్షల రూపాయల చెక్కు చెల్లలేదు.దీనిపై శనివారం నాడు విచారణ జరిగినపుడు మాల్య హాజరు కావటానికి మరింత సమయం కావాలని మాల్య న్యాయవాది కోరాడు.తిరస్కరించిన కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేసింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికాలో ఆకస్మికంగా మిలియన్ల మంది సోషలిస్టులు ఎలా వచ్చారు ?

13 Sunday Mar 2016

Posted by raomk in Current Affairs, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

Bernie Sanders, inequality, new American socialism, Occupy Wall Street, Socialism, socialists

హెరాల్డ్‌ మేయర్స్‌న్‌

    అమెరికా సంయుక్త రాష్ట్రాలలో సోషలిజం ఎందుకు లేదు అనే శీర్షికతో 1906లో జర్మన్‌ సామాజికవేత్త వెర్నర్‌ సోంబార్ట్‌ ఒక వ్యాసం రాశారు. పెద్ద పారిశ్రామిక దేశాలలో అమెరికాలోనే ఎందుకు పెద్ద సోషలిస్టు వుద్యమాలు అభివృద్ధి కాలేదు అనే అంశాన్ని వివరించేందుకు ప్రయత్నించారు. ఈరోజు మనం భిన్నమైన ప్రశ్నను వేయాల్సి వుంది. అదేమంటే అమెరికాలో సోషలిస్టులు ఎలా వచ్చారు ? ఈ దేశంలో చాలా కాలం నుంచి సోషలిజం పిలుపుకు ప్రతిఘటన వుంది.ఈ రోజు ఆకస్మికంగా తమను తాము సోషలిస్టులుగా ప్రకటించుకుంటున్న వీరు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు ? వారి దృష్టిలో సోషలిజం అంటే ఏమిటి ?

    స్వయంగా తాను డెమోక్రటిక్‌ సోషలిస్టును అని ప్రకటించుకున్న ఒక అభ్యర్ధికి అనేక మంది డెమోక్రాట్లు ఓట్లు వేసేందుకు సిద్దపడటాన్ని బెర్నీ శాండర్స్‌ అధ్యక్ష అభ్యర్ది ప్రచారం స్పష్టం చేసింది. కానీ అంతకంటే ఎక్కువగా నాటకీయంగా మరియు పర్యవసానాల కారణంగా ఇంకా ఎక్కువ మంది తాము సోషలిస్టులమని స్వయంగా చెబుతున్నారు. లోవా రాష్ట్ర సమావేశాల సందర్బంగా జరిగిన ఒక సర్వేలో దానికి హాజరు కావాలని నిర్ణయించుకున్న డెమోక్రాట్స్‌లో 40శాతం మంది తాము సోషలిస్టుల మని చెప్పారు. న్యూ హాంప్‌షైర్‌ ప్రాధమిక సమావేశాల సందర్భంగా బోస్టన్‌ గ్లోబ్‌ సర్వేలో 31శాతం మంది న్యూహాంప్‌షైర్‌ డెమోక్రాట్‌ ఓటర్లు తాము సోషలిస్టులమని, ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఓటర్లలో సగానికిపైగా చెప్పారు. ఫిబ్రవరి చివరలో సౌత్‌ కరోలినా సమావేశాల సందర్బంగా తాము సోషలిస్టులమని 39శాతం మంది డెమోక్రాట్స్‌ చెప్పారు.

   సోషలిజానికి అనుకూలమైన అభిప్రాయాలు శాండర్స్‌ మద్దతుదార్లకే పరిమితం కాలేదు. సౌత్‌ కరోలినా రాష్ట్రంలో అయనకు వాస్తవంగా ఓటు వేసిన వారికంటే 13శాతం ఎక్కువగా సోషలిస్టులమని చెప్పారు. నవంబరులో న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక చేసిన సర్వేలో 52శాతం మంది హిల్లరీ క్లింటన్‌ అభిమానులతో సహా 56శాతం డెమోక్రాట్స్‌ సోషలిజానికి అనుకూలం అని వెల్లడించారు. శాండర్స్‌ అభ్యర్ధిత్వమే వారిని సోషలిజం వైపుకు లాగలేదు. 2011లోనే ప్యూ సర్వే 30 సంవత్సరాల లోపు అమెరికన్లు (కేవలం డెమోక్రాట్లే కాదు) 49శాతం మంది సోషలిజం పట్ల సానుకూల వైఖరితో, కేవలం 47శాతం మందే పెట్టుబడిదారీ విధానానికి అనుకూలంగా వున్నట్లు వెల్లడించింది. బెర్నీ శాండర్స్‌ యువతరాన్ని సోషలిజం వైపు నెట్టలేదు, అప్పటికే అక్కడ వున్నారు.

    నిజానికి సర్వేలలో కనిపిస్తున్న వర్తమాన సోషలిజంవైపు మొగ్గు తొంభైతొమ్మిది శాతాన్ని ఫణంగా పెట్టి ఒక శాతం మంది లబ్దిపొందుతున్నారనే వాల్‌స్ట్రీట్‌ ఆక్రమణ వుద్యమం సందేశంలోనే ఎక్కువ మంది అమెరికన్లు ఆవైపు వున్నట్లు ముందే చెప్పింది. ఇరవై ఒకటవ శతాబ్దంలో పెట్టుబడి అనే థామస్‌ పికెట్టీ గ్రంధం అత్యధికంగా అమ్ముడు పోయిన పుస్తకాల జాబితాలోకి ఎదగటం, కనీస వేతనం 15 డాలర్లు (గంటకు) వుండాలనే పోరాటం నగరాలు, రాష్ట్రాలను కదిలించటంలో విజయవంతం కావటంలోనే అది కనిపించింది.

    నూతన అమెరికన్‌ సోషలిజం సారాంశం ఏమిటి ? తమను తాము సోషలిస్టులుగా వర్ణించుకున్న కొత్తగా పొదిగిన ఈ పిల్లలను దాని అర్ధం ఏమిటని ఏ ఒక్క సర్వే అడగలేని నాకు తెలుసు, అయితే మనం జ్ఞాన సంబంధంగా కొన్నింటిని వూహించుకోవచ్చు. తొలుత వారు సోషలిజాన్ని తీవ్ర వుదారవాదానికి పోటీగా ముందుకు తేలేదు. ఎవరైతే సోషలిస్టులుగా గుర్తింపును చెప్పుకొనే వారు సంఖ్యా పరంగా పెరిగారో అదే సమయంలో తమను వుదారవాదులుగా చెప్పుకొనే వారు కూడా పెరిగారు. పూ సర్వేలో 2000 సంవత్సరంలో కేవలం 27శాతం మంది డెమోక్రాట్లు మాత్రమే తాము వుదారవాదులమని చెప్పారు, అది 2015 నాటికి 42 శాతానికి పెరిగింది. నూతన తరంలో 2004లో 37శాతం మంది వుంటే నేటికి 49శాతానికి పెరిగారు.దక్షిణ కరోలినా బ్లూమ్‌బెర్గ్‌ సర్వేలో 39శాతం తాము సోషలిస్టుల మని చెప్పుకోగా, 74శాతం మంది తాము పురోగమన వాదులమని, 68శాతం మంది వుదారవాదులమని చెప్పుకున్నారు. ఏదో ఒకదానిని ఎంచుకోవాలనే షరతు ఆ సర్వేలో పెట్టలేదు.

   నిజానికి అమెరికన్లు సోషలిజాన్ని అంగీకరించటంలో ఒక కీలకం ఏమంటే వామపక్షమా-మధ్యేవాదమా ఏదో ఒక రాజకీయ గుర్తింపును తేల్చుకోమని వారిని అడగలేదు. మూడవ ప్రత్యామ్నాయ అభ్యర్దిగా గాక ఒక డెమోక్రాట్‌గా శాండర్స్‌ పోటీ చేయటం ద్వారా నిజమైన అమెరికన్‌ (లేదా కనీసం డెమోక్రటిక్‌)రాజకీయాలలో తమ సామర్ద్యాన్ని కోల్పోకుండానే అభ్యుదయ వాదులు తమను తాము సోషలిస్టులుగా పిలిపించుకొనటాన్ని సాధ్యం చేశాడు.

