• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: NATIONAL NEWS

జనవాదం ! మనువాదం !! అవకాశవాదం !!!

10 Sunday Apr 2016

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

BJP, CHANDRABABU, communist, Congress, CPI(M), K CHANDRA SEKHRA RAO, manuvadam, Narendra Modi, opportunism, pro people, RSS, tdp, trs

గద్దె నెక్కిన తరువాత ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావు పని కంటే మాట్లాడటం ఎక్కువ చేసి వుండవచ్చు. నరేంద్రమోడీ విదేశీ పర్యటనలు, జన్‌కీ బాత్‌తో సంబంధం లేని మన్‌కీ బాత్‌ తప్ప పనీ, మాట్లాడటం రెండూ ఆపి వుండవచ్చు.

   ఎం కోటేశ్వరరావు

      అటు కేంద్రంలో ఇటు రెండు తెలుగు రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు కొలువు దీరి రెండు సంవత్సరాలు కావస్తోంది. వచ్చే నెలలో ద్వితీయ వార్షికోత్సవాలు జరుపుకోబోతున్నాయి.ఈ రెండేళ్లలో వారు చేసిందేమిటో తెలియదు గానీ వసంతం రా ముందే కూసిన కోకిల మాదిరి వచ్చే ఎన్నికల రావాలు అక్కడక్కడా అప్పుడప్పుడు వినిపిస్తున్నారు. దీపం వుండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్లుగా ఫిరాయింపుదారులు కూడా జాగ్రత్తలు పడుతున్నారు. మూడు ప్రభుత్వాలకు ముగ్గురు భిన్న పార్టీల వారు నేతృత్వం వహిస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వం అన్నట్లుగా మొత్తం మీద ఏ ఒక్కరూ తాము ఓటర్లకు చేసిన బాసలు మినహా మిగతా అంశాలపైనే, (అవి ఎవరికి లబ్ది చేకూర్చేవి అన్నది వేరే విషయం ) కేంద్రీకరిస్తున్నారు. ఇదంతా ముందే కూడ బలుక్కున్నారా లేక అధికారానికి వచ్చాక సమన్వయం చేసుకుంటున్నారా,లేక ముగ్గురూ ఒకతానులో ముక్కలేనా అంటే ఎవరికి వారు తమకు తాము అన్వయించుకోవచ్చు. ఫిరాయింపుదారులు కూడా పార్టీలతో నిమిత్తం లేకుండా నియోజక అభివృద్ధి కోసమే తాము పార్టీలు మారుతున్నట్లు ఒకే మాట చెబుతున్నారు. అంతిమ ఫలితం, మనకు కనిపిస్తున్నదే ముఖ్యం. మూడు పక్షాలకూ సంపూర్ణ మెజారిటీ వుంది, అన్నింటికీ మించి ఏ పార్టీలోనూ తిరుగుబాటు శక్తులూ, వున్నవారికి అంత సీనూ, శక్తీ లేదు. ఎందుకంటే అనేక అనుభవాల తరువాత నీకది, నాకిది అనే సర్దుబాటు మనస్థత్వం బాగా వంట బట్టించుకున్నారు గనుక ఎవరూ తెగించి కూర్చున్న వారిని కూలదోసేందుకు గద్దెల కాళ్లు లాగటం లేదు. అందుకే పుష్పక విమానాల్లా ఎంత మంది వచ్చినా ఒకరికి ఖాళీ అన్నట్లు ఎన్ని పార్టీల నుంచి, ఎన్ని ముఠాల నుంచి ఎందరు వచ్చినా మరొకరికి ఖాళీ కనిపిస్తోంది.అక్షయ పాత్ర మాదిరి జనం సొమ్ము ఎంత తిన్నా తరగటం లేదు. అందుకే ముగ్గురు నేతలూ ప్రత్యర్ధి పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించి తమకు ఎదురు లేకుండా చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నవారే. అధికారంలో తాము మాత్రమే వుండాలి, ప్రశ్నించే వారెవరూ వుండకూడదు అనేది తప్ప నైతిక సూత్రాలు, రాజ్యాంగంపట్ల గౌరవం, భవిష్యత్‌ తరాలు తమను ఎలా భావిస్తాయి అనే అంశాన్ని ఎవరూ ఖాతరు చేయటం లేదు. ఇలా అనేక అంశాల విషయంలో వారి వ్యవహారశైలిలో ఏకీభావం కనిపిస్తోంది.

    గద్దె నెక్కిన తరువాత ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావు పని కంటే మాట్లాడటం ఎక్కువ చేసి వుండవచ్చు. నరేంద్రమోడీ విదేశీ పర్యటనలు, జన్‌కీ బాత్‌తో సంబంధం లేని మన్‌కీ బాత్‌ తప్ప పనీ, మాట్లాడటం రెండూ ఆపి వుండవచ్చు. మోడీకి, బిజెపికి, ఇతర అనుబంధ సంఘాల వారికీ మార్గదర్శనం చేసే ఆర్‌ఎస్‌ఎస్‌ పరివార నేతల మాటలు లేదా విధానాలను వెల్లడించే అనేక ప్రకటనలు పెరిగి తమ నిజమైన ఎజెండాను ముందుకు తెచ్చి వుండవచ్చు గానీ కాలం ఆగలేదు. మరికొద్ది వారాలలో ముగ్గురు నేతలూ రెండవ వార్షికోత్సవం జరుపుకోవటానికి, వెంకయ్య నాయుడి వంటి వందిమాగధుల స్తోత్ర పారాయణాలు వినటానికి, విజయాల గురించి చెప్పుకోవటానికి సిద్ధం అవుతున్నారు.

     ఈరెండు సంవత్సరాల కాలంలో జనానికి దేశంలో అసలేం జరుగుతోంది అన్నది పూర్తిగా తెలియటం లేదు అనే అభిప్రాయం రోజు రోజుకూ బలపడుతోంది. ఎంత వరకు నిజమో ఎవరికి వారు తమ అనుభవంతో తేల్చుకోవాలి. ఆవు,ఎద్దులు, గొడ్డు మాంస రాజకీయాలు, ఫిరాయింపులు, రాష్ట్రపతి పాలనల మొదలు తాజాగా దేశభక్తులా కాదా అనటానికి భారతమాతాకి జై అన్నారా లేదా జాతీయ గీతంగా జన గణమన కంటే వందే మాతరం గొప్పది అన్న ప్రకటనల వంటి చరిత్ర చెత్తబుట్టలో వేసిన వాటిని పైకి తీసి సంఘపరివార్‌ తన అజెండాగా నడిపిస్తోంది. తొలుత వివాదాస్పద అంశాలపై వ్యాఖ్యానించటం, తరువాత ప్రతిస్పందన తమకు వ్యతిరేకంగా వస్తే వాటిపై వివరణ పేరుతో తోకముడవటం. కానీ దాని అనుయాయులు మాత్రం మొదటి దానినే కొనసాగిస్తారు. ఇదంతా పిర్ర గిల్లి జోలపాడే చౌకబారు ఎత్తుగడలో భాగమే. భారత మాతాకీ జై నినాదం గురించే చూస్తే ఇది అర్ధంలేని వివాదమని అద్వానీ అంతటి కరడు గట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ వాదే కొట్టి పారవేశారు. ఆ తరువాత ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి కూడా ఆ నినాదాన్ని ఎవరికి వారు అనాలి తప్ప ఎవరిమీదా బలవంతంగా రుద్ద కూడదు అని సుద్దులు చెప్పారు. ఇదంతా జరిగిన తరువాతే మరో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖ్‌ మహారాష్ట్ర ముఖ్య మంత్రి ఫడ్నవీస్‌ ఆ నినాదం చేయనివారు దేశం విడిచి వెళ్లాలని సెలవిచ్చారు. ఇక బాబాగా చెప్పుకొనే రామ్‌దేవ్‌ చట్టాలు వుండబట్టిగానీ లేకపోతే లక్షల మంది తలలు నరికేసేవాడినని నోరు పారవేసుకుంటాడు. అలా మాట్లాడటానికి ఆయనకు వాక్‌ స్వాతంత్య్రం వర్తించదా అని బిజెపి అధిపతి అమిత్‌ షా సమర్ధిస్తారు. అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ వివాదాన్ని ప్రతిపక్ష పార్టీలే ప్రారంభించాయని బిజెపి అధికార ప్రతినిధి ఎంజె అక్బర్‌ పచ్చి అవాస్తవాన్ని చెప్పారు.మార్చినెల మూడవ తేదీన ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయంలో మాతృశక్తి అవార్డు ఇచ్చే కార్యక్రమంలో మాట్లాడిన ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ యువతరానికి భారత మాతాకు జై అని నినదించటం నేర్పాలని వ్యాఖ్యానించారు. ఆ తరువాత పది రోజులకు మజ్లిస్‌ నేత తాను అలా నినదించనని ఏం చేస్తారో చేసుకోండని రెచ్చగొట్టాడు. ఆ తరువాత అది ఎన్ని మలుపులు తిరుగుతున్నదీ చూస్తున్నాము. కమ్యూనిస్టులకు జనవాదం, మతశక్తులకు మనువాదం(మైనారిటీ మతశక్తులకు సైతం వాటి ఛాందసవాదాలు వాటికి ఎలాగూ వుంటాయి) పాలకవర్గ పార్టీలకు అవకాశవాదం తప్ప మరొకటి పట్టదు. నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా గురించి, బాబొస్తే జాబొస్తుందని తెలుగుదేశం, రాష్ట్రం విడిపోతే తెలంగాణా యువతకు వుపాధి పెరుగుతుందని టిఆర్‌ఎస్‌ ఏం చెప్పినా రంగుల పూసల్లో తెల్ల దారంలా ఒకటే . వివిధ పార్టీలు చెప్పిన అన్ని అంశాలనూ ఇక్కడ చర్చించటం సాధ్యం కాదు. అన్నం వుడికిందా లేదా అని చూడటానికి ఒక మెతుకు చూస్తే చాలన్నట్లు అనేక అంశాలతో ముడి పడి వున్న వుపాధి గురించి చూద్దాం.

