• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: NATIONAL NEWS

చిల్లర దుకాణాలకు ముంచుకు వస్తున్న ముప్పు

26 Tuesday Jan 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

India Retailers, Rapid Growth of E-commerce, Traditional Retailers

ఎంకెఆర్‌

కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తమదే అని వ్యాపారవర్గాలకు చెందిన వారు అనేక మంది భావించటం సహజం. ఎందుకంటే వ్యాపారమే వృత్తిగా వున్న కులాలకు చెందిన వారు ఇప్పటికీ వుత్తరాదిలో ఆ పార్టీ మద్దతుదార్లుగా వున్నారు. అలాంటి వారంతా పునరాలోచించాల్సిన సమయం ముంచుకు వస్తోంది. రిటైల్‌ వ్యాపారం మన దేశంలో కోట్లాది మందికి వుపాధి కల్పిస్తోంది.అనేక మంది తమ కాళ్లమీద తమను నిలబెట్టటమే కాదు, నలుగురికి పని కలిపిస్తున్నారు. వారికి తగిన వేతనాలు ఇస్తున్నారా లేదా అన్నది వేరే విషయం. ఇప్పుడా పని కూడా దొరకని పరిస్ధితి వస్తోంది. ఇప్పటికే ధోరణులు కనిపిస్తున్నాయి. ఎలక్ట్రానిక్‌ వాణిజ్యం లేదా ఆన్‌లైన్‌ వ్యాపారాన్ని ఒక్కసారిగా అనుమతిస్తే తన సాంప్రదాయ ఓటు బ్యాంకు కు గండిపడుతుందనే ఆందోళనతో బిజెపి క్రమంగా పొమ్మనకుండా పొగబెడుతున్నట్లు దుకాణాలు మూసుకోక తప్పదు అని సంప్రదాయ దుకాణదారులే అనుకొనే విధంగా పావులు కదుపుతోంది.

విదేశీ బడా కంపెనీలు, వాటితో భాగస్వాములుగా చేరుతున్న స్వదేశీ పెద్ద వాణిజ్యవేత్తలు మొత్తం కలిసి 2014-15 సంవత్సరంలో ఇంటర్నెట్‌ వ్యాపారంలో నాలుగు బిలియన్‌ డాలర్ల మేరకు అంటే 25వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. గతేడాది డిసెంబరు నాటికి ఇంటర్నెట్‌ లేదా ఆన్‌లైన్‌ వ్యాపార లావాదేవీల విలువ 12 బిలియన్‌ డాలర్లు.( ఒక బిలియన్‌ డాలర్లు అంటే ప్రస్తుత మారక ధరను బట్టి ఆరువేల ఆరువందల కోట్ల రూపాయలు) అంతకు ముందు సంవత్సరం 4.5 బిలియన్‌ డాలర్లతో పోల్చితే ఏడాది కాలంలోనే మూడు రెట్లు పెరిగింది. భారత రిటైలర్స్‌ అసోసియేషన్‌ చెబుతున్నదాని ప్రకారం సంఘటిత లేదా ఆధునిక చిల్లర వ్యాపార వాటా 17నుంచి 13శాతానికి పడిపోయింది. 2014లో అంటే నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం రెండు శాతంగా వున్న ఎలక్ట్రానిక్‌ వాణిజ్యం ఆయన పదవీ కాలం లేదా దిగిపోయే 2019 నాటికి 11శాతానికి పెరగనుందని అంచనా.