    నేడు శాండర్స్‌ స్వంత కార్యక్రమాన్ని ఆయన మద్దతుదార్లు కాని ఎక్కువ మంది వుదారవాదులు బలపరచటం లేదు. కేవలం నలుగురు పార్లమెంట్‌ సభ్యులు మాత్రమే ఆయనను బలపరిచారు. అందరికీ ఒకే సంస్ధ చెల్లించే ఆరోగ్యబీమా పధకానికి మాత్రం 60 మంది మద్దతు పలికారు అయితే అది శాండర్స్‌ ముద్ర వున్న ప్రతిపాదన అనుకోండి. గతంలో తమను వుదారవాదులుగా పిలవాలని కోరుకున్నవారిలో మిలియన్ల మంది అమెరికన్లు ఇప్పుడు సోషలిస్టు ముద్రతో ఎందుకు గుర్తింపును కోరుతున్నారు? ఒకటి శాండర్స్‌ ప్రచారం, కొందరిలో సోషలిజం గురించి వున్న అపవాదును తుడిపివేసిందనటంలో ఎలాంటి సందేహం లేదు. సోవియట్‌ కమ్యూనిజం కుప్పకూలటం పశ్చిమ ఐరోపాలోని సోషల్‌ డెమోక్రటిక్‌ దేశాల సోషలిజంతో తమ గుర్తింపును పొందటానికి అమెరికన్‌ యువతను అనుమతించింది. అమెరికాతో పోల్చితే వాటన్నింటిలో ఆర్ధిక అసమానత మరియు దానిని అనుసరించి వుండే కష్టనష్టాలు తక్కువగా వున్నాయి.

    అయితే మిలియన్ల మంది అమెరికన్లు సోషలిస్టు వరుసలో నిలబడటానికి వర్తమాన అమెరికన్‌ పెట్టుబడిదారీ విధానం దాదాపు పూర్తిగా పనిచేయక పోవటమే ప్రధానంగా వారిని కదిలించింది. ఒకసారి క్రమబద్దీకరించబడిన, యూనియన్లలో సంఘటితమైన, 20వ శతాబ్దపు మధ్య కాలంలో పాక్షిక సామాజికమైన పెట్టుబడిదారీ విధానం ప్రతిస్పందించే మధ్య తరగతి మెజారిటీని సృష్టించింది. గత మూడున్నర దశాబ్దాల క్రమబద్దీకరణ ఎత్తివేసిన, యూనియన్లలో సంఘటితం కాని, ద్రవ్య పెట్టుబడిదారీ విధానం రికార్డు స్ధాయిలో అసమానతను పెంచటం, మధ్య తరగతి తగ్గిపోవటం, యువతకు ఆర్ధిక అవకాశాలు(వాటితో పాటు రికార్డు స్ధాయిలో ఆర్ధిక భారాలు పెరగటం) తగ్గిపోయాయి.

     ఆమెరికా ఆకస్మికంగా మిలియన్ల మంది సోషలిస్టులకు నిలయం కావచ్చు, కానీ ఇప్పటికీ దానికి సోషలిస్టు వుద్యమం లేదు, బెర్నీ శాండర్స్‌ ఎన్నికల ప్రచారం అయిపోయిన తరువాత శాండరిస్టులు వుద్యమ నిర్మాణం చేయాల్సి వుంది. బెర్న్‌ భావిస్తున్నట్లుగా దీనిని వ్యక్తులకు మరియు కొన్ని సంస్ధలకే పరిమితం చేస్తే అది స్వయం ఓటమి అవుతుంది.వుదాహరణకు ఈ ఏడాది పోటీలో హిల్లరీ క్లింటన్‌ను బలపరిచిన పురోగామి యూనియన్లు అంతర్గతంగా డెమోక్రటిక్‌ పార్టీలోనే ప్రస్తుతం తీవ్రంగా ఆవిర్బవిస్తున్న సోషల్‌ డెమోక్రటిక్‌ సంస్ధ లేదా సంస్ధలకు మద్దతు పలకటం సంభావ్యంగా కనిపిస్తోంది.

   గొడ్డు మాంస వేపుడు, ఆపిల్‌ వంటకాలతో అమెరికాలో సోషలిస్టు ఊహ కూలిపోయింది అని 1906లో వెర్నర్‌ సాంబార్ట్‌ వ్యాఖ్యానించాడు. పారిశ్రామిక కార్మికులుగా అమెరికాకు వలస వచ్చిన వారికి తాము వదలి వచ్చిన ప్రాంతాలతో పోల్చితే అక్కడి జీవన ప్రమాణాలు ఎంతో ఎక్కువగా వుండటంతో వారికి సోషలిజం అనవసరమైందిగా కనిపించిందని ఆయన చెప్పాడు.సాంబార్ట్‌ చెప్పినదాని ప్రకారం వాస్తవంగా మరియు ఆర్ధిక పరిస్తితులు మెరుగు పడి కష్టానికి తగిన ప్రతిఫలం కీలకంగా వున్న దేశంలో సోషలిజం అవసరం వుండదు.అలాగాక వాస్తవంగా మరియు ఆర్ధిక పరిస్తితులు దిగజారుతూ కేవలం ధనికులకు మాత్రమే ప్రతిఫలం ఇచ్చే దేశం సోషలిజానికి లేదా మరింత సూటిగా చెప్పాలంటే సోషలిస్టులు ఆకస్మికంగా వునికిలోకి రావటం కీలకం అవుతుంది.అందుకే 2016లో అమెరికాలో సోషలిస్టులు మిలియన్ల మంది వున్నారు.

ఈ వ్యాసం తొలుత బ్రిటన్‌ గార్డియన్‌ పత్రికలో ప్రచురితమైంది

Share this:

  • Tweet
  • More
Like Loading...

విలాసాలకు మాల్యను విదేశాలకు ! సామాన్య రైతును పరలోకానికి !!

12 Saturday Mar 2016

Posted by raomk in BJP, Current Affairs, Farmers, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

bankers, cbi, farmer, luxuries, nare, Narendra Modi, Narendra Modi Failures, non-payment of dues, vijay mallya

ఎం కోటేశ్వరరావు

   తొమ్మిదివేల కోట్ల రూపాయలు ఎగవేసిన మాల్యను విలాసాలకోసం సగౌరవంగా విదేశాలకు పంపిన బ్యాంకర్లు, అధికారయంత్రాంగం సామాన్య రైతును మాత్రం పరలోకానికి పంపింది. తమిళనాడులోని ఒక రైతు లక్షా 30వేలు చెల్లించలేకపోయినందుకు పోలీసులు, రికవరీ ఏజంట్లు కలిసి చితకబాదటాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన వుదంతం వెలుగులోకి వచ్చింది. అరయలూరు జిల్లాకు చెందిన బాలన్‌ ఒక ట్రాక్టరు కొనుగోలుకు రు.3.4లక్షల రుణం తీసుకున్న ఆ రైతు వడ్డీతో సహా రు.4.1లక్ష చెల్లించాడు. ఇంకా 1.3లక్షల బకాయి వుంది. పంటలు దెబ్బతిన్న కారణంగా దానిని చెల్లించలేకపోయాడు తప్ప పని గట్టుకొని ఎగవేసిన వ్యక్తి కాదు.బాలన్‌ను కొట్టిన దృశ్యాలు వీడియో చిత్రీకరించినట్లు కూడా వార్తా సంస్ధలు తెలిపాయి.మాల్య మంచి వాడంటూ కొందరు రాజకీయ వేత్తలు బహిరంగంగా ప్రకటించారు. దేశంలో ఇలాంటి పరిస్థితి నెలకొన్నందుకు యావత్‌ జాతి నిజంగా సిగ్గు పడాల్సి వుంది.

   సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(సిబిఐ) మన దేశంలో వున్నత దర్యాప్తు సంస్ధ. ప్రతిష్టతో పాటు అప్రతిష్టను కూడా సమపాళ్లలో మూట కట్టుకుంది. తాజాగా విజయ్‌ మాల్యా వుదంతంలో అది వ్యవహరించిన తీరుపై దానిని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ స్పందించాలని ఢిల్లీ ముఖ్య మంత్రి కేజ్రీవాల్‌ చేసిన డిమాండ్‌పై మామూలు ప్రకారం మోడీ నోరు విప్పుతారని ఎవరూ అనుకోవటం లేదు నిజంగా నోరు విప్పితే అది మేకిండియా తొలి వుత్పత్తే అవుతుంది.