    ఈమధ్య కాలంలో రాజకీయ పార్టీల ముఖ్యంగా బిజెపి, కాంగ్రెస్‌,టిడిపి, టిఆర్‌ఎస్‌ వంటి పాలక పార్టీల భాష, పదజాలంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.ప్రభుత్వాలు ఒక్కొక్క రంగం నుంచి క్రమంగా తమ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నాయి. వుదాహరణకు వుపాధి కల్పిస్తామని చెప్పటానికి బదులు వుపాధిని చూపుతామనే పదాలను వాడుతున్నాయి. వెంటనే బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకుంటే యువతరంలో వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో మన యువతకు నైపుణ్యం తక్కువగా వుందనే ప్రచారం మొదలు పెట్టారు. అందుకు గాను నైపుణ్య శిక్షణ, అప్రెంటిస్‌షిప్‌ అవకాశాలు కల్పిస్తామని ఎక్కువగా చెబుతున్నారు. ప్రభుత్వ రంగంలోని విద్యా సంస్ధలు వున్నత ప్రమాణాలకు పెట్టింది పేరు. అలాంటి వాటిని నిర్వీర్యం చేసింది ఎవరు ? వాటికి తగిన సిబ్బందిని నియమించకుండా, నిధులు ఇవ్వకుండా చేయటంతో పాటు ప్రయివేటు రంగాన్ని ప్రోత్సహించారు. ఆ విద్యా సంస్ధలలో ఎక్కడో ఒకటీ అరా తప్ప అత్యధిక భాగం కేవలం డిగ్రీలు అమ్ముకొనే వ్యాపార సంస్ధలు తప్ప మరొకటి కాదని తేలిపోయింది.చివరకు వైద్య సంస్ధలు కూడా అదేపని చేస్తున్నాయి. అవి ఇచ్చే డిగ్రీలను పట్టుకొని బయటకు వచ్చే వారికి కనీస పరిజ్ఞానం కూడా వుండటం లేదని వెల్లడైంది. మరోవైపు అలాంటి పరిస్థితిని సృష్టించిన వారే మన యువతలో నైపుణ్యం లేదని నిందలు వేస్తూ తాము శిక్షణ కల్పిస్తామంటూ తయారయ్యారు. ఏమిటీ నాటకం ? అది కూడా ప్రభుత్వ ఖర్చుతో అంటే పేరుకు యువతకు శిక్షణ ఆచరణలో ప్రయివేటు రంగానికి పరోక్షంగా ఆమేరకు ఖర్చు తగ్గించి లాభాలను పెంచటం తప్ప మరొకటి కాదు.

     ప్రధాని పదవిలో కూర్చున్న తరువాత నరేంద్రమోడీ వుపాధి కల్పన, నైపుణ్య అభివృద్ధికి పది అంశాలతో కూడిన ఒక పధకాన్ని ప్రకటించిన విషయం బిగ్గరగా వినిపిస్తున్న భారతమాతకు జై నినాదాల మధ్య జనానికి గుర్తు చేయటం అవసరం.ప్రధాని ఎక్కువ కాలం విదేశాల్లో ఎందుకు గడిపారంటే మేకిన్‌ ఇండియా కార్యక్రమానికి పెట్టుబడుల ఆకర్షణ కోసం తప్ప విహార యాత్రలు చేయటం లేదని బిజెపి పెద్దలు మండినపుడు జనం కామోసు అనుకున్నారు. తీరా చూస్తే రెండేళ్ల తరువాత ప్రధాని, కేంద్ర మంత్రుల , చంద్రబాబు నాయుడి వంటి ముఖ్య మంత్రుల విదేశీ ప్రయాణ ఖర్చులు కూడా దండగమారితనంగా తేలిపోయింది.

    తాము రాజకీయాలు, పాలన, ఆర్ధిక విషయాలలో ప్రపంచంలో భారత దేశ విస్వసనీయతను పునరుద్ధరించామని, ప్రపంచ రాడార్‌లో మన దేశం తిరిగి కనిపిస్తున్నదని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. మోడీ ప్రభుత్వం తొలి ఆరునెలల్లో 2.75లక్షల వుద్యోగాలు సృష్టించింది అని ఫైనాన్సియల్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక ఒక వార్తను ప్రచురించింది. అంతకు ముందు సంవత్సరం అదే కాలంలో కేవలం లక్షా ఇరవై వేల వుద్యోగాలు మాత్రమే గత ప్రభుత్వం సృష్టించింది. అంటే మోడీ 118శాతం అదనంగా సృష్టించటానికి కారణం 25 రంగాలలో మేకిన్‌ ఇండియా కార్యక్రమ శుభ ప్రారంభమని దానిలో పేర్కొన్నారు. ఆర్ధిక మంత్రిత్వశాఖ 2014-15 వార్షిక నివేదికలో 2022 నాటికి 50 కోట్ల మందికి నైపుణ్యం కలిగించటం అవసరమని పేర్కొన్నారు. ప్రయివేటు రంగ భాగస్వామ్యంతో 15 కోట్ల మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వాలని జాతీయ నైపుణ్య శిక్షణ అభివృద్ధి కార్పొరేషన్‌ లక్ష్యంగా పెట్టుకోగా గతేడాది జూన్‌ నాటికి 51లక్షల మందికి శిక్షణ ఇచ్చారని, వారిలో 15లక్షల మందికి వుపాధి దొరికినట్లు ఆ వార్త వివరించింది.ఈ శిక్షణా కార్యక్రమాలు ఎంత ప్రహసంగా నడుస్తున్నాయో, నిధులు దుర్వినియోగం ఏ స్థాయిలో వుందో అందరికీ తెలిసిందే. ప్రతిదానిలో కుంభకోణం, కుంభకోణం.

     గతేడాది ఏప్రిల్‌ 17వ తేదీన ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రచురించిన వార్త ప్రకారం గత ఆర్ధిక సంవత్సరంలో ఎనిమిది కీలక రంగాలలో మూడవ త్రైమాసికంలో అంతకు ముందు మూడు త్రైమాసికాల కంటే వుద్యోగఅవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయి. 2014 అక్టోబరు-డిసెంబరు మాసాలలో కేవలం 1.17లక్షల వుద్యోగాలు రాగా అంతకు ముందు సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో 1.58, ఏప్రిల్‌-జూన్‌లో 1.82లక్షల వుద్యోగాలు వచ్చాయి. ఇలా అంకెలను పేర్కొంటూ పోతే ఆల్జీబ్రా మైండ్‌ గాబరా అని ఒకప్పుడు అనుకున్న విధంగా బుర్ర తిరిగి పోతుంది. అంకెలను ఎలా అయినా వినియోగించుకోవచ్చన్నది ఆరునెలల విజయ గాధ, రెండవది ఏడాది పాలన అసలు గాధ వెల్లడించింది. మా తాతలు నేతులు తాగారు కావాలంటే మా మూతులు వాసన చూడండి అని చెప్పుకుంటే కుదరదు. ఇప్పుడేంటి ? మాకేంటి అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలి? నరేంద్రమోడీ లేదా ఆయన భక్త బృందంగానీ ఏం చెబుతుందో తెలియదు.

      ఈ ఏడాది మార్చి 31వ తేదీన హిందూ పత్రిక ‘వుపాధి పెరుగుదల ఆరు సంవత్సరాల కనిష్టానికి పడిపోయింది’ అనే శీర్షికతో వార్తను ప్రచురించింది.దాని సారాంశం ఇలా వుంది. కేంద్ర ప్రభుత్వ కార్మికశాఖ కార్మికులు ఎక్కువగా అవసరం వుండే ఎనిమిది కీలక రంగాలలో సేకరించిన సమాచారం ప్రకారం 2015 తొలి తొమ్మిది మాసాలలో కేవలం 1.55లక్షల నూతన వుద్యోగాలు మాత్రమే నికరంగా వచ్చాయి. ఇది ఆరు సంవత్సరాలలో కనిష్టం. ఇదే సమయాలలో 2013,14 సంవత్సరాలలో మూడు లక్షలకు పైగా వుద్యోగాలు వచ్చినట్లు కార్మికశాఖ సమాచారం తెలిపింది. ఇది ఆరోగ్యకరమైన సూచిక కాదని విశ్లేషకులు పేర్కొన్నారు. ‘ మన పారిశ్రామిక అభివృద్ధి తక్కువగా వుంది,వుత్పత్తి పెరిగినపుడు మాత్రమే వుపాధి వుంటుంది.కార్పొరేట్‌ రంగంలో పెద్ద ఎత్తున సిబ్బందిని క్రమబద్దీకరిస్తున్నారు(తగ్గించటానికి పెట్టిన ముద్దు పేరు).ప్రభుత్వం రంగం కూడా కార్మికులను నియమించటం లేదు. అభివృద్ధి ప్రధాన ఆశయం వుద్యోగ కల్పన. అంతిమంగా మనం అన్ని స్ధాయిలలో వుద్యోగాలను సృష్టించాలి. అదే జరగటం లేదు.’ అని కేర్‌ రేటింగ్‌ సంస్ధ ప్రధాన ఆర్ధికవేత్త మదన్‌ సబ్నవిస్‌ చెప్పారు.