రాబోయే రోజుల్లో ఆన్‌లైన్‌కు ఇంటర్నెట్‌ కంప్యూటర్లే వుండనవసరం లేదు. ఇప్పటికే ఫోన్ల ద్వారా వున్న సౌకర్యాన్ని త్వరలో ఎక్కడబడితే అక్కడ వైఫై సౌకర్యం కల్పించి మరింత ముమ్మరంగా వస్తువులకు ఆర్డర్లు చేయబోయే రోజులు రాబోతున్నాయి. ఇప్పటి వరకు ధనికులు, కాస్త మధ్యతరగతి వారు కొనుగోలు చేసే ఎలక్ట్రానిక్‌ వంటి ఖరీదైన వస్తువుల నుంచి క్రమంగా జడ పిన్నులు, పిన్నీసులను కూడా ఆన్‌లైన్‌ ద్వారా కంపెనీలు సరఫరా చేసినా ఆశ్చర్యం లేదు.అన్ని వస్తువులు మన ఇంటికే వస్తున్నపుడు జడ పిన్నుల కోసం మార్కెట్‌కు వెళ్లటం శుద్ధ దండగ కదా !

ఇప్పుడు మన దేశంలోని చట్టాలు ఒక వాణిజ్య సంస్ధ నుంచి మరొక వాణిజ్య సంస్ధ మధ్య(బి టు బి) జరిగే లావాదేవీలలో నూరు శాతం విదేశీ పెట్టుబడులను మన సర్కార్‌ అనుమతిస్తోంది.అంటే మనకు రోజూ వినిపించే ఫ్లిప్‌ కార్ట్‌, స్నాప్‌డీల్‌, అమెజాన్‌ వంటివి. వాణిజ్యం నుంచి వినియోగదారునికి వస్తువులు చేరే విభాగంలో మాత్రం వందశాతానికి అనుమతి లేదు. అయినా మనం రోజూ వాటిలో వస్తువులను ఎలాంటి ఇబ్బంది లేకుండా కొంటున్నాం గనుక అవి ఇప్పటికే దొడ్డిదారి చూసుకున్నాయన్నది స్పష్టం. అవేం చెబుతాయంటే అబ్బే వస్తువులను మేం సరఫరా చేయం, మార్కెట్‌ స్ధలాలలో పెద్ద మొత్తంలో సరకులను నిల్వచేయటానికి గోదాములు, వాటికి చేర్చటానికి రవాణా, చెల్లింపులు చేయటానికి మాత్రమే పరిమితం అవుతున్నాయని నమ్మబలుకుతున్నాయి. మన మోడీ, కెసిఆర్‌, చంద్రబాబు నాయుడు వంటి రాష్ట్ర సర్కార్‌లన్నీ నిజమే కదా అని ఆమోద ముద్ర వేస్తున్నాయి. చట్ట వ్యతిరేక చర్యలను పట్టపగలు ఆమోదించటమే ఇది.

ఇటీవల రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఆలిండియా ఫుట్‌వేర్‌ మాన్యుఫాక్చరర్స్‌ అండ్‌ రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఢిల్లీ హైకోర్టులో కేసు దాఖలు చేశాయి. ఆన్‌లైన్‌ రిటైల్‌ సంస్ధలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పొందుతున్నాయని ఆ కారణంగా అవి పెద్ద ఎత్తున వినియోగదార్లకు డిస్కౌంట్లు ఇస్తున్నాయని, సంప్రదాయ రిటైలర్లు అలా ఇవ్వలేరని కోర్టుకు ఫిర్యాదు చేశాయి. అందుకు ప్రాధమిక ఆధారాలున్నాయని ఎఫ్‌డిఐ నిబంధనల వుల్లంఘన జరుగుతోందని ప్రభుత్వం తగు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.కేంద్ర పారిశ్రామిక విధాన మరియు అభివృద్ధి విభాగం(డిఐపిపి) ప్రారంభించిన చర్యలతో వాణిజ్య సంస్ధల నుంచి వినియోగదారులకు(బి టు సి) ఎలక్ట్రానిక్‌ వాణిజ్యంలో ఎఫ్‌డిఐలకు అనుమతి లేదని అలాగే మార్కెట్‌ స్థలాలకు వస్తువులను చేరవేసే పద్దతికి కూడా గుర్తింపు లేదని తేలింది.అయితేనేం ఆ తరువాత కూడా ప్రతి పండుగ ఇతర సందర్బాలలో పేజీలకు పేజీలు ప్రకటనలు ఇచ్చిమరీ ఆ సంస్ధలు వస్తు విక్రయాలు జరుపుతూనే వున్నాయి.మన పాలకులు గుడ్లప్పగించి చూస్తూనే వున్నారు. అందుకే చిల్లర దుకాణదారులకు ముప్పు ముంచుకు వస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎస్‌సి,ఎస్‌టిలపై అత్యాచారాల నిరోధచట్టమిక మరింత పదును