    విజయ్‌ మాల్యా దేశం విడిచి పారిపోయినట్లు వార్తలు వచ్చిన పది రోజుల తరువాత సిబిఐ తన అధికారి తప్పు చేసినట్లు చెప్పిందంటే యధా ప్రధాని తధా సిబిఐ అని చెప్పుకోవాల్సి వుంది. గతేడాది అక్టోబరులో తొలి లుక్‌ అవుట్‌ నోటీసు జారీ చేసినపుడు తమ అధికారి తప్పు చేశాడని ఇప్పుడు సిబిఐ చెప్పటం నష్ట నివారణ చర్యలలో భాగంగా కట్టుకధ అంటే తప్పేముంది? ఆ తప్పు చేసింది ఒక గుమస్తా కాదు, ఎస్‌పి స్ధాయి అధికారి.ఒక వేళ నిజంగా పొరపాటే అయి వుంటే వెంటనే గుర్తించి వుండాలి, అదే జరిగి వుంటే మాల్య పరారీ వార్తలు వచ్చిన మరుక్షణమే అది వాస్తవం కాదని ప్రకటించాలి అదేమీ జరగలేదే ? ఎప్పుడు కావాలంటే అప్పుడు మాల్య తమకు అందుబాటులో వుండి సహకరించారని చెప్పిన సిబిఐ లుక్‌అవుట్‌ నోటీస్‌ ఎందుకు జారీ చేశారంటే ఇప్పుడే చెబుతోంది?

   ఐడిబిఐ బ్యాంకుకు 900 కోట్ల రూపాయల చెల్లింపులో విఫలమైన మాల్య గురించి అది చేసిన ఫిర్యాదుతో సిబిఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన తరువాత అక్టోబరు పదిన జరిపిన సోదాల సందర్భంగా మాల్య ఆచూకీ తెలియలేదు. దాంతో ప్రశ్నించేందుకు అందుబాటులో వుంచేందుకు అతనిని పట్టుకోవాల్సిందిగా ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు రాసినట్లు సిబిఐ చెబుతోంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వారంట్‌ లేని వ్యక్తులను అడ్డగించటం కుదరదని ఆ విషయం తెలియక ఒక అధికారి నోటీసు జారీ చేశారని, తరువాత దానిని గుర్తించి మరుసటి నెలలో అతని గురించి తెలియచేస్తే చాలని మరోనోటీసు జారీ చేసినట్లు ఇప్పుడు చెబుతోంది. ఆ విధంగా చూసినపుడు మాల్య లండన్‌ వెళ్లటం గురించి తమకు తెలుసునని , వెళ్లటంలో తప్పులేదని వెంటనే సిబిఐ ఎందుకు చెప్పలేకపోయింది.

    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈనెల 18వ తేదీన హాజరు కావాలని జారీ చేసిన నోటీసుపై ఇంతవరకు మాల్య స్పందన వెల్లడి కాలేదు. ఇదిలా వుండగా మాల్య కర్ణాటక బిడ్డ అని అనేక విమాన సంస్ధలు నష్టాలపాలైనట్లే అనేక కింగ్‌ ఫిషర్‌ కూడా నష్టపోయిందని అలాంటి వారిని అనేక మందిని వదలి కేవలం మాల్యనే ఎందుకు వెంటాడుతున్నారని నిద్రలేచిన మాజీ ప్రధాని దేవెగౌడ శనివారం నాడు ప్రశ్నించారు. బ్యాంకులకు చెల్లించటంలో విఫలమైన వారు 60 మంది వరకు వున్నారని, మాల్య రాజ్యసభ సభ్యుడు గనుకనే ఇలా చేస్తున్నారని గౌడ ఆరోపించారు. మాల్య పెద్దమనిషి అని ఆయన భారత్‌కు తిరిగి వస్తారని జమ్మూ-కాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ఇదిలా వుండగా సినీదర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ట్విటర్‌ ద్వారా మాల్యాకు ఒక సలహా ఇచ్చారు. మాల్య వెంట తిరిగే బికినీ భామలలో ఒక్కొక్కరిని ఒక్కొక్క బ్యాంకుకు పంపి రుణం తీర్చుకోవచ్చన్నారు. అయితే బ్యాంకులు ఈ ప్రతిపాదనను అంగీకరించవేమోగాని బ్యాంకర్లు సిద్దపడతారని పేర్కొన్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పరివార్‌ ప్రొడక్షన్స్‌ తాజా చిత్రం ‘డర్టీ పిక్చర్‌’

12 Saturday Mar 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION

≈ Leave a comment

Tags

dirty picture, JNU, JNU ROW, JNUSU, kanniah kumar, parivar, RSS, RSS game

సత్య

   జెఎన్‌యు విద్యార్ధి సంఘం అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ను దేశద్రోహిగా చిత్రించేందుకు అతని బహిరంగ కార్యక్రమాలను తప్పుపట్టటంలో ఘోరంగా విఫలమైన పరివార్‌ యంత్రాంగం ఇప్పుడు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించాడనే ప్రచారంతో అతని ప్రయివేట్‌ పార్టుల(మర్మావయాల)ను వెతికే పనిలో పడింది. జెఎన్‌యులో రోజుకు మూడువేల కండోమ్‌లను వుపయోగిస్తారంటూ కచ్చితంగా లెక్క పెట్టి చెప్పిన పార్టీ త్వరలో కన్నయ్య ప్రయివేట్‌ పార్టుల గురించి ఒక వీడియోను రూపొందించి విడుదల చేసి తమతో చేతులు కలిపిన టీవీఛానల్స్‌, సామాజిక మీడియాలో ప్రచారంలో పెట్టినా ఆశ్చర్యం లేదు. రాజకీయాలను ఎంత నీచ స్థాయికి దిగజార్చుతున్నారు !

    గత సంవత్సరం ఒక రోజు కన్నయ్య జెఎన్‌యు ప్రాంగణంలో ఒక చోట బహిరంగ మూత్ర విసర్జన చేశాడు. ఆ సమయంలో సమీపంలో వున్న ఒక మాజీ విద్యార్ధిని అభ్యంతర పెట్టింది. అతని ప్రవర్తన అభ్యంతరకరంగా వుందని అధికారులకు ఫిర్యాదు చేసింది. వారు విచారణ జరిపి మూడువేల రూపాయల జరిమానా విధించారు. దానిని అతను చెల్లించాడు. దాంతో ఆ వుదంతం ముగిసింది. తరువాత జరిగిన విద్యార్ధి సంఘ ఎన్నికలలో అతను పోటీ చేశాడు, గెలిచాడు. మూత్ర విసర్జన వుదంతాన్ని ఇప్పుడు బయటకు తీసి దాన్ని అందమైన భాషతో వర్ణించి విప్లవం గురించి కబుర్లు చెప్పే కన్నయ్య బహిరంగ మూత్ర విసర్జన చేయటం ఏమిటి, దాన్ని అభ్యంతర పెట్టిన యువతి పట్ల అనుచితంగా ప్రవర్తించటం విప్లవ కార్యక్రమమా అంటూ ఆ యువతి పేరుతో తయారు చేసిన ఒక లేఖను తీసుకొని ప్రతివారినీ తట్టి మరీ చదివిస్తున్నారు. హద్దులు మీరనంత వరకు, నేరం కానంత ఎవరికైనా ఏం చేయటానికైనా అభ్యంతరం లేదు. దీనిపై ఎఐఎస్‌ఎఫ్‌ ఒక ప్రకటన చేస్తూ కన్నయ్య జరిమానా చెల్లించిన మాట వాస్తవమేనని, యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనేది తప్పుడు ఆరోపణ అని పేర్కొన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

   ఇక్కడ సమస్య ఏమిటంటే కన్నయ్య బహిరంగ మూత్ర విసర్జనను ఎవరూ సమర్ధించరు అది ముగిసిపోయిన అంశం. మన దేశంలో బహిరంగ మల, మూత్ర విసర్జన ఒక పెద్ద సామాజిక సమస్య.పట్టణాలలో వుండేవారికి ఇది నిత్యం కనిపించే దృశ్యం.దాని మంచి చెడ్డల గురించి వేరే సందర్బంలో చర్చించుకోవచ్చు. గతేడాది జెఎన్‌యు విశ్వవిద్యాలయ విద్యార్ధి సంఘ ఎన్నికలలో ఎబివిపి కూడా పోటీ చేసింది. సాధారణంగా ఎన్నికల సమయంలో పోటీ చేసే అభ్యర్ధుల గురించి విద్యార్దినీ, విద్యార్ధులు ఎంతో నిశితంగా పరిశీలిస్తారు. ప్రత్యర్ధులు సందు దొరికితే ప్రతి లోపాన్ని తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఎబివిపి ఆ ఎన్నికలలో ఈ డర్టీ పిక్చర్‌ను ముందుకు తేలేదు. నిజంగా కన్నయ్య మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించే కీచకుడే అయితే అతను అరెస్టయినపుడు వందల మంది విద్యార్ధినులు ప్రదర్శనలు, సభల్లో పాల్గొని వుండేవారా ?