    కేంద్ర కార్మిక శాఖ వుద్యోగకల్పన గురించి 2009 నుంచి ప్రతి మూడు మాసాలకు ఒకసారి సర్వే నిర్వహిస్తున్నది. వస్త్ర, తోళ్ల,లోహ, ఆటోమొబైల్‌, ఆభరణాలు, రవాణా, చేనేత, ఐటి రంగాలలో ప్రపంచ ఆర్ధిక సంక్షోభ ప్రభావం ఎలా పడింది అనే అధ్యయనం కోసం ఈ సర్వే నిర్వహిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలలో ప్రతి ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు వివరాలు ఇలా వున్నాయి. 2009లో నికరంగా 2.49లక్షల వుద్యోగాలు పెరిగాయి.(2009 జనవరి-మార్చిలో 1.17, ఏప్రిల్‌-జూన్‌లో 1.31లక్షలు తగ్గగా జూలై-సెప్టెంబరులో 4.97లక్షలు పెరిగాయి. ఈ కాలంలో నికర పెరుగుదల 2.49లక్షలు) ఇదే విధంగా 2011లో 7.04లక్షలు, 2013లో 3.36లక్షలు, 2015లో 1.55లక్షల వుద్యోగాలు నికరంగా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వ కార్మిక శాఖ అధికారికంగా వెల్లడించిన ఈ సమాచారంపై కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్‌ స్టాఫింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు రితుపర్ణ చక్రవర్తి దీని గురించి మాట్లాడుతూ ‘ స్టాఫింగ్‌ పరిశ్రమ ఆరోగ్యకరంగా 18-20శాతం పెరుగుతోంది.కార్మిక శాఖ విడుదల చేసిన సమాచారం వుద్యోగ పెరుగుదల గురించి సమగ్ర చిత్రాన్ని ఇవ్వటం లేదు.అనేక రంగాలను అది స్వీకరించలేదు’ అన్నారు. నరేంద్రమోడీని సంతృప్తి పరచటానికి ఇలా వ్యాఖ్యానిస్తే ఓకే. ఎనిమిది ప్రధాన రంగాలలోనే పరిస్థితి అలావుంటే మిగతా రంగాలలో గొప్పగా వుందని చెబుతుంటే నమ్మటానికి జనం చెవుల్లో పూలు పెట్టుకు లేరు. 2015లో కాంట్రాక్టు వుద్యోగుల నియామకం గణనీయంగా తగ్గినట్లు లేబర్‌ బ్యూరో పేర్కొన్నది. వుపాధి కల్పన లేదా కోల్పోయిన వుపాధి గురించి సమగ్ర సమాచారం సేకరించటం మన దేశంలో సాధ్యం కాదు.ఎందుకంటే అసలు అధికారికంగా నమోదు అన్నది సమగ్రం కాదు. ధోరణులు మాత్రమే మనకు తెలుస్తాయి. కేంద్ర కార్మిక శాఖ ప్రభుత్వ విభాగం కనుక వున్నంతలో దాని సమాచారాన్ని ప్రాతిపదికగా తీసుకోవటం తప్ప మరొక మార్గం లేదు

      వుపాధి కల్పన గురించి కొన్ని సందర్భాలలో ప్రధాని నరేంద్ర మోడీతో సహా ఇతరులు ఏం చెప్పారో చూడండి.’ కేవలం వాగ్దానాలు మాత్రమే అద్బుతాలను సృష్టించవు’ అని మోడీ పాలన ఇరవై నెలల తరువాత ఈ ఏడాది ఫిబ్రవరి నాలుగున బెంగలూరులో ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా చెప్పారు. విదేశీయలు మన సరిహద్దులు దాటి పెట్టుబడులు పెట్టేందుకు భారత్‌లో ప్రవేశించటం లేదన్నది టాటాతో సహా ప్రముఖ పారిశ్రామికవేత్తల అంతరంగం, బహిరంగం కూడా. ప్రపంచ పెట్టుబడిదారీ దేశాలలో ఆర్ధిక మాంద్యం 2008 నుంచి అనేక సమస్యలను ముందుకు తెస్తోంది. పెట్టుబడిదారులు తమకు ఎక్కడ అప్పనంగా లాభాలు వస్తాయో అక్కడికే పెట్టుబడులను తరలిస్తున్నారు. నరేంద్రమోడీ, చంద్రబాబు వంటి వారు జనం సొమ్ము ఖర్చు చేసి ఎన్ని విదేశీ పర్యటనలు చేసినా అయ్యగారి సంపాదన అమ్మగారి బుట్టలోలకులకు చాలటం లేదన్నట్లుగా పరిస్థితి తయారైంది.

    మన దేశంలో పెట్టుబడుల గురించి అధ్యయనం చేసే భారతీయ ఆర్ధిక పర్యవేక్షణ కేంద్రం( సెంటర్‌ ఫర్‌ మోనిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ(సిఎంఐఇ) కూర్చిన సమాచారం ఇంతవరకు ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. 2015 మూడవ త్రైమాసికంలో నూతన సామర్ధ్య కల్పనకు ప్రతిపాదనలు అంతకు ముందుతో పోల్చితే 74శాతం తగ్గిపోయాయి.కేవలం లక్ష కోట్లరూపాయల విలువగల 383 పధకాలు మాత్రమే ప్రకటించబడ్డాయి. ఇది అంతకు ముందు ఐదు త్రైమాసికాల కంటే కనిష్టం. అన్ని రంగాలలో తగ్గుదల కనిపిస్తోందని, కచ్చితంగా ఫలానా అంశాలు కారణమని అప్పుడే చెప్పలేమని సిఎంఐఇ పేర్కొన్నది.నిలిచిపోయిన పధకాల విలువ 10.8లక్షల కోట్ల రూపాయలు. మరి కొత్త ప్రతిపాదనల సంగతేమిటి ? నరేంద్రమోడీ విదేశీ పర్యటనలన్నీ విజయవంతమయ్యాయని అప్పుడు చెప్పారు.ఇప్పుడు వాటి అర్ధమేమిటి ?

    ఐటి రంగంలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల గురించి చంద్రబాబు నాయుడు, ఆయన ప్రచార మంత్రి పల్లె రఘునాధ రెడ్డి, ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్‌ తమ పలుకుబడిని వుపయోగించి అనేక ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రకటనల మీద ప్రకటనలు చేశారు. వస్తూత్పత్తి చేసే పరిశ్రమలు పెట్టటానికి, అవి వుత్పత్తి ప్రారంభం కావటానికి సమయం పడుతుంది. కానీ ఐటి కంపెనీలకు అలాంటి అవసరం లేదు. వుదయం కార్యాలయం ప్రారంభిస్తే సాయంత్రానికి వుత్పత్తి ప్రారంభించవచ్చు. అలాంటి మాజిక్‌ జరగటం లేదు. అన్నింటి కంటే అన్నింటి తాను అమెరికాలో కాలి నడకన తిరిగి హైదరాబాదులో ఐటి పరిశ్రమను అభివృద్ధి చేశానని చెప్పుకుంటారు చంద్రబాబు. తాజా సమాచారం ప్రకారం హైదరాబాదులో పదిశాతం కంటే తక్కువే ఐటి వుద్యోగులు వున్నారు. బెంగలూరు నాలుగో వంతు వుద్యోగాలను కల్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ స్ధానమెక్కడో వేరే చెప్పనవసరం లేదు. దేశంలో ఐటి రంగం 2015-16లో 12-14శాతం అభివృద్ధి వుంటుందని భావిస్తే అది 10-12 శాతంగా వుందని అంచనా.’ ప్రభుత్వం చేసిన ప్రకటనలు, మేము చూసిన ధోరణులను బట్టి ఒక వేగంతో దేశీయ విభాగం పెరుగుతుందని అంచనా వేశాము. అయితే వాటిలో ఎక్కువ భాగం ఆచరణలోకి రాలేదు. అవి ఎప్పుడు ఆచరణలోకి వస్తే అప్పుడు మనం పెద్ద ప్రభావాన్ని చూడవచ్చు ‘ అని నాస్కామ్‌ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రి విదేశీ పర్యటనల మోజు తగ్గిపోయినట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే విమాన ఖర్చులకు కూడా సరిపడా ప్రయోజనం లేకపోతే జనానికి చెప్పుకొనేదేమీ వుండదు. బహుశా ఈ కారణంగానే ఆయన మంత్రులు కొత్త పల్లవి అందుకున్నారు. తమ ప్రభుత్వ ఖాదీ పధకాల కారణంగా 2016-17లో 70-80లక్షల వుద్యోగాలు లభిస్తాయని చిన్న, సన్న, మధ్యతరగతి పరిశ్రమల మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ చెబుతున్నారు. అంటే జనం చౌకగా దొరికే మిల్లు వస్త్రాల బదులు ఖరీదయిన ఖాదీ ధరిస్తారని అర్ధమా ? ఖాదీ వడికేందుకు సోలార్‌ రాట్నాలను ప్రవేశపెడితే ఖర్చు తగ్గుతుందని,లాభాలు వస్తాయని మంత్రిగారు చెబుతున్నారు. ‘ప్రధాని నరేంద్రమోడీ విజ్ఞాపనలో ఏదో మాజిక్‌ వుంది. ఖాదీ పెరుగుదల రేటును చూస్తే గణనీయంగా పెరిగిందని’ ఖాదీగ్రామీణ పరిశ్రమల సంస్ధ సిఇఓ అరుణ్‌ కుమార్‌ చెబుతున్నారు. అది పిట్ట కధలా లేదూ !

     ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే బాబొస్తే జాబ్‌ అన్న నినాదం పెద్ద ప్రహసనంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌ సామాజిక, ఆర్ధిక సర్వే నివేదిక 2014-15 ప్రకారం 2014 నవంబరు నాటికి 1742 భారీ, మెగా పరిశ్రమలు రు.78,860 కోట్ల పెట్టుబడితో వుత్పత్తిలోకి వచ్చి 4,21,222 మందికి వుపాధి కల్పించాయి.2014-15లో 15 పరిశ్రమలపై 1875 కోట్ల రూపాయలతో 6814 మందికి వుపాధి కల్పించారు.ఇది గాక 1,06,504 చిన్న, మధ్యతరహా పరిశ్రమలు 11,65,102 మందికి 2014 మార్చి వరకు వుపాధి కల్పించాయి. వాటిపై పెట్టిన పెట్టుబడి 1,69,121 కోట్ల రూపాయలు.2014-15లో సెప్టెంబరు వరకు 2,263 కోట్లతో 25,175 మందికి వుపాధి కల్పించారు.