26 Tuesday Jan 2016

Posted by raomk in Current Affairs, INDIA, NATIONAL NEWS, Social Inclusion

≈ Leave a comment

Tags

Atrocities against Scheduled Castes and the Scheduled Tribes, India SC ST, PoA Act, Scheduled Castes and the Scheduled Tribes

ఎంకెఆర్‌

షెడ్యూలు కులాలు, తరగతులపై అత్యాచారాల నిరోధ చట్టానికి 2015లో ఆమోదించిన సవరణలు రిపబ్లిక్‌ దినోత్సవం రోజు నుంచి అమలులోకి వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ చట్ట సవరణకు ప్రతిపాదించిన, ఆమోదించిన అన్ని పార్టీలకు ఈ సందర్బంగా అభినందనలు చెప్పాలి. మన దేశంలో పేరుకు అనేక చట్టాలు వున్నా అవి ధనికుల చుట్టాలుగా మారాయి తప్ప సామాన్యులకు వుపయోగం లేకుండా పోతోంది. అలాంటి వాటిలో ఈ అత్యాచారాల నిరోధ చట్టం ఒకటి. దీని కింద ఎవరైనా బాధితులు కేసులు పెడితే మన పోలీసు యంత్రాంగం వాటిని నిర్ధారించుకొనే పేరుతో కాలయాపన చేస్తుంది. అ లోగా పెత్తందార్లు లేదా దాడికి పాల్పడిన వారితో కుమ్మక్కై బాధితులపై ఇతర నేరాలు ఆరోపిస్తూ వెంటనే కేసులు నమోదు చేస్తారు. దాంతో డబ్బూ పోయె శనీ పట్టె అన్నట్లుగా అవమానాలు, అత్యాచారాలకు తోడు ఎదురు కేసులా అని బాధితులు తల పట్టుకొని ఫిర్యాదుల వుపసంహరణకు దిగి వస్తారన్నది పెత్తందారుల, అధికార యంత్రాంగ ఎత్తుగడ. ఈ పూర్వరంగంలో వీటిని తట్టుకొని నిలబడాలనుకొనే వారికి ఈ చట్ట సవరణ మరింత బలాన్ని ఇస్తుంది. దీనిలోని ముఖ్యాంశాలు ఇలా వున్నాయి. వీటిని బాధితులుగా మారుతున్న దళితులు, గిరిజనులే కాదు, పెత్తందారులు, పెత్తందారీ మనస్తత్వం వున్న వారు కూడా తెలుసుకోవటం అవసరం.

అత్యాచారాల నిరోధ చట్ట సవరణ బిల్లు 2015ను 2015 ఏప్రిల్‌ నాలుగున లోక్‌సభ, డిసెంబరు 21న రాజ్య సభ ఆమోదించాయి. ఈ సవరణలకు డిసెంబరు 31న రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. జనవరి ఒకటిన అసాధారణ గజెట్‌లో ప్రచురించారు. వాటి అమలుకు నిబంధనలు రూపొందించిన తరువాత 2016 జనవరి 26 నుంచి అమలులోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ చట్టంలోని ముఖ్యాంశాలు ఇలా వున్నాయి.