    కన్నయ్యపై దేశద్రోహ నేరం కట్టుకధ అని తేలటంతో పరివార్‌ రెండో డర్టీ సీన్‌కు తెరతీసింది. ఇలాంటి ఎత్తుగడలు పశ్చిమ దేశాలనుంచి అరువు తెచ్చుకున్న బాపతు తప్ప భారతీయ సంస్కృతి కాదు. నరేంద్రమోడీతో సహా అనేక మంది ఆరాధించే అమెరికాలో అక్రమ సంబంధాల గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు, కోపం వస్తే విడాకులిచ్చి మరొకర్ని చూసుకుంటారు. వారు అంతకు ముందు ఎలా తిరిగినా ఫరవాలేదు, పట్టించుకోరు. అందుకే అక్కడ ఏ తల్లికి జన్మించారు అనేది ముఖ్యం. ఎవరైనా ఎన్నికలలో పోటీ చేస్తే ప్రత్యర్ధులు వారి రంకు, గొంకులు, అవినీతి అక్రమాలను ముందు పెట్టి వుతుకుతారు. అంతకు ముందు మనకు తెలియని అనేక విషయాలను ప్రచారంలో పెడతారు, అవి వాస్తవమా కాదా అని తేలే లోపల ఎన్నికలు అయిపోతాయి. ఇప్పుడు దేశద్రోహం అనే తప్పుడు కేసులో బెయిలుపై బయటకు వచ్చాడు. దాన్ని గురించి ఇంక ఎన్నికధలు చెప్పినా జనం నమ్మే స్ధితిలేదు. అందుకని ఈ డర్టీ ప్రచారానికి తెరలేపారు.

   గురివింద గింజ తన కింది నలుపెరగదట. గుజరాత్‌లో ఒక యువతి ఎక్కడికి వెళుతోంది, ఎవరితో తిరుగుతోందో తెలుసుకొని తనకు నివేదించమని సాక్షాత్తూ ముఖ్యమంత్రిగా వున్న నరేంద్రమోడీ ఆదేశించిన విషయాన్ని పరివార్‌ దాచి పెట్టినా దాగేది కాదు. కుమార్తె ప్రవర్తన గురించి ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకే అలా ఏర్పాటు చేసినట్లు ఆ చర్యను సమర్ధించుకున్నారు. ఇది భారతీయ యువతుల గౌరవాన్ని పెంచే, మాన మర్యాదలను కాపాడే చర్యగా కన్నయ్యపై లేఖ రాసిన యువతికి గాని దాన్ని పట్టుకుతిరుగుతున్న పరివారానికి గానీ కనిపిస్తోందా ?

   ఆశారాంబాపు ఒక బాలికపై అత్యాచార కేసులో జైలులో వున్న పెద్దమనిషి. అతగాడి అనుగ్రహం కోసం తపించినవారిలో నరేంద్రమోడీ ఒకరు. ఆశారాం నిజస్వరూపం తెలిసిన తరువాత కూడా వుమాభారతి వంటి నేతలు అతనికి మద్దతుగా మాట్లాడటాన్ని చూసి రాజకీయంగా నష్టదాయకం కను ఎవరూ నోరు విప్పవద్దని 2013లో మోడీ కోరినట్లు మీడియాలో వార్తలు వచ్చిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత గతేడాది సుబ్రమణ్యస్వామి జైలులోవున్న బాపును కలసి నువ్వు నిరపరాధివి బెయిలు పిటీషన్‌పై నీ తరఫున నేను వాదిస్తా అని చెప్పి జోద్‌పూర్‌ కోర్టులో వాదించాడు. అప్పటికే దిగువ, గుజరాత్‌ హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా బెయిల్‌ పిటీషన్‌ను ఐదుసార్లు తిరస్కరించిన ఈ కేసును వాదించకపోతే సుబ్రమణ్యస్వామికి రోజు గడవదా ? ఆ స్ధాయిలో వున్నవారు ఇలాంటి చర్యల ద్వారా ఏ సందేశం పంపారు. వీరు జెఎన్‌యు విద్యార్ధుల గురించి గుండెలు బాదుకుంటున్నారు? సమాజానికి నీతులు చెబుతున్నారు.

   ప్రధాని నరేంద్రమోడీతో సహా అనేక మంది బిజెపి నేతలు వారి వ్యక్తిగత జీవితాల గురించి ఇలా చెప్పుకుంటే చాలా వున్నాయి. వీరు రెచ్చగొట్టే మతోన్మాదం, అసహనం, కుహనా దేశభక్తి వంటి ముప్పు తెచ్చే అంశాలను వదలి వారి డర్టీ పిక్చర్స్‌పై కేంద్రీకరించటం అంటే అసలు సమస్యను పక్కదారి పట్టించటమే.

   కన్నయ్య ఇతర జెఎన్‌యు విద్యార్ధుల విషయంలో బిజెపి ఇప్పుడు ఇరకాటంలో పడింది. పులినెక్కిన మాదిరి వారి పరిస్థితి వుంది. దాన్ని అదుపులోకి అయినా తెచ్చుకోవాలి లేదా దానికి బలి కావాలి. దానిలో భాగంగానే గోబెల్స్‌ మాదిరి వారి తప్పుడు ప్రచారాన్ని కొనసాగించటం, వాటికి తోడు ఫలానా వాడు ఫలానా విధంగా జిప్‌ విప్పాడు, ఫలానాచోట మూత్రం పోశాడు వంటి అంశాలను ముందుకు తీసుకు వచ్చి తమపై వస్తున్న విమర్శలను పక్కదారి పట్టించేందుకు చూసే ఎత్తుగడమాత్రమే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Online Application for Withdrawal under New Pension Scheme

12 Saturday Mar 2016

Posted by raomk in Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

New Pension Scheme

 

The Pension Fund Regulatory and Development Authority (PFRDA) had issued a Circular dated February 25, 2015, making it mandatory for all the Nodal Offices to process the withdrawal claims of their underlying subscribers on the online platform made available on the Central Recordkeeping Agency (CRA) system from April 1, 2015. However, it was observed that majority of the withdrawal requests were still being received in physical form (without capturing online withdrawal request) resulting in delay in processing of withdrawal claims of the subscribers. Therefore, it has been decided that with effect from April 1, 2016 only such withdrawal requests raised on online platform will be accepted at CRA for further processing and settlement.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Special Courts to deal with cases pertaining to atrocities on SCs/STs

12 Saturday Mar 2016

Posted by raomk in BJP, Current Affairs, Gujarat, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

atrocities on SCs/STs, Guajarat., Madhya pradesh, Maharastra, PoA, Rajastan, Special Courts

In accordance with Section 14 of the Scheduled Castes and the Scheduled Tribes (Prevention of Atrocities) {PoA} Act, 1989, the State Governments with the concurrence of the Chief Justice of the High Court, specify for each district, a Court of Session to be a Special Court for the purpose of speedy trial of offences under the Act. Accordingly, State Governments of Gujarat, Maharashtra, Madhya Pradesh and Rajasthan have designated District Session Courts as Special Courts. Further, to accelerate the pace of trial of cases under the PoA Act, exclusive Special Courts have also been set up in these States namely Gujarat (26), Maharashtra (3), Madhya Pradesh (43) and Rajasthan (25). The Number of cases disposed off/pending in these Courts are as under:

 

Name of State Year Disposed off Pending
Gujarat 2013 1319 10042
2014 892 7364
Maharashtra 2013 860 8471
2014 969 7559
Madhya Pradesh 2013 3485 14025
2014 4111 14268
Rajasthan 2013 1867 14483
2014 2198 13678

 

The data for the year 2015 has not yet been generated by the National Crime Records Bureau.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నాడు విదేశీ కత్రోచి స్వదేశానికి ! నేడు స్వదేశీ మాల్యా విదేశాలకు !!