    చంద్రబాబు నాయుడు పూర్తి పాలన సాగించిన 2015-16 ప్రకారం రు.81,261 కోట్ల పెట్టుబడితో 1784 భారీ, మెగా పరిశ్రమలలో కల్పించిన వుపాధి 4,35,506 మందికి మాత్రమే. అంటే ఏడాది కాలంలో ప్రయివేటు రంగంలో సైతం అదనంగా కల్పించిన వుపాధి 14,384 మాత్రమే.ఈ మధ్య రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రభుత్వ వుద్యోగాల గురించి ఆశలు పెట్టుకున్నవారు వాటి బదులు వేరే చూసుకోవటం మంచిదని ఒక ప్రకటనలో పరోక్షంగా చెప్పారు. రాష్ట్రంలో మంజూరు చేసిన పోస్టుల సంఖ్య 6,97,621 కాగా వాటిలో 1,42,825 ఖాళీ వున్నట్లు వచ్చిన వార్తలు వాస్తవం కాదని పేర్కొన్నారు. మంజూరైన పోస్టులు 4,83,491కాగా ఖాళీలు 77,737 మాత్రమే అని తెలిపారు. వీటన్నింటినీ నేరుగా నింపటం జరగదని, ప్రమోషన్లు, ఇతర సేవల నుంచి బదిలీల ద్వారా నింపుతారని, అందువలన నేరుగా నింపేవి 20వేలకు అటూ ఇటూగా మాత్రమే వుంటాయని వెల్లడించారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం కారణంగా నింపాల్సిన పోస్టుల గురించి సమీక్ష జరపాలనుకుంటున్నామని, స్వల్పకాలిక, దీర్ఘకాలిక అభివృద్ధికి అవసరమైన పోస్టులను మాత్రమే నింపాలని ప్రస్తుత ఆలోచనగా వుందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర స్వంత ఆదాయంలో 55శాతం వుద్యోగుల వేతనాలకు పోతున్నదని, ప్రభుత్వ రంగంలోనే వుపాధి కల్పించటం పరిష్కారం కాదని స్పష్టం చేశారు. కానీ ఇదే మంత్రి నాయకత్వంలో 2014 ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికాంశాలపై శ్వేత పత్రం విడుదల చేసింది. దానిలో వుద్యోగుల వేతనాలకు అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో స్వంతాదాయంలో 58శాతం ఖర్చు కాగా మిగిలిన ఏపీలో అది 73 శాతానికి పెరుగుతుందని తెలిపారు. అందువలన అంకెలతో ఆడుకోవటంలో యనమల తన అనుభవన్నాంతా రంగరిస్తారనటంలో సందేహం ఏముంది?

    చివరిగా ఒక్క మాట. మన దేశంలో నూతన ఆర్ధిక విధానాలపేరుతో వినాశకర సంస్కరణలు ప్రారంభించి పాతికేళ్లు గడిచాయి. గతంలో కేంద్ర ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన అశోక్‌ పార్ధ సారధి తాజాగా హిందూ పత్రికలో రాసిన వ్యాసంలో మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమం జయప్రదం కావాలంటే 1991 దశకం తరువాత చేసిన నష్టాన్ని ముందుగా సరిచేయాలని నరేంద్రమోడీ సర్కార్‌కు సూచించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన స్వదేశీ జాగరణ మంచ్‌ పైకి ఏమి చెప్పినా ఆచరణలో గతంలో వాజ్‌పేయి హయాంలో ప్రస్తుతం మోడీ ఏలుబడిలో అది విదేశీ ఆదరణ మంచ్‌గా మారిపోయింది. గత కాంగ్రెస్‌ పాలకులు విదేశీ ఐటి హార్డ్‌వేర్‌ పరిశ్రమలకు లబ్ది చేకూర్చేందుకు స్వదేశీ హార్డ్‌వేర్‌ పరిశ్రమను దెబ్బతీస్తూ సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి ముసుగులో విదేశీ హార్డ్‌వేర్‌ వుత్పత్తులపై పన్నులను తగ్గించి దిగుమతులకు తలుపులు బార్లా తెరిచారు. ఫలితంగా 1990 దశకంలోనే మన తయారు చేయగలిగిన వాటిని ఇప్పుడు దిగుమతి చేసుకుంటున్నాం. మన సాప్ట్‌ వేర్‌ పరిశ్రమ దిగుమతి చేసుకున్న హార్డ్‌ వేర్‌ను అప్పటికే మన దేశంలో తయారు చేయగలిగి వున్నామని పార్ధ సారధి పేర్కొన్నారు. మన రక్షణ, అణు ఇంధనం, అంతరిక్ష సంస్ధలు వాటిని వుపయోగించటమే గాక అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎగుమతులు కూడా చేసినట్లు ఆయన గుర్తు చేశారు. నూతన విధానాలు మన పరిశ్రమలను ఎలా దెబ్బతీసిందీ, దిగుమతులపై ఎలా అధారపడుతున్నదీ ఆయన సోదాహరణంగా పేర్కొన్నారు. మేకిన్‌ ఇండియా ప్రధాని వినిపించుకుంటారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

శని సింగనాపూర్‌లో మనువాదంపై మహిళల తిరుగులేని విజయం

09 Saturday Apr 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Women

≈ Leave a comment

Tags

Bhumata Brigade, manuvadis, Shani Shingnapur, Trupti Desai, Women decisive victory, women power

సత్య

13న కొల్లాపూర్‌ మహలక్ష్మి దేవాలయ ప్రవేశం

    తృప్తి దేశాయ్‌ ! భూమాత రాన్‌ రాగిణి బ్రిగేడ్‌ !! శని శింగనాపూర్‌ !!!

       దేశంలో అనేక మంది నోళ్లలో నానుతున్న పేర్లివి. నాలుగు వందలఏళ్ళ  నాటి శని దేవాలయంలో మహిళలకు ప్రవేశ నిషేధ శని శుక్రవారం సాయంత్రంతో వదలి పోయింది.ఈనెల ఒకటవ తేదీన బొంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుతో శని దేవాలయ పాలకవర్గం మహిళలపై వున్న నిషేధాన్ని ఎత్తివేయాలని నిర్ణయించింది. ఇది నిజంగా మహిళలు సాధించిన పెద్ద విజయాలలో ఒకటి. దీనితో వుత్తేజితులైన మహారాష్ట్ర మహిళలు ఇప్పుడు తమ దృష్టి ఇతర దేవాలయాలపై సారించారు. తదుపరి ఈనెల 13న తాము కొల్లాపూర్‌లోని మహలక్ష్మి దేవాలయ ప్రవేశం చేస్తామని, తరువాత నాసిక్‌లోని త్రయంబకేశ్వర ఆలయ ప్రవేశం చేస్తామని ఈ వుద్యమానికి నాయకత్వం వహిస్తున్న తృప్తి దేశాయ్‌ శనివారం నాడు ప్రకటించారు. ఒక చిన్న పల్లెటూరు శని శింగనాపూర్‌లో ప్రారంభమైన ఈ వుద్యమం దేశంలోని ఇతర పాంతాలకు విస్తరిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. స్వాతంత్య్ర వుద్యమ కాలంలో దళితులకు దేవాలయ ప్రవేశాలపై వున్న ఆంక్షలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేవాలయ ప్రవేశ వుద్యమాలు సాగిన విషయం తెలిసిందే. ఇపుడు మహిళా ప్రవేశ వుద్యమానికి నాంది పలికారు.దీంతో మనువాదులు మింగా కక్కలేకుండా వున్నారు. రాజ్యాంగం చట్టాలు వుండబట్టిగాని లేకపోతే ఇలాంటి తీర్పులు ఇస్తున్న న్యాయమూర్తుల అంతం చూసి వుండేవాళ్లం ప్రకటించే సర్వసంగ పరిత్యాగులమని ఫోజు పెట్టే సాధ్వులు, బాబాలు, యోగులు,యోగినులు మనకు దర్శనమిచ్చినా ఆశ్చర్యం లేదు.

     చాలా మందికి సుపరిచితమైన షిరిడీకి దగ్గరలో అహమ్మద్‌ నగర్‌ జిల్లాలో ఈ శనిదేవాలయం వుంది. తమకు పట్టిన శని వదలాలని లేదా పట్టకుండా వుండాలని ముందస్తుగా కోరుకుంటూ వేలాది మంది నిత్యం ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. మహిళలు సాగిస్తున్న ఈ వుద్యమం ఆస్తికులకే గాక నాస్తికులకు కూడా అభ్యంతరకరంగా వున్నట్లు అక్కడక్కడా వినిపిస్తోంది. ఇక్కడ సమస్య మహిళలలో మూఢనమ్మకాలను ప్రోత్సహించటం కాదు. దళితుల దేవాలయ ప్రవేశ వుద్యమానికి కమ్యూనిస్టు అగ్రనాయకులు అనేక మంది నాయకత్వం వహించారంటే అర్ధం దళితులను తీసుకువెళ్లి మనువాదానికి అప్పగించాలని కాదు. పుట్టుక కారణంగా వివక్ష ప్రదర్శించటాన్ని, తోటి మనిషిని మనిషిగా చూడాలనే ప్రజాతంత్ర డిమాండ్‌, హక్కును నిర్ధారించుకొనేందుకే ఆ వుద్యమాలు జరిగాయి.ఇప్పుడు మహిళల పట్ల వివక్షకు వ్యతిరేకంగా జరుగుతున్న వుద్యమం, న్యాయపోరాటాలను కూడా అలాగే చూడాలి. ఒక వ్యక్తి దేవుడిని, మతాన్ని నమ్మటమా నమ్మకపోవటమా అన్నది వారి వ్యక్తిగతం.