గుండు కొట్టించటం, మీసాలు గొరిగించటం లేదా అలాంటి అవమానాలకు గురి చేయటం, చెప్పుల దండలు వేయటం, సాగునీటి వనరుల సౌకర్యాలను లేదా అటవీ హక్కులను అడ్డుకోవటం, మానవ లేదా జంతు కళేబరాలను తొలగించాలని లేదా గోతులు తవ్వాలని వత్తిడి చేయటం, మలమూత్రాలను ఎత్తి మోయించటం,అందుకు అనుమతివ్వటం, మహిళలను దేవదాసీలుగా మార్చటం, కులంపేరుతో దూషించటం, మాయ మంత్రాలు, చేతబడుల వంటివి చేశారనే పేరుతో అత్యాచారాలు చేయటం, సామాజిక, ఆర్ధిక బహిష్కరణలకు గురిచేయటం, ఎన్నికలలో పోటీకి నామినేషన్లు వేయకుండా అడ్డుకోవటం, మహిళలను వివస్త్రలను గావించటం, గ్రామ లేదా నివాస బహిష్కరణకు వత్తిడి చేయటం, దళితులు, గిరిజనులు పవిత్రంగా భావించే వాటిని అవమానించటం లేదా ధ్వంసం చేయటం, లైంగిక స్వభావం కలిగిన పదాలు వినియోగించటం, అంటుకోవటం లేదా అలాంటి వాటిని ప్రదర్శించటం వంటి చర్యలు చట్ట ప్రకారం నిషేధం.

నేర శిక్షా స్కృతిలో వున్న ఇతర నేరాలైన గాయపరచటం, తీవ్రంగా గాయపరచటం, బెదిరింపు, అపభహరణ వంటి చర్యలకు పదేళ్లలోపు మాత్రమే శిక్షలు వేసే అవకాశం వుంది. దళితులు, గిరిజనులపై అలాంటి నేరాలకు పాల్పడినపుడు వాటిని అత్యాచార నిరోధ చట్టం కింద ఫిర్యాదులను ఆమోదించినపుడు పదేళ్లకు పైగా శిక్షలు పడే అవకాశం కల్పించారు.

అత్యాచార నిరోధ చట్టం కింద దాఖలైన కేసులను త్వరగా పరిష్కరించేందుకు వీలుగా వీటిని మాత్రమే విచారించేందుకు ప్రత్యేక కోర్టులతో పాటు ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను కూడా నియమిస్తారు. ఈ కోర్టులు చార్జిషీటు దాఖలైన రెండు నెలల లోపే విచారణ పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. బాధితులు, సాక్షులకు వున్న హక్కుల గురించి ఒక అధ్యాయాన్ని చట్టంలో పొందుపరిచారు.

ఫిర్యాదు నమోదు దగ్గర నుంచి చట్టంలోని అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవటంలో అన్ని స్ధాయిలలోని ప్రభుత్వ వుద్యోగులు కావాలని నిర్లక్ష్యం చేసినట్లయితే వాటిని విధులను విస్మరించినట్లుగా స్పష్టంగా నిర్వచించారు. నిందితులు బాధితులు లేదా వారి కుటుంబాలతో పరిచయం వున్నట్లయితే ఇతర విధంగా రుజువు చేసుకోనట్లయితే నిందితులకు బాధితుల కులం లేదా గిరిజన గుర్తింపు తెలిసినట్లుగానే కోర్టు పరిగణిస్తుంది.

దేశంలో నానాటికీ దళితులు, గిరిజనులపై అత్యాచారాలు పెరిగిపోతూనే వున్నాయి. 2013లో 13,975 కేసులు నమోదు కాగా 2014లో 47,064 నమోదయ్యాయి.మహిళలపై అత్యాచారాల విషయానికి వస్తే గత దశాబ్దంతో పోల్చితే 47 శాతం పెరిగాయి.ఈ కేసులలో శిక్షలు ఒక శాతం కంటే తక్కువ కేసులలోనే పడుతున్నాయి. అత్యాచార నిరోధ చట్టం కింద నమోదైన కేసులలో 2014 చివరి నాటికి విచారణ పెండింగ్‌లో 85శాతం వున్నాయి. శిక్షలు పడిన కేసులు 28శాతం మాత్రమే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

The Scheduled Castes and the Scheduled Tribes (Prevention of Atrocities) Amendment