11 Friday Mar 2016

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

BJP, cbi, defaulter, ottavio quattrocchi, vijay mallya

 

సత్య

అబ్బ దేశభక్త అరుణ్‌ జెట్లీ బలే చెప్పిండు కదా ! జనం సొమ్ము ప్రతి పైసాకు జవాబుదారీగా వుంటా, అవినీతి పరుల భరతం పడతా, చీల్చి చెండాడుతా అని వీర, శూర ప్రతిజ్ఞలు చేసిన నరేంద్రమోడీ గత రెండు సంవత్సరాలుగా తమ పాలనలో ఒక్కటంటే ఒక్కటైనా అవినీతిని చూపమని సవాలు చేస్తున్నారు. అవినీతి అంటే ఫలానా రూపు రేఖలు వుండేదే అని ఎక్కడా నిర్దిష్టంగా నిర్వచించలేదు. ప్రధాన మంత్రి ఇంకే మాత్రం తమది శుద్ధమైన పాలన అని చెప్పుకోవటానికి లేదు. ఇంతవరకు ఒక్క అవినీతి పరుడిని, నల్లధనం దాచుకున్న వారిని శిక్షించిన లేదా అందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న దాఖలాలు లేవు.అన్నింటికీ మించి తొమ్మిదివేల కోట్ల రూపాయల సొమ్ము ఎగవేసిన విజయ మాల్యా విదేశాలకు పారిపోయేందుకు అవకాశం ఇవ్వటాన్ని అవినీతి అని గాక దేశభక్తి అని చెబుతారా ?

మాల్యా అంటే దేశద్రోహ నిందలు మోపి కేసులు బనాయించిన జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్ధులు దేశం విడిచి తప్పించుకోకుండా కనిపిస్తే నిర్బంధించమని జారీ చేసిన నోటీసుల(అవుట్‌లుక్‌) విషయం గుర్తుకు వచ్చింది ! వారి కోసం పోలీసులు జెఎన్‌యు గేట్ల ముందు పడిగాపులు కాశారు. వేల కోట్ల రూపాయలు ఎగవేసిన విజయ మాల్యా అనే పైలా పచ్చీసు దేశం విడిచి వెళ్లే కేంద్రాలలో కనిపిస్తే నిర్బంధించండని తొలుత నోటీసులు జారీ చేసిన సిబిఐ కొద్ది రోజుల్లోనే ఎక్కడికి వెళ్లేది తెలియచేస్తే చాలని సవరించింది. ఇదంతా జరిగింది ఎప్పుడు ? 2015 అక్టోబరు 16, నవంబరు మాసాలలో, అదీ మోడీ పాలనలోనే ! దీని భావమేమి తిరుమలేశా !

ప్రభుత్వాన్ని ఇరకాటం నుంచి తప్పించేందుకు విజయ్‌ మాల్య విదేశీ పర్యటన గురించి తమకు తెలుసునని, గతంలో కూడా వెళ్లాడని, తిరిగి రాకపోతే ఏం చేయాలో కూడా తెలుసునని సిబిఐ అనధికారికంగా మీడియాకు చెప్పింది. ఇక్కడే చిన్న తిరకాసు వుంది. లలిత్‌ మోడీ అనే పెద్ద మనిషి కూడా పారిపోతే ఏం చేశారో చెబితే బాగుండేది. పార్లమెంట్‌ సభ్యులెవరైనా పది రోజుల పాటు సమావేశాలకు హాజరు కాలేని పరిస్ధితులలో సభాధ్య్ష స్ధానం నుంచి అనుమతి తీసుకోవాలి. మాల్య మార్చి ఒకటవ తేదీన రాజ్యసభకు హాజరయ్యాడు.ఈనెల 16న సమావేశాలు వాయిదా పడతాయి. అంటే సరిగ్గా పదిరోజులు జరుగుతాయి. అయినా ఎలాంటి అనుమతి తీసుకోకుండా లండన్‌ వెళ్లాడు. అంతే కాదు ఎంపీలు ఎవరైనా విదేశీ పర్యటనలు జరపదలచుకుంటే ఆ విషయాన్ని విదేశాంగశాఖకు తెలియచేయాలని కూడా సలహా వుంది. ఇవేవీ పాటించలేదు, తాను విదేశాలకు వెళుతున్నట్లు అటు రాజ్యసభ అధ్యక్ష స్ధానానికి, విదేశాంగశాఖకు, నోటీసు జారీ చేసిన సిబిఐకి కూడా చెప్పలేదు. తీరా అది వివాదం అయిన తరువాత గతంలో చాలాసార్లు వెళ్లాడు, తిరిగి వచ్చాడు, పిలిచినపుడు వచ్చి మాకు సహకరించాడు, అతను వాణిజ్యవేత్త కనుక ప్రతి ఏడాది కనీసం 183 రోజులకు పైగా విదేశాలలో వుంటారు అనే కాకమ్మ కబుర్లు చెబుతోంది సిబిఐ.

మొత్తం మీద జరిగిన పరిణామాలన్నింటినీ చూస్తుంటే సదరు మాల్యా దేశం విడిచి పోవటానికి నవంబరులోనే మోడీ సర్కార్‌ దోవ చూపిందన్నమాట. తనకు రావాల్సిన బకాయి వసూలుకు గాను మాల్యాను దేశం విడిచి వెళ్లకుండా చూసేందుకు ఆయన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాలని బెంగలూరులో ఎస్‌బిఐ పిటీషన్‌ దాఖలు చేసిన రోజే , మార్చినెల రెండవ తేదీనే సరిగ్గా మాల్యా కూడా దేశం నుంచి తప్పించుకున్నాడు. అంటే ముందే వుప్పందకుండా అది ఎలా సాధ్యం? ఢిల్లీ విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్‌ బ్యూరో వారు మాల్యా విమానాశ్రయానికి రాగానే వెంటనే సిబిఐకి తెలియచేసినప్పటికీ అయితే ఓకే అన్నట్లుగా సిబిఐ అధికారులు వ్యవహరించారు. ఎప్పుడూ నలుగురైదుగురు రంగీలాలను వెంట వేసుకు తిరిగే మాల్యా లండన్‌ వెళుతూ తన వెంట ఒక యువతితో సహా ఏడు పెద్ద సూట్‌కేసులు తీసుకు వెళ్లాడని వెల్లడైంది. ఇది వాణిజ్యం కోసం వెళ్లినదిగా లేదని అనేక మంది చెబుతున్నారు.

ఈ విషయాలేవీ తెలియనట్లు, అపర దేశభక్తుడైన మన ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ అరే మాల్యా దేశం విడిచి వెళ్లాడా? ఎప్పుడు ? అని ఆశ్చర్యం నటించి వెంటనే కాంగ్రెస్‌పై ఎదురుదాడికి దిగి మీ హయాంలో బోఫోర్సు కుంభకోణంలో నిందితుడు కత్రోచీ దేశం విడిచి తప్పించుకుపోయిన విషయాన్ని మర్చిపోవద్దు, అయినా మాల్యాకు కాంగ్రెస్‌ హయాంలోనే కదా రుణాలు ఇచ్చారు అని చెప్పటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఆ పెద్దమనిషి రెండవ సారి రాజ్యసభకు స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసినపుడు బిజెపి ఓట్లతోనే విజయం సాధించాడు. ఏ బంధంతో బిజెపి ఓట్లు వేసింది. కింగ్‌ ఫిషర్‌ విమానాల కంపెనీ బండారం 2012లోనే బయట పడింది. మరుసటి ఏడాది మూత పడే సమయానికి దాని మొత్తం నష్టం 16వేల కోట్ల రూపాయలు దాటిందన్నది జగమెరిగిన సత్యం. అలాంటి కంపెనీకి అన్నివేల కోట్ల రూపాయల అప్పులిచ్చారు? ఎలా వసూలు చేస్తారని ప్రతిపక్షంగా బిజెపి ఇతర అనేక సందర్బాలలో చీటికి మాటికి ఆందోళన చేసిన పార్టీ ఎప్పుడైనా పార్లమెంట్‌ను స్ధంభింప చేసిందా? ఎందుకు చేయలేదు?మాల్యా తమకు సాయం చేసే దేశభక్తుడనా ? బోఫోర్సు కుంభకోణంలో లబ్దిదారులు కాంగ్రెస్‌ వారు కనుక విదేశీ కత్రోచీని స్వదేశానికి పంపినదానికి బదులు తీర్చుకొనేందుకు మీరు స్వదేశీ మాల్యాను విదేశాలకు పంపినట్లా ? కాంగ్రెస్‌ హయాంలో ఇచ్చిన రుణాలను వసూలు చేసే బాధ్యత ప్రభుత్వానికి లేదా ?