    ఈ వుద్యమానికి నాంది పలికిన 31 సంవత్సరాల యువతి ఆస్ధికురాలు. మహారాష్ట్రలో అధికారంలో వున్న బిజెపి-శివసేన సంకీర్ణ కూటమి ప్రభుత్వం శని ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకొనేందుకు చేయని ప్రయత్నం లేదు. మహిళలను అడ్డుకొనేందుకు తొలిసారిగా ఆ దేవాలయానికి మహాళా ధర్మకర్తలను నియమించి వారి ద్వారా అడ్డుకోవాలని చౌకబారు ఎత్తుగడ వేసింది. మహిళలను సమీకరించేందుకు కూడా చేయూత నిచ్చింది.అయితే బోంబే హైకోర్టులో ప్రభుత్వం వివక్షకు వ్యతిరేకమని అఫిడవిట్‌ ఇవ్వాల్సి వచ్చింది. అయినా తీర్పును అమలు జరిపేందుకు సిద్ధం కాకపోవటంతో ముఖ్య మంత్రిపై కోర్టు ధిక్కరణ నేరం కింద కోర్టుకు లాగుతామని తృప్తి దేశాయ్‌ ప్రకటించిన తరువాతే శని ఆలయ కమిటీ దిగివచ్చింది. ఇంత జరిగాక దేవాలయ ప్రవేశం కోసం మహిళలు ఆందోళన చేయాల్సి రావటం సిగ్గుచేటని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ వ్యాఖ్యానించటం విశేషం. వివక్షను పాటిస్తున్న ఇతర దేవాలయాల ప్రవేశం సందర్భంగా ఎలాంటి వైఖరి తీసుకుంటారో చూడాల్సి వుంది.

   కాలం చెల్లిన మనువాదులను వుక్కిరి బిక్కిరి చేస్తున్న తృప్తి దేశాయ్‌ ఒక సాధారణ కుటుంబానికి చెందిన గృహిణి. కర్ణాటక సరిహద్దులోని నిపానీ తాలుకాలో జన్మించిన తృప్తి కుటుంబం తరువాత పూనాలో స్ధిరపడింది. ముంబైలో హోం సైన్సు కోర్సులో చేరిన ఆమె కుటుంబ పరిస్ధితుల కారణంగా ఒక ఏడాది తరువాత విద్యను మానుకోవాల్సి వచ్చింది.తరువాత తాను నివసించే పరిసరాలలో క్రాంతి వీర్‌ అనే ఒక సంస్ధలో చేరి దానికి అధ్యక్షురాలైంది. పేదలకు రేషన్‌ కార్డులు ఇప్పించేందుకు, చట్టపరమైన సమస్యల పరిష్కారానికి, వుపాధికి తోడ్పటం వంటి కార్యకలాపాలను ఆ సంస్ధ నిర్వహించేది.ఈ క్రమంలోనే 2007లో ఆమె ఎన్‌సిపి అగ్రనేత అజిత్‌ పవార్‌ కుటుంబ ఆధ్వర్యంలో నడిచే అజిత్‌ సహకార బ్యాంకులో జరిగిన 50 కోట్ల అవినీతికి వ్యతిరేకంగా తృప్తి దేశాయ్‌ గళం విప్పింది.బ్యాంకు డిపాజిట్‌దార్లతో పోరాట సమితిని ఏర్పాటు చేసి నాలుగు సంవత్సరాల తరువాత 29వేల మందికి తమ డిపాజిట్లు వచ్చేట్లు చేయటంతో ఆమె వెలుగులోకి వచ్చారు. దాంతో కొంత మంది ఆమెకు ఏదైనా సామాజిక సంస్ధను ఏర్పాటు చేయమని సలహా ఇచ్చారు.

     అలా ఏర్పడిందే భూమాత బ్రిగేడ్‌.నలభై మందితో 2010 సెప్టెంబరు 27న ప్రారంభమైన ఈ సంస్ధలో ఇపుడు ఐదువేల మందికి పైగా స్త్రీ, పురుష సభ్యులున్నారు. అనేక అంశాలపై ఈ సంస్ధ పని చేస్తుంది.అన్నా హజారే జనలోక్‌పాల్‌ ఆందోళనలోనూ వారు పాల్గొన్నారు. శని దేవాలయ ప్రవేశం కోసం భూమాత బ్రిగేడ్‌ ఒక వుప విభాగాన్ని ఏర్పాటు చేసి దానికి భూమాత రాన్‌రాగిణి బ్రిగేడ్‌ అని పేరు పెట్టారు. నవంబరు 29న ప్రారంభమైన ఈ వుద్యమం ఏప్రిల్‌ ఎనిమిదిన దేవాలయ ప్రవేశంతో విజయం సాధించింది. తృప్తి దేశాయ్‌ 2006లో వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇప్పుడు ఆరు సంవత్సరాల కుమారుడు. భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఆమెకు పూర్తి మద్దతు ఇస్తున్నారు. తన భార్య కార్యకలాపాలను చూసి తాము గర్వ పడుతున్నట్లు ఆమె భర్త ప్రశాంత్‌ దేశాయ్‌ చెప్పాడు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Packaged commodities shall have to display products’ information more prominently

08 Friday Apr 2016

Posted by raomk in Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Consumer Affairs, Packaged commodities, products’ information

Amended rule will be enforced from July this year

Now in all the packaged commodities six mandatory information shall have to be displayed more prominently atleast at the 40 percent area of the packet, except top and bottom, so that these are easily readable by consumers. Packaged commodities rules have been amended by Ministry of Consumer Affairs, Food and Public Distribution for this purpose. Chairing the meeting of Bureau of Indian Standards at Mussoorie yesterday evening, Union Minister of Consumer Affairs & Public Distribution, Shri Ram Vilas Paswan directed the officials of his Ministry to ensure enforcement of the amended rule from July this year positively.

According to the amendment, name of manufacture/packager/ importer, net quantity of product, manufacturing date, retail sale price and consumer care contacts shall have to be displayed in a panel of 40% of the area of the packet in readable font size. Monitoring cell will be setup to ensure strict compliance of new provision.

Shri Paswan said his Ministry is setting up quick response system to attend consumer complaints, existing National Consumer Helpline is being geared up for this purpose and now a senior level officer will monitor the disposal of complaints on daily basis. Shri Paswan expressed the hope that Consumer Protection Act, which has many unique features to safeguard interests of consumers, will be passed by the Parliament in the second part of the budget session

Reviewing the working of BIS during the Governing body meeting, the Minister asked the Bureau to formulate rules to ensure early implementation of new BIS Act so that culture of quality goods and services can be ushered in the country. He further mentioned that BIS has taken various initiatives under ‘Make in India’ for standard formulation which includes items relating to renewable energy, bio-fuel, auto components, electric machinery and construction etc. BIS is also contribution to ‘Swachh Bharat Abhiyan’ by formulating new standards on solid and plastic wastes management, water and waste water supply management.

He also stated that he was happy to note that the time taken for granting of registration has been reduced to half i.e 20 days. In about 95 percent of the cases, BIS is able to formulate standards within specified time norms, as indicated in Citizen Charter.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అవేమి నోళ్లో మరి !

08 Friday Apr 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Others, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

AIMIM, Amitshaw, BJP, Hate-Speech, Ramdev

ఎం కోటేశ్వరరావు

    కాంగ్రెస్‌ వర్ణించినట్లు తాలిబాన్‌ రామ్‌దేవ్‌ బాబా తన మనసులోని మాట బయట పెట్టుకున్నాడు. అతనికంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు భారత మాత దేశభక్త బిజెపి అధిపతి అమిత్‌ షా తమ స్నేహితుడైన రామ్‌దేవ్‌ వ్యాఖ్యలపై మాట్లాడుతూ భావ ప్రకటనా స్వేచ్ఛ ఆయనకు వర్తించదా అని దాని గురించి మాట్లాడుతున్న వారిని అడుగుతున్నానని చాలా తెలివిగా ప్రశ్నించారు. ఇంతకీ తనను తానే బాబా అని పిలుచుకొనే రామ్‌దేవ్‌ నోటి నుంచి రాలిన స్వేచ్చా భావం ఏమిటట ! ఈ దేశంలో చట్టాలు వుండబట్టి గాని లేకపోతే భారత మాతకు జై అనని లక్షల మంది తలలు తెగనరికే వాడిని అన్నారు. తన మనసులోని మాటను పలికిన ఆ పెద్దమనిషిని షా సమర్ధించకపోతే ఆశ్చర్య పడాలి తప్ప మద్దతు పలకటం అత్యంత సహజం. భారత మాతకు జై అనని వారు ఈ దేశం వదలి వెళ్లాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ స్వయంగా ప్రకటించారు. మరెందుకోగాని వెంకయ్య నాయుడు మాత్రం ప్రజాస్వామ్యంలో అనేక మంది అనేకం మాట్లాడుతుంటారు, చివరకు ప్రభుత్వం చేసిన దానికే అందరూ కట్టుబడి వుండాలి అని ముక్తాయించారు.

    రామ్‌దేవ్‌, అమిత్‌ షా గ్రామాల్లోని మోతుబరులను గుర్తుకు తెచ్చారు. వారి హుకుంలను ఖాతరు చేయని దళితులు, గిరిజనులు, ఇతర బలహీన వర్గాల పట్ల వారు ఇలాగే నోరు పారవేసుకుంటూ తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతుంటారు. పల్లెలు, పట్టణాల తేడా లేకుండా స్త్రీల వస్త్ర ధారణ, బయటకు రావటం గురించి ఇలాంటి వ్యాఖ్యలే చేసే కాషాయ తాలిబాన్లు మనకు ఎక్కడబడితే అక్కడ కనిపిస్తారు. ఈ మధ్యకాలంలో నల్లుల సంతానంలా పెరిగిపోతున్నారు. నువ్వెలాంటి వాడివో చెప్పాలంటే నీ స్నేహితులను చూస్తే చాలన్నట్లు విద్వేషాలను రెచ్చగొట్టే రామ్‌దేవ్‌ వాచాలతను భావ ప్రకటనా స్వేచ్ఛ కాదా అని ప్రశ్నించిన అమిత్‌ షా గురించి చెప్పాల్సిందేముంది. రామ్‌దేవ్‌ బిజెపి నేతలకు స్నేహితుడు,సన్నిహితుడూ అన్నది లోకానికంతటికీ తెలిసిన నగ్న సత్యం.

    ప్రస్తుతం దేశంలో వివిధ అసెంబ్లీలు, పార్లమెంట్‌ సభ్యులుగా ఎన్నికైన వారిలో విద్వేషపూరిత ప్రసంగాలు చేసినందుకు తమపై కేసులు వున్నట్లు స్వయంగా పేర్కొన్న 70 మందిలో మెజారిటీ తాలిబాన్లకు ఆశ్రయమిచ్చేదిగా పేరు తెచ్చుకున్న బిజెపి వారు 28 మంది వుంటే , మైనారిటీ తాలిబాన్లకు ఆలవాలంగా పేరు బడ్డ మజ్లిస్‌ పార్టీ వారు ఆరుగురు వున్నారు. ఇక కేసులున్న 399 మంది అభ్యర్ధుల వివరాలకు వస్తే వారిలో కూడా 97 మందితో బిజెపి టాప్‌లో వుంది. దాని మిత్రపక్షమైన శివసేన 14, మజ్లిస్‌కు చెందిన వారు 12 మంది వున్నారు. పోటీ చేసిన వారు, గెలిచిన వారిలో వివిధ పార్టీలకు చెందిన వారు వున్నారు. వాటిలో సిపిఎం వంటి వామపక్షాల వారు లేరని వేరే చెప్పనవసరం లేదు. వివిధ సందర్భాలలో విద్వేష ప్రసంగాలకు పెట్టింది పేరైన వారి నోళ్ల నుంచి రాలిన ముత్యాలు ఎలాంటివో చూడండి. ముందుగా అగ్రజుడు అమిత్‌ షాతోనే మొదలు పెడదాం.

   ‘ ఒక మనిషి తిండి లేదా నిద్ర లేకుండా జీవించ గలడు, అతనికి దాహం, ఆకలివేసినా బతక్కగలడు, కానీ అతను అవమానానికి గురైతే బతకలేడు, గతేడాది ఘర్షణల సందర్భంగా హత్యకు గురైన వారికి ప్రతీకారం తీర్చుకోవాలి. బిజెపికి ఓటేయండి : అమిత్‌ షా ( ఇండియా టుడే) ‘ఒక వేళ ఏ కారణంతో అయినా బీహార్‌ ఎన్నికలలో బిజెపి ఓడిపోయినా, గెలిచినా పాట్నాలో జరుగుతుంది. పాకిస్తాన్‌లో బాణసంచా కాలుస్తారు: అమిత్‌ షా( లైవ్‌ మింట్‌)

   ‘ఎవరైనా పాకిస్తాన్‌ జిందాబాద్‌ నినాదాలు చేస్తే వారి తలలు తీసేస్తాం’ పశ్చిమ బెంగాల్‌ బిజెపి అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ ( అఫింగ్టన్‌ పోస్ట్‌)

  ‘రాముడికి పుట్టిన వారి వారసులతో లేక అక్రమ సంతానానికి పుట్టిన వారితో కూడిన ప్రభుత్వం కావాలో మీరు తేల్చుకోవాలి: సాధ్వి నిరంజన జ్యోతి, కేంద్ర మంత్రి( ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌)

  ‘మనం పోరాటాన్ని ప్రారంభించాలి. మనం పోరాటాన్ని మొదలు పెట్టనట్లయితే ఈ రోజు మనం అరుణ్‌ను పోగొట్టుకున్నాం, రేపు మరొకరిని పోగొట్టుకుంటాం, మరొకర్ని పోగొట్టుకొనే ముందు మనం మన బలాన్ని ప్రదర్శించాలి, అదెలా వుండాలంటే ఈ హంతకులు తమంతట తామే అంతర్ధానం కావాలి,నేను ఒక మంత్రిని కనుక నా చేతులు కట్టివేయబడి వున్నాయి, అధికార యంత్రాంగం దానిని చూసుకుంటుంది.’ రామ శంకర్‌ కథేరియా, కేంద్ర మంత్రి (ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌), ‘ కేసులను గనుక వుపసంహరించని పక్షంలో ఆగ్రా మరొక రకమైన హోలీని చూస్తుంది :రామ శంకర్‌ కథేరియా, కేంద్ర మంత్రి ( హిందూ)

   ‘ మూడు రోజుల్లోగా పరారీ అయిన వారిని పోలీసులు అరెస్టు చేయనట్లయితే తరువాత ఏం చేయాలో జనం నిర్ణయించుకుంటారు: సంజీవ్‌ బల్యాన్‌, కేంద్ర మంత్రి (ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌)

     ‘నరేంద్రమోడీని వ్యతిరేకించేవారు పాకిస్థాన్‌ వెళ్లిపోవాలి: గిరిరాజ్‌ సింగ్‌, కేంద్ర మంత్రి( ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌)

    ‘ నలుగురు భార్యలు, నలభై మంది పిల్లలు అనేది ఇండియాలో పనిచేయదు, కానీ ప్రతి హిందూ మహిళ హిందూ మతాన్ని కాపాడు కొనేందుకు కనీసం నలుగుర్ని కనాల్సిన సమయమిది: సాక్షి మహరాజ్‌ , బిజెపి ఎంపీ (హిందూ) మన తల్లి కోసం చావటానికైనా, చంపటానికైనా సిద్ధం కావాలి:సాక్షి మహరాజ్‌ , బిజెపి ఎంపీ (ఐబిఎన్‌)

   ‘వారు ఒక హిందూ యువతిని తీసుకుపోతే మనం వంద మంది ముస్లిం యువతులను తీసుకురావాలి:యోగి ఆదిత్యనాధ్‌, బిజెపి ఎంపీ( ఇండియా టుడే)

   ‘శాంతి, ఇస్లాం పరస్పర విరుద్ధమైనవి ప్రపంచంలో ఇస్లాం వున్నంత వరకు వుగ్రవాదం వుంటుంది: అనంత కుమార్‌ హెగ్డే , కర్ణాటక బిజెపి ఎంపీ.(ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌)

   ‘ మమ్మల్ని పరీక్షించేందుకు ప్రయత్నించవద్దు, మా సమాజాన్ని అవమానిస్తే సహించం, మేం అశాంతిని కోరుకోవటం లేదు, కానీ మీరు హిందువులను పరీక్షించాలనుకుంటే మనం ఒక తేదీ నిర్ణయించి ముస్లింలను ఎదుర్కోవాలి: బాబూలాల్‌, బిజెపి ఎంపీ (ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌ )

  ‘ మనం ముస్లింలం అని గుర్తుపెట్టుకోండి.. ముస్లింలు మరియు భయం సహజీవనం చేయలేవు, భయం లేదా ముస్లింలో బతకాలి. మనం బతుకుతాం ఆందోళన అవసరం లేదు:అసదుద్దీన్‌ ఒవైసీ, మజ్లిస్‌ ఎంపీ, 4 టీవీ.

   ‘ఈ (జాట్స్‌) పంది కొడుకులు అంబేద్కర్‌ మరియు లోహియాను పార్లమెంట్‌లో అడుగు పెట్టనివ్వలేదు: రాజ్‌ కుమార్‌ సయానీ, బిజెపి ఎంపీ.

   ‘రాహుల్‌ గాంధీ ఒక ద్రోహి అతన్ని వురి తీయాలి, కాల్చిపారేయాలి: రాజస్ధాన్‌ బిజెపి ఎంఎల్‌ఏ

   ఇలాంటి వారితో నిత్యం కలిసి వుండే రామ్‌దేవ్‌ అలా నోరు పారవేసుకోవటంలో, ఆ పెద్దమనిషిని అమిత్‌ షా సమర్ధించటంలో ఇంకా ఆశ్చర్యం కలుగుతోందా ? ఇది భారత దేశం కనుక ఇలా రెచ్చగొట్టేవారు ఇంకా పెద్దమనుషుల్లా చెలామణి అవుతున్నారు, చట్ట సభలకు ఎన్నికవుతున్నారు. అన్నింటి కంటే అలాంటి వారిని ఏదో ఒక కారణంతో సమాజంలో కొంత మంది సమర్ధించటం విచారకరం.మజ్లిస్‌ నేతల ప్రసంగాలను చూపి బిజెపి వారు, వారి ప్రసంగాలను చూపిి మజ్లిస్‌ వారూ నోటిని విచక్షణా రహితంగా వినియోగిస్తున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడటం, రెచ్చగొట్టటం భారతీయ సంస్కృతి కాదు, ఐరోపా నుంచి ముఖ్యంగా జర్మనీ హిట్లర్‌ నుంచి అరువు తెచ్చుకున్నది. కానీ వారే అదే నోటితో భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనం గురించి కూడా చెబుతారు. అవేమి నోళ్లో మరి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

Changes in JEE Examination

07 Thursday Apr 2016

Posted by raomk in Current Affairs, Education, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Changes in JEE Examination, JEE Examination

After examining the report of Ashok Misra Committee and considering the public feedback, Ministry of Human Resource Development has notified the following changes in the JEE pattern for 2017 :

1. The performance of the students in the 12th Class Examination shall be a crucial parameter for determining the eligibility of the student for the JEE examination.

2. For the candidates to qualify in the JEE Examination, they shall have secured at least 75% marks or be in the top 20 percentile in the 12th Class Examination conducted by respective Boards. For SC/ST students this condition shall be relaxed to 65% marks.