కేంద్ర దర్యాప్తు సంస్ధ సిబిఐ మాల్య కనిపిస్తే నిలిపివేయండని తొలుత ఇచ్చిన నోటీసును ఎక్కడికి వెళ్లేది తెలియచేస్తే చాలని ఎందుకు సవరించినట్లు ? సవరించింది పో, మార్చి రెండవ తేదీన మాల్యా లండన్‌ వెళ్లే విమానం ఎక్కినట్లు ఇమ్మిగ్రేషన్‌ అధికారులు తెలియ చేసిన తరువాత మాల్యా విదేశాలకు పారిపోయినట్లు వార్తలు వచ్చిన వెంటనే ఆ విషయం తమకు తెలుసని సిబిఐ ఎందుకు ప్రకటించలేదు. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతుండగా ఇంత ముఖ్యవిషయం మంత్రులకు కూడా వెంటనే తెలపలేదా ? లేక తెలిసి కూడా కావాలనే దాచి పెట్టారా ? పార్లమెంట్‌లో ఈ విషయాలను ఎందుకు ప్రకటించలేదు? వీటన్నింటికీ ప్రభుత్వం సమాధానం చెప్పకుండా ఎదురుదాడికి దిగితే కుదరదు.

పరారీ గురించి దేశంలో, పార్లమెంటులో గగ్గోలు చెలరేగిన తరువాత శుక్రవారం నాడు తాను దేశం విడిచి పారిపోలేదని మాల్య ట్విటర్‌ ద్వారా తెలిపాడు, ఎక్కడున్నదీ వెల్లడించలేదు. మీడియా తనను వేధిస్తున్నదని, తన నుంచి సాయం పొందిన ఛానల్స్‌ యజమానులు దానిని మరిచిపోవద్దని, ఛానల్స్‌ రేటింగ్‌ను పెంచుకొనేందుకు అవాస్తవాలు చెబుతున్నారని, వారికేం చేసిందీ తన దగ్గర రికార్డులు వున్నాయని మాల్యా పేర్కొన్నాడు. తనకు రుణాలు ఇచ్చిన బ్యాంకులపై కూడా ధ్వజమెత్తాడు.

మాల్యా తనపై వచ్చిన వార్తలను వక్రీకరణలని ఆరోపించటమే కాదు, తాను పారిపోవటం లేదని ఇంతకు ముందు కూడా వివరణ ఇచ్చాడు. రాబోయే రోజుల్లో తాను లండన్‌లో తన పిల్లల దగ్గర ఎక్కువ సమయం గడిపేందుకు వెళుతున్నానని చెప్పినదానిని లండన్‌లో స్ధిరపడేందుకు అన్నట్లుగా రాశారని, క్రమంగా వ్యాపారాన్ని తగ్గించుకోవటం తన వుద్ధేశ్యమన్నాడు.డియాజియో సంస్ధకు తన లిక్కర్‌ కంపెనీని పూర్తిగా అమ్మివేసి తనకు రావాల్సిన సొమ్మును కూడా తీసుకున్నాడు.

బ్యాంకులు తన ఆస్తులను వెల్లడించమని కోరుతున్నాయని, తనకేమి వున్నాయో తెలియకుండా వున్నాయా అంటూ తనకున్న ఆస్తులేమిటో తాను రాజ్యసభకు రెండు సార్లు ఇచ్చానని కావాలంటే చూసుకోవచ్చని చెప్పాడు. వాటి ప్రకారం మాల్యాకు ఆస్తులు, అప్పులు లేవు. అంటే స్వాధీనం చేసుకొనేందుకూ కూడా ఏమీ లేకుండా ముందే జాగ్రత్త పడినట్లే.

మరోవైపు మాల్యా తీసుకున్న అప్పుల కంటే ఎక్కువ ఆస్తులున్నాయని అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహతగి సుప్రీం కోర్టుకు తెలిపారు. పాస్‌పోర్టుతో సహా దేశానికి తిరిగి రావాలని నోటీసు జారీ చేయాలని సోమవారం నాడు సుప్రీ ం కోర్టు వుత్తరువు జారీ చేసింది.అయితే ఆ నోటీసు ఎప్పుడిస్తారో తెలియదు. మొత్తం మీద సరళీకరణ విధానాలతో ప్రభుత్వ బ్యాంకులను ఎలా వాడు కోవచ్చో, కొల్లగొట్టవచ్చో విజయమాల్య వుదంతం వెల్లడించింది. ఇవే కాదు, నిరర్ధక ఆస్తుల పేరుతో బ్యాంకులు చెబుతున్న లక్షల కోట్ల పారుబకాయిలన్నీ ఇలా ముంచినవే. ఒకవైపు ఆర్ధిక వ్యవస్థ బ్రహ్మాండంగా వుందంటారు. మరోవైపు బ్యాంకులను ముంచని, ప్రజల ఆస్తులను కొల్లగొట్టని బడా ప్రయివేటు సంస్ధ ఒక్కదానిని కూడా మనం చూడలేము.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Free LPG connections to Women from BPL Households

10 Thursday Mar 2016

Posted by raomk in Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Women

≈ Leave a comment

Tags

BPL Households, lpg, Women

The Cabinet Committee on Economic Affairs, chaired by the Prime Minister Shri Narendra Modi, has approved Pradhan Mantri Ujjwala Yojana – Scheme for Providing Free LPG connections to Women from BPL Households. Under the scheme, Rs 8000 crore has been earmarked for providing five crore LPG connections to BPL households. The Scheme provides a financial support of Rs 1600 for each LPG connection to the BPL households. The identification of eligible BPL families will be made in consultation with the State Governments and the Union Territories. This Scheme would be implemented over three years, namely, the FY 2016-17, 2017-18 and 2018-19.

This is the first time in the history of the country that the Ministry of Petroleum and Natural Gas would implement a welfare scheme benefitting crores of women belonging to the poorest households.

In our country, the poor have limited access to cooking gas (LPG). The spread of LPG cylinders has been predominantly in the urban and semi-urban areas with the coverage mostly in middle class and affluent households. But there are serious health hazards associated with cooking based on fossil fuels. According to WHO estimates, about 5 lakh deaths in India alone due to unclean cooking fuels. Most of these premature deaths were due to non-communicable diseases such as heart disease, stroke, chronic obstructive pulmonary disease and lung cancer. Indoor air pollution is also responsible for a significant number of acute respiratory illnesses in young children. According to experts, having an open fire in the kitchen is like burning 400 cigarettes an hour.

Providing LPG connections to BPL households will ensure universal coverage of cooking gas in the country. This measure will empower women and protect their health. It will reduce drudgery and the time spent on cooking. It will also provide employment for rural youth in the supply chain of cooking gas.

In this direction, Finance Minister in Budget speech on 29.2.2016 had announced a budgetary provision of Rs. 2000 crore for 2016-17 to provide deposit free LPG connections to 1.5 crore women belonging to the Below Poverty Line (BPL) families. Further, the Budget announced that the Scheme will be continued for two more years to cover 5 crore households.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రష్యన్‌ కమ్యూనిస్టుల పునరాగమనం పుతిన్‌కు చెడు వార్తే

10 Thursday Mar 2016

Posted by raomk in Current Affairs, INTERNATIONAL NEWS, Left politics, Opinion, RUSSIA

≈ Leave a comment

Tags

Bolshevik Revolution, Communist Party of the Russian Federation, KPRF, Lenin, Russia's Communist Party, Vladimir Putin

పరిహాసంగా కనిపించవచ్చునేమో గానీ భవిష్యత్‌లో రష్యాలో ప్రజాస్వామ్యం మరియు సంస్కరణలు ముందుకు పోవటానికి కమ్యూనిస్టులు సాయం చేయవచ్చు.

మార్క్‌ గాలియోటి

న్యూయార్క్‌ విశ్వవిద్యాలయ ప్రపంచ వ్యవహారాల ప్రొఫెసర్‌

      రష్యనేతరులు విడిపోయేందుకు అవకాశం కల్పించిన జాతుల స్వయం నిర్ణయ హక్కును సోవియట్‌ యూనియన్‌ అనే పునాదుల కింద వుంచటం ద్వారా లెనిన్‌ ఒక అణుబాంబును పెట్టినట్లయిందని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ జనవరి మాసాంతంలో రష్యన్‌ పట్టణమైన స్టావర్‌పూల్‌లో మాట్లాడుతూ చెప్పారు. పుతిన్‌ వ్యాఖ్యలు చారిత్రక రహస్యంగా కనిపించవచ్చుగాని, అది కాదు. లెనిన్‌ విప్లవ వారసత్వంగా వచ్చినదానిపై చర్చలో భాగమే అవి. అది కూడా వాస్తవానికి నేడు పుతిన్‌ ప్రభుత్వానికి అనూహ్య సవాలుగా పరిణమించిన కమ్యూనిస్టు పార్టీ.