3. The present system of giving 40% weightage for the 12th Class marks in calculating the ranks in the JEE Main shall be dispensed with.

4. All other JEE Examination systems shall remain unchanged.

Share this:

  • Tweet
  • More
Like Loading...

 collections of Direct , Indirect Tax Revenues 

07 Thursday Apr 2016

Posted by raomk in Current Affairs, INDIA, NATIONAL NEWS, Uncategorized

≈ Leave a comment

Tags

direct Tax revenue, Indirect Tax revenue, Tax revenue

The aggregate Budget Estimates (BE) for total Direct and Indirect Tax Revenues for FY 2015-16 was Rs 14.45 Lakh Crore which was revised to Rs 14.55 Lakh Crore (RE). The actual collection (provisional) is Rs 14.60 Lakh Crore. The total collection has exceeded the RE and represents a growth of 17.6% compared to the last financial year.

The Indirect Tax revenue (provisional) collections stand at Rs 7.11 Lakh Crore and has exceeded the BE and RE by Rs 65,618 Crore and Rs 9,885 Crore respectively. This represents a robust growth of 31.1% over revenue receipts in 2014-15.

The Direct Tax revenue collections (prov.) stand at Rs 7.48 Lakh crore which is only slightly lower than the RE of Rs 7.52 Lakh Crore. This represents a growth of 7.61% over the receipts in 2014-15.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ENVIRONMENT MINISTRY NOTIFIES HAZARDOUS WASTE MANAGEMENT RULES, 2016

07 Thursday Apr 2016

Posted by raomk in Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Environment, HAZARDOUS WASTE, WASTE MANAGEMENT RULES, WASTE MANAGEMENT RULES 2016

“The new Hazardous Waste Rules will ensure resource recovery and disposal of hazardous waste in environmentally sound manner. The Rules are environment and industry- friendly. The provisions of the new Rules are in line with this Government’s priority for Ease of Doing Business and Make in India, but with responsible concerns for sustainable development”, Minister of State (Independent Charge) of Environment, Forest and Climate Change, ShriPrakashJavadekar, said here today, while releasing the HW Rules, 2016.

For the first time, Rules have been made to distinguish between Hazardous Waste and other wastes. Other wastes include:Waste tyre, paper waste, metal scrap, used electronic items, etc. and are recognized as a resource for recycling and reuse. These resources supplement the industrial processes and reduce the load on the virgin resource of the country.

The salient features of Hazardous and Other Wastes (Management &Transboundary Movement) Rules, 2016 include the following:-

i. The ambit of the Rules has been expanded by including ‘Other Waste’.

ii. Waste Management hierarchy in the sequence of priority of prevention, minimization, reuse, recycling, recovery, co-processing; and safe disposal has been incorporated.

iii. All the forms under the rules for permission, import/export, filing of annual returns, transportation, etc. have been revised significantly, indicating the stringent approach for management of such hazardous and other wastes with simultaneous simplification of procedure.

iv. The basic necessity of infrastructure to safeguard the health and environment from waste processing industry has been prescribed as Standard Operating Procedure (SOPs), specific to waste type, which has to be complied by the stakeholders and ensured by SPCB/PCC while granting such authorisation.

v. Procedure has been simplified to merge all the approvals as a single window clearance for setting up of hazardous waste disposal facility and import of other wastes.

vi. Co-processing as preferential mechanism over disposal for use of waste as supplementary resource, or for recovery of energy has been provided.

vii. The approval process for co-processing of hazardous waste to recover energy has been streamlined and put on emission norms basis rather than on trial basis.

viii. The process of import/export of waste under the Rules has been streamlined by simplifying the document-based procedure and by revising the list of waste regulated for import/export.

ix. The import of metal scrap, paper waste and various categories of electrical and electronic equipments for re-use purposehas been exempted from the need of obtaining Ministry’s permission.

x. The basic necessity of infrastructure to safeguard the health and environment from waste processing industry has been prescribed as Standard Operating Procedure (SOPs) specific to waste type.

xi. Responsibilities of State Government for environmentally sound management of hazardous and other wastes have been introduced as follows:

 Toset up/ allot industrial space or sheds for recycling, pre-processing and other utilization of hazardous or other waste

 To register the workers involved in recycling, pre-processing and other utilization activities.

 To form groups of workers to facilitate setting up such facilities;

 To undertake industrial skill development activities and ensure safety and health of workers.

xii. List of processes generating hazardous wastes has been reviewed taking into account technological evolution in the industries.

xiii. List of Waste Constituents with Concentration Limits has been revised as per international standard and drinking water standard.

The following items have been prohibited for import:

a. Waste edible fats and oil of animals, or vegetable origin;

b. Household waste;

c. Critical Care Medical equipment;

d. Tyres for direct re-use purpose;

e. Solid Plastic wastes including Pet bottles;

f. Waste electrical and electronic assemblies scrap;

g. Other chemical wastes especially in solvent form.

xiv. State Government is authorized to prepare integrated plan for effective implementation of these provisions, and have to submit annual report to Ministry of Environment, Forest and Climate Change.

xv. State Pollution Control Board is mandated to prepare an annual inventory of the waste generated; waste recycled, recovered, utilised including co-processed; waste re-exported and waste disposed and submit to the Central Pollution Control Board by the 30th day of September every year.

3. Hazardous Waste

Hazardous waste means any waste, which by reason of characteristics, such as physical, chemical, biological, reactive, toxic, flammable, explosive or corrosive, causes danger to health, or environment. It comprises the waste generated during the manufacturing processes of the commercial products such as industries involved in petroleum refining, production of pharmaceuticals, petroleum, paint, aluminium, electronic products etc. As per the information furnished by CPCB in the year 2015, the total hazardous waste generation in the country is 7.46 million metric tonnes per annum from about 44,000 industries.

4. Proper Hazardous Waste Management

i. Scientific disposal of hazardous waste through collection, storage, packaging, transportation and treatment, in an environmentally sound manner minimises the adverse impact on human health and on the environment. The hazardous waste can be disposed at captive treatment facility installed by the individual waste generators or at Common Hazardous Waste Treatment, Storage and Disposal Facilities (TSDFs). There are 40 Common Hazardous Waste Treatment, Storage and Disposal Facilities (TSDFs) available in 17 States/UTs.

ii. Hazardous waste as lead acid battery scraps, used oil, waste oil, spent catalyst etc. and other waste such as waste tyres, paper waste, metal scrap etc. are used as raw material by the industries involved in recycling of such waste and as supplementary resource for material and energy recovery. Accordingly, it is always preferable to utilise such waste through recycling, or for resource recovery to avoid disposal through landfill or incineration. There are about 1080 registered recyclers; 47 cement plants permitted for co-processing; and about 108 industries permitted for utilisation of hazardous waste.

5. Problems of unscientific disposal of Hazardous and other waste

Unscientific disposal of hazardous and other waste through burning or incineration leads to emission of toxic fumes comprising of Dioxins & Furans, Mercury, heavy metals, causing air pollution and associated health-related problems.Disposal in water bodies, or in municipal dumps leads to toxic releases due to leaching in land and water entailing into degradation of soil and water quality.The workers employed in such unscientific practices suffer from neurological disorders, skin diseases, genetic defects, cancer etc.Hence, there is a need for systematic management of hazardous and other waste in an environmentally sound manner by way of prevention, minimisation, re-use, recycling, recovery, utilisation including co-processing and safe disposal of waste.

6. Consultation process for new Hazardous and Other Waste Rules

Draft Hazardous and Other Wastes (Management and Transboundary Movement) Rules were published in July, 2015 inviting suggestions and objections. 473 suggestions/ objections were received from Government organisations, institutions and private individuals. Draft rules were shared with industry associations, Central Government ministries and State Governments. Stakeholders’ consultation meetings were organised in Delhi, Mumbai, Kolkata, Bengaluru. A working group comprising technical and subject experts examined all the suggestions. Based on the recommendations of the Working Group, the Ministry has published the Hazardous and Other Wastes (Management & Transboundary Movement) Rules, 2016.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Kerosene Free Chandigarh from April 1, 2016

02 Saturday Apr 2016

Posted by raomk in Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ 1 Comment

Tags

BPL Households, Chandigarh, Kerosene, lpg

 From 1st April, 2016, Chandigarh will be declared kerosene free, with the efforts of the city Administration and Oil Marketing Companies. Thus, no further distribution of subsidized kerosene will be done in Chandigarh from the month of April, 2016 onwards.

The Ministry of Petroleum and Natural Gas, Government of India with the help of Chandigarh Administration has been working for the last few months to make Chandigarh ‘a Kerosene Free City’. MoPNG decided to facilitate the households presently using Kerosene Oil by facilitating switchover to LPG. In the whole process and to facilitate the kerosene beneficiaries to have LPG connections, the following steps were taken by OMCs and Chandigarh administration:

a) Camps were organized at various localities in consultation with Chandigarh administration to provide hassle free LPG connections.

b) Deposit free LPG connections were provided to BPL households and interest free loan scheme was launched for APL households.

c) IEC campaign in the form of distribution of Pamphlets and Radio Jingles was done to create awareness among the mass.

During this campaign, a total of 15,249 LPG connections were provided in Chandigarh city, including 1574 for BPL households.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Religion-based Nationalism is back in Full Force

01 Friday Apr 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

anti-colonialism, communalism, Hindu Rashtra, Hinduthwa, nationalism, Religion-based Nationalism, Romila Thapar, two-nation theory

Sabrang India – March 29, 2016

Written by Romila Thapar

In the 1960s we were confident that the use of religion for political mobilisation would decline because nationalism, namely, the secular, all-inclusive, anti-colonialism nationalism that brought us independence, would, despite Partition, be firmly established. This was in some ways such a firm belief that it was not thought necessary to specify the inclusion of secularism in the Constitution at the initial stage. This has not happened. Religion as political mobilisation, and religion-based identity as the core of nationalism, sometimes called communalism, is back in full force.

Historians and other social scientists do not make predictions. Our inability to do so is because there may always be some irrational factor in our society that intervenes. So we can only analyse what went wrong and make some suggestions for how to put it right.

It is useful to consider the changing contours of communalism in post-colonial India since the parameters and the historical context are no longer the same as they were in colonial times. There was, to begin with, an anti-colonial relatively secular nationalism that pre-dated and was distinct from communalism, both Muslim and Hindu.

Communalism was born out of colonial policy, and took as its foundation the dubious two-nation theory that culminated in two categories of communalism – Muslim and Hindu. The first led to the creation of Pakistan. Hindu communalism is awaiting its fulfillment.

Communalism continues to have a role in the politics of post-colonial India, but this is not identical with its earlier role. The prime reason for anti-colonial secular nationalism has ostensibly been removed after independence, since we are no longer a colony and do not require an anti-colonial nationalism. But we still have to contend with the kind of communalism, that is aspiring to a Hindu Rashtra, of the 1930s vintage.

Interestingly the defining of this form of a nation, is embedded in the colonial interpretation of Indian society. It goes back to the nineteenth century interpretation of Indian history by James Mill who spoke of the two nations that have always constituted India – namely, the Hindu and the Muslim.

The two-nation theory fueled communalism, assisted by another colonial contribution which was the Census that led to describing Indian society as consisting of a majority community and minority communities. To this was added the colonial theory of the foundation of Indian civilisation being the Aryanism of the Vedas. This contributed to the concept of the nation as a Hindu Rashtra and the Hindu therefore being the primary citizen of India.

Whereas the major nationalism of anti-colonialism led the movement for independence, the colonial perceptions of the history and society of India, gave root to the two communal nationalisms in the form of the Muslim league and the Hindu Mahasabha – to be replaced with the RSS. These latter two did not support secular anti-colonial nationalism but instead focused on opposing each other.

Subsequent to Independence, secular nationalism was no longer confronting a colonial power, but instead, it had to confront the power of identity politics that draws on religious extremism. The need for awareness to check the activities of religious extremism was under-estimated. Both Islamisation and Hindutva took the path of concretising Islamic and Hindu identities as oppositional.

Indian Governments have each to a greater or lesser extent, been party to such politics. We have experienced extreme violence against various minorities – Muslim, Sikh, Christian, Dalits. It has been and continues to be a serious threat to democracy in India.

It is difficult to establish a functioning democracy in a society where there are special categories of privileged and under-privileged groups, and majority and minority communities based on religious identities with varying rights ; and an ideology that endorses the two-nation theory, where religion, caste, and language, become identities. It is difficult because democracy requires the reverse of this – it means equal rights for all and an equality in laws applicable to all citizens.

Many of our problems come from an unquestioned inheritance that we have accepted of colonial policy, administration and law. We continue to base our identities derived from religion and caste on those that the colonial system imposed on us. If we were to question these, something different may well emerge.

I often wonder whether all post-colonial societies nurture continuity and conservatism by clinging to what their colonizers had taught them about who and what they were and are ?

Communalism was born out of colonial policy, and took as its foundation the dubious two-nation theory that culminated in two categories of communalism – Muslim and Hindu. The first led to the creation of Pakistan. Hindu communalism is awaiting its fulfillment.

It would be interesting to do a comparative study with African and Caribbean nationalism, for instance, that saw the emergence of theories such as Negritude and where people read Aimee Cesare and Leopold Senghor when constructing their nationalisms. Did they also go back to colonial versions of their past or did they question these versions?

Are the ideologies of religious and cultural extremism invariably drawn from the interpretations of the society and culture of the ex-colony as constructed by the colonisers ? In other words do we have to endorse the identities that British colonialism imposed on us? Can we not instead question these identities and consider alternatives. The continuation of such identities is inherently anti-democratic. They were meant for a colony not for a free democracy.

This debate has been going on for a while now. There is a need to change the premises.

Instead of speaking of the past only in terms of who victimised whom, (and as we all know such theories of victimisation are easily constructed), we should instead look more carefully at what we want from the present and what from the past can help us construct a more positive present.

We have to recognise that we too, like every other society with a long past, have not been a society characterized by tolerance and non-violence. However much we may wish to believe that we were tolerant and non-violent, it simply isn’t true.

Such theories served their purpose in the days when we were contesting colonialism. But they are not of much help now with the constant daily actions that we witness or even experience, of intolerance and violence, and it seems to increase by the day. But we cannot suddenly have become violent and intolerant. There have to have been some elements of such behaviour in us in the past as well, which we perhaps kept under better control. It would be salutary to investigate why there was less of violence and intolerance in the past, if that was so?

Our texts from pre-Islamic times tell us that there were two streams of dharma that were dominant – the Brahmanical and the Shramanic. The latter were the Buddhists, Jainas, Ajivikas and such like. There are rulers that insistently call for tolerance among the sects as in the edicts of Ashoka Maurya, or there are references to conflicts between sects in Sanskrit texts, or in accounts of visitors to India in those times.

Patanjali, the great grammarian of around the second century BC, refers to the two streams of dharmaas dominant, and adds that their relationship can be compared to that of the snake and the mongoose. Buddhism was finally exiled from India. Sectarian conflicts continued into Islamic times with now an additional factor.

As far as intolerance goes, we must also remind ourselves that every religion in India discriminated against what we today call the Dalits. Even the religions that claimed that all men are equal in the eyes of God, did not give them equality.

Islam and Christianity did not have a category of Dalits outside India, but in India, Muslim, Christian and Sikh Dalits were segregated and lived separately. These are aspects of our society that we still have to come to terms with. We cannot claim to have been a tolerant society in the past by ignoring our treatment of some sections of society that we are now trying to amend. Intolerance does not refer only to religion. It also refers to the demeaning of another human being.

If we want a democracy then it has inevitably to be secular, and not give rights to privileged groups. This is irrespective of whether the claim is that such rights are justified by status or by numbers. It means that institutions of society have to be so organized that privileging a group becomes redundant.

This means a constant check on the functioning of those institutions that sustain a democracy to ensure that they are doing so. This also means being aware, for instance, that institutions of education where we learn about secular democracy, and are socialised to belonging to a democratic society, are not dismantled, or are replaced with teaching that is anti-democratic. This is a serious threat.

It also means changing the mind-set of institutions and people to encourage them to understand and support a democratic society.

What are the major institutions that would be involved with this?

The Constitution is based on values of secular democracy but most of us know so little about it. Perhaps we should be more aware of how it defends democracy. This would also involve greater knowledge about the functioning of the judiciary – so crucial to the current many crises.

We have to recognise that we too, like every other society with a long past, have not been a society characterized by tolerance and non-violence. However much we may wish to believe that we were tolerant and non-violent, it simply isn’t true.

The Code of Civil Laws should be geared to eliminating the continuing discrimination against Dalits, Adivasis and women. We also need to check from time to time to ascertain as to how affirmative action is working and who is benefitting from it.It does seem curious – and this question is now being commonly asked – as to why dominant castes in so many parts of the nation are taking to violence to ensure that they be given reservation rights, some of which are reserved only for those that have an under-privileged status.

A major positive change can be brought about if quality education is made available to all. The aim should not be just for literacy but also to teaching the young how to think, how to question their world, and how to improve it. The aim should be to impart how to handle knowledge and why this is important. Education is not just the acquiring of information. We have to remember that in the coming generation virtually half the population will be young adults with aspirations.

We have to ensure basic human rights so that five hundred million Indians can live with dignity. We have to think of how we can perhaps insist that our administrators, those that run our institutions as well as those that are required to protect us, be taught that their prime function is to protect the rights and the person of the Indian citizen ? Subservience to authority is not what is required from them. They have to be encouraged to be helpful to the citizen.

May be that if we begin to make these our demands and do so with a firm commitment, then some of the indignities associated with the communal mind-set, and that are so common in our society, may start to fade.

Communalism is ultimately an attitude of mind among people based on the assumption that whatever is told to them by their mentors is all they need to know. It shows a disinterest in knowing better. To focus therefore solely on the rights of religious communities – whether of the majority or the minority – ultimately has a limited purpose. This will not terminate communalism.

It seems to me that we have to think of other ways by which identities are defined. We seem to have arrived at a point when communal ideas and activities are taken as legitimate nationalism. We have to disentangle nationalism from communalism. No group has a monopoly on claiming that its activities alone, constitute nationalism, and all others are anti-national. We have to reconstruct nationalism in an inclusive, secular mode, to allow every Indian to participate equally and with equal rights.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Revised Child Fare Rule becomes applicable for train journey from 21st April, 2016 onwards.

01 Friday Apr 2016

Posted by raomk in Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Child Fare, Indian Railways, train journey

Advance booking of reserved tickets under this revised child fare rule has already started in December 2015 for journey date 21st April, 2016 onwards.
 Ministry of Railways has decided to revise the child fare rule. Under the revised provision, full adult fare will be charged for children of age 5 years and under 12 years of age if for whom full separate berth/seat (in reserved class) is sought at the time of reservation. However, in case full separate berth/seat is not sought for the children of age 5 years and under 12 years of age at the time of reservation,  then half of the adult fare shall continue to be charged subject to the minimum distance for charging.                  This revised child fare rule has been made applicable for travel from 21st April, 2016 onwards. Advance booking of reserved tickets for children under this revised rule has already started in December 2015 for journey date of 21stApril, 2016 onwards.          While filling up reservation form, the passenger can indicate their option for requirement of full berth/seat for childor not.

There is no change in the rule for child fare of unreserved tickets i.e. fare for children of 5-12 yearsfor unreserved tickets shall continue to be half of the adult fare subject to the minimum distance for charging.

Children under five years of age will continue to be carried free (without berth) in case of both reserved andunreserved classes.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d