     ఏదైతే లెనిన్‌ను అధికారానికి తీసుకువచ్చిందో ఆ 1917 బోల్షివిక్‌ విప్లవ శతవార్షికోత్సం వచ్చే ఏడాది జరగనుంది. రష్యన్‌ ఫెడరేషన్‌ కమ్యూనిస్టు పార్టీ ఆ వుత్సవాన్ని జరపాలని కోరుకుంటున్నది. దాని కంటే ఈ ఏడాది పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్నాయి. పుతిన్‌ 1999లో అధికారానికి వచ్చిన తరువాత కమ్యూనిస్టులు తీవ్రమైన తొలి సవాలును విసిరేట్లు కనిపిస్తున్నది. కమ్యూనిస్టు పార్టీ దిగువ స్థాయిలో జరుగుతున్న ఆకర్ణణీయమైన మార్పులను ఇది ప్రతిబింబిస్తున్నది. మరొక విప్లవం సంభవిస్తుందనే ఆశలేనప్పటికీ అది నిజమైన ప్రతి పక్షపార్టీగా పున:సృష్టి చేసుకుంటున్నది.ఇది కొన్ని ముఖ్యమైన మార్పులు చేసే విధంగా పుతిన్‌ ప్రభుత్వంపై వత్తిడి తేగలదు.

    పుతిన్‌ హయాంలో రష్యన్‌ కమ్యూనిస్టు పార్టీ క్రెమ్లిన్‌కు ఎలాంటి తీవ్రమైన సవాలు విసర కుండా రాజకీయ టీవీ సీరియల్‌లో తన పాత్రను పోషిస్తూ ఒక నకిలీ ప్రతిపక్షంగా వ్యవహరించింది. కానీ రష్యన్‌ కులీన తరగతుల్లో విభజనలు పెరగుతున్నాయనటానికి, నూతన రాజకీయ తరం వుద్భవించిందనటానికి చిహ్నంగా కమ్యూనిస్టు పార్టీ మరింత విమర్శనాత్మకంగా, బహిరంగంగా మాట్లాడుతున్నది.

     లెనిన్‌కు వ్యతిరేకంగా తన వ్యాఖ్యల ద్వారా దాడి చేశాడా లేక పార్టీ పునాదిపై దాడి చేసి తప్పిదం చేశాడా అన్నది పక్కన పెడితే పాత పద్దతులను అధిగమించటానికి అది తప్పకుండా వుపయోగపడుతుంది. రష్యా పార్లమెంట్‌ డ్యూమాలోని దిగువ సభకు సెప్టెంబరులో ఎన్నికలు జరగనున్నాయి.రిగ్గింగో మరొకటో తప్పనిసరిగా చేసి ఏదో ఒక విధంగా పుతిన్‌ పార్టీ యునైటెడ్‌ రష్యా, దాని మిత్రపక్షాలు మెజారిటీ స్ధానాలలో విజయం సాధిస్తాయని మనకు తెలుసు.

    కానీ పాయింట్‌ అది కాదు.ఎవరు దేశాన్ని నడుపుతారు, వారు చట్టబద్దంగా క్రతువు నిర్వహిస్తారా, రష్యా సంతోషంగా, విశ్వాసంగా, ఏకతాటిపై అంతా వుందని రుజువు చేయటానికి రష్యాలోని కుహనా ప్రజాస్వామ్యంలో నిర్ణయించేది ఎన్నికలు కావు. ఆర్ధిక సంక్షోభం మరియు రాజకీయ గాలివాటంలో ప్రజా అసంతృప్తి పెరుగుతున్నది. ఈ ఎన్నికలు అన్నింటికంటే అధిక ప్రాధాన్యతను, ఎంతో ప్రయాసను సంతరించుకోకున్నాయి.

    రష్యన్‌ పౌరులు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యల గురించి చర్చను ప్రారంభించటం ద్వారా కమ్యూనిస్టులు జాతీయ చర్చకు కొత్త రూపం ఇచ్చేందుకు నాంది పలకవచ్చు. 2011లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల అక్రమాలకు వ్యతిరేకంగా జరిగిన బోలోటన్యా నిరసనలు సోవియట్‌ నాటి రోజుల తరువాత అతి పెద్ద ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు. అందువలన రాబోయే ఫలితాలు కనీసం పైకి కాస్తన్నా న్యాయంగా కనిపించాలంటే తగినంత మంది మద్దతుదార్లను, ఓటర్లను సమీకరించుకోవటం పాలకపక్షానికి ముఖ్యం అవుతుంది. దీని అర్ధం వచ్చే పార్లమెంట్‌ పొందిక ఎలా వుంటుందో అనే సందేహాలు లేనప్పటికీ తనకు అవసరమైన ఓట్లను తెచ్చుకొనేందుకు ప్రభుత్వం మరింతగా ప్రచారం, ప్రలోభాలు, వాగ్దానాలు, బలప్రయోగాలు చేయాల్సి వుంటుంది.కులీనులు పుతిన్‌ నాయకత్వం పట్ల మరింత అసంతృప్తికి లోనవుతారు.ఇది యాదృచ్చికం కాకపోయినా రష్యన్‌ కమ్యూనిస్టుపార్టీ మరోసారి నిజమైన ప్రతిపక్ష పార్టీగా కనిపించేందుకు ఆకస్మికంగా పూనుకుంటుంది.

    గతంలో కమ్యూనిస్టుల ప్రసంగాంశాలను చూస్తే వాటిలో దాదాపు విబేధించేవేమీ వుండవు.అన్నీ హాస్యాస్పదంగా పెన్షనర్లకు మాజీ సైనికులకు మద్దతు వంటి నిస్సారమైన అంశాలుండేవి.ఈసారి పదునైన అంశాలుంటాయి. రష్యన్ల ప్రత్యక్ష అనుభవంలోకి వచ్చిన రెండు అంశాలైన ప్రభుత్వ అవినీతి, అసమర్ధతలను ప్రముఖంగా ప్రస్తావించాలని వారు ఇప్పుడు ప్రచారకులను ప్రోత్సహిస్తున్నారు.

     ఈలోగా 450 స్థానాలున్న పార్లమెంట్‌లో 92 మంది కమ్యూనిస్టు ఎంపీలు ఓటర్లకు దగ్గరయ్యే అవినీతిని కీలకాంశంగా తీసుకొని నూతన అవినీతి నిరోధక చర్యలను పతిపాదిస్తున్నారు.అవినీతి కేసులలో దొరికి పోయిన వారిని శాశ్వతంగా ప్రభుత్వంలో పని చేయకుండా నిషేధించాలనటం వాటిలో ఒకటి. సాధారణంగా ఏం జరుగుతుందంటే ఎవరైనా అవినీతిలో దొరికిపోతే కొంత కాలం కనుమరుగై తిరిగి అధికార పదవులలోకి వస్తున్నారు. మాజీ రక్షణ మంత్రి అనతోలీ సెర్డ్‌యుకోవ్‌ను పదికోట్ల డాలర్ల అవినీతి కేసులో 2012లో పదవి నుంచి తొలగించారు. మూడు సంవత్సరాల తరువాత ఎలాంటి చడీ చప్పుడు లేకుండా ప్రభుత్వ సంస్ధ రోస్టెక్‌ కార్పొరేషన్‌ డైర్టెర్‌గా నియమించారు. మరొక బిల్లు ఏమంటే ప్రభుత్వ సీనియర్‌ అధికారులను వాణిజ్య సంబంధిత అధికారులతో సంబంధాలు పెట్టుకోకుండా నిషేధించటం. అనేక దేశాలలో ఇది సాధారణం, రష్యాకు ఇది కూడా కొత్తదే. ఈ బిల్లులేవీ ఎన్నటికీ చట్టాలుగా మారవు.వాటిలో అనేక అనుచిత ప్రయోజనాలు దాగివున్నాయి. కానీ ఏ విధంగా చూసినా అదొక సమస్య కాదు. కమ్యూనిస్టులు ఈ అంశాలను ప్రతిపాదించటం ద్వారా యథాస్థితిని సవాలు చేసి అవినీతి వ్యతిరేపార్టీగా ముందుకు వస్తున్నారు.

      పుతిన్‌ నిర్మించిన రాజకీయ వ్యవస్ధలో అవినీతి కేంద్ర స్థానంగా తయారైంది, అది నిజంగానే ఒక పెను సవాలు.రష్యన్‌ కమ్యూనిస్టులలో ఈ నూతన సమరశీలత దాని ప్రముఖ నాయకుడు గెన్నడీ జుగనోవ్‌ నుంచి వస్తున్నదంటే నమ్మటం కష్టం. ధృడకాయుడైన 71 సంవత్సరాల జుగనోవ్‌ 1996 అధ్య క్ష ఎన్నికలలో బోరిస్‌ ఎల్సిన్‌ చేతిలో కొంతమేరకు, పూర్తిగా ఎన్నికల అక్రమాల కారణంగానే ఓడిపోయారు. అప్పటి నుంచి వినయశీలి అయిన ప్రతిపక్ష నాయకుడిగా తన పాత్రకు పరిమితం అయ్యేందుకు అంగీకరించినట్లు కనిపిస్తుంది.ఆయన పుతిన్‌కు వ్యతిరేకంగా మాట్లాడటానికి ఇచ్చగించినప్పటికీ ఆచరణలో ఆయన, పార్లమెంటులోని ఆయన సహచరులు ప్రతి కీలక సమయంలోనూ ప్రభుత్వంతో వుండేందుకు మెత్త పడ్డారు. మన:పూర్వకంగానే ఈనూతన వైఖరిని పార్టీలోని దిగువ స్ధాయి కార్యకర్తలు ఆయనపై రుద్దటం ఖాయం.రష్యన్‌ కమ్యూనిస్టుల పునాది వయస్సు మీరుతున్న సోవియట్‌ పెద్దలతో నిండి వుంది. అనేక మంది స్టాలినిస్టు భావాలతో సహా తీవ్రమైన తిరోగాములుగా వుంటారు. కానీ మహత్తరమైన మరియు నిబద్దతకు కట్టుబడి వుంటారు. రష్యా ప్రభుత్వ అదుపులో వుండని ఏకైక జాతీయ రాజకీయ యంత్రాంగంగా పార్టీ నిలబడిందంటే వారి కారణంగానే కనుక వారికి కృతజ్ఞతలు చెప్పాలి.

     ప్రత్యేకించి రష్యన్‌ ప్రాంతాలలో అక్కడక్కడ మరియు అనుభవాలతో అసంతృప్తికి లోనైన 20,30 దశకాలలోని యువత కమ్యూనిస్టుపార్టీలో నూతన తరం. ఏ రకమైన ప్రతిపక్ష రాజకీయ భావప్రకటనకైనా అలాంటి వారికి అవకాశం కల్పిస్తున్న రాజకీయ వ్యవస్ధ ఇదే. వారు సాధారణంగా సోవియట్‌ తరహా కమ్యూనిస్టులు కాదు.ఐరోపా సోషల్‌ డెమాక్రట్లకు దగ్గరగా వుంటారు. కులక్కులను అంతం చేయటం, బలవంతంగా అధికారాన్ని లాక్కోవటానికి బదులు ఆదాయాలు పెరిగే కొద్దీ పన్నులు పెంచాలని, పేద-ధనికుల మధ్య అంతరం తగ్గించాలని కోరుకుంటారు.

     అమెరికాలో ఈ దిగువ స్ధాయి యువతరం సభ్యులు బెర్నీ శాండర్స్‌కు ప్రచారం చేయచ్చు, కానీ రోజు వారీ తమ జీవితాలను ప్రభావితం చేస్తున్న సమస్యలైన ప్రభుత్వ సేవల దిగజారుడు, దోపిడీ చేస్తున్న మరియు అసమర్ధ స్థానిక యంత్రాంగం, పైనుంచి కింది వరకు వ్యవస్థలో వున్న అవినీతిని పట్టించుకోవటానికి ఈ యువ కార్యకర్తలు రష్యన్‌ కమ్యూనిస్టు పార్టీని ముందుకు తీసుకుపోవటానికి సిద్ధం అవుతున్నారు.

    రష్యన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా బాహుళ్య దేశభక్త శక్తులు ఏకం అయ్యేందుకు నిర్ణయం తీసుకోవాల్సి అవసరం గురించి జుగనోవ్‌ ఇప్పుడు మాట్లాడుతున్నారు. కేవలం 13శాతం ఏక స్లాబు పన్ను మాత్రమే చెల్లిస్తున్న ధనికులపై ఆదాయం పెరిగే కొద్దీ పన్ను పెంచాలని కమ్యూనిస్టులు కోరుతున్నారు.సగానికిపైగా రష్యన్లు దారిద్య్ర రేఖకు దిగువన వున్నారని హెచ్చరిస్తున్నారు. రష్యన్‌ పౌరులు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యల గురించి మాట్లాడటం ప్రారంభించటం ద్వారా సున్నితమైన దారిద్య్రం, అవినీతి, అధికార యంత్రాంగ అవకతవకలను ప్రతి వారూ మాట్లాడేందుకు వీలుగా ముందుంచి వారు జాతీయ చర్చకు కొత్త రూపం కల్పించేందుకు నాంది పలకవచ్చు. ఇది విదేశీ సాహసాలపై డబ్బు, సమయం వెచ్చించటాన్ని తగ్గించే విధంగా , ఎక్కువగా అంతర్గత సమస్యలపై కేంద్రీకరించేందుకు ప్రభుత్వంపై వత్తిడి చేస్తుందా లేదా రష్యా రాజకీయ వ్యవస్ధలో పుతిన్‌ పట్టు సడలేందుకు తోడ్పడుతుందా అని చెప్పటం తొందర పాటు అవుతుంది. కానీ రెండూ జరగవచ్చు.ఇది విప్లవాత్మకతకు ఎంతో దూరంగా వుండవచ్చు, కానీ ఇది రష్యన్‌ వ్యవస్ధ పరిమితంగా అయినా సరైన దారిలో పయనించేందుకు అది కనీసం తట్టినట్లు చేయగలదు. పరిహాసంగా కనిపించవచ్చునేమో గానీ భవిష్యత్‌లో రష్యాలో ప్రజాస్వామ్యం మరియు సంస్కరణలు ముందుకు పోవటానికి కమ్యూనిస్టులు సాయం చేయవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

India Going Slow on Future Liberalisation Commitments Under WTO

09 Wednesday Mar 2016

Posted by raomk in Current Affairs, Economics, Farmers, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Agreement on Agriculture, Agriculture, Doha Development Agenda, Liberalisation, Nairobi MinisterialConference, The Uruguay Round WTO, WTO

The outcomes in the area of agriculture in the Nairobi MinisterialConference are results of the demands of developing countries including India. Among these, the Decision on Public Stockholding for Food Security Purposes and a Special Safeguard Mechanism for the developing countries acknowledge the special requirements of the developing countries to protect the livelihood and food security of their farmers. India was at the forefront of negotiating these outcomes in Nairobi. In trade negotiations, including multilateral trade negotiations in the World Trade Organization (WTO), India has always taken a consistent stand to protect the interest of the country and its farmers.

The mandate of the Doha round of trade negotiations in the WTO envisaged the reductions of, with a view to phasing out, all forms of export subsidies. The Uruguay Round WTO Agreement on Agriculture (AOA) permits use of export subsidies to the Members that used them during the base year 1986-88. Mostly developed countries like the US, EU, Norway, Australia, Canada, New Zealand, Switzerland, Liechtenstein and some developing countries like Brazil, Columbia etc. are entitled to provide export subsidies as per Agreement on Agriculture (AoA). India could use only a special and differential provision of AoA that allows developing countries to use subsidies aimed at reducing the cost of marketing including internal and external transport as well as handling and processing costs provided that these are not applied in a manner that would circumvent export subsidy reduction commitments. As per the Ministerial Decision adopted in Nairobi, developed countries will immediately remove export subsidies, except for a few agriculture products, and developing countries will do so by 2018, with a longer time-frame in some limited cases. Developing countries will retain the flexibility of covering marketing and transport costs for agriculture exports until the end of 2023, while the poorest and food-importing developing countries will enjoy additional time to cut export subsidies. This Decision ensures that countries will not resort to trade-distorting export subsidies.

India remains committed to the Doha Development Agenda, which has development at its core. If it is concluded as per its mandate, it will result in better integration of developing countries in the global trading system.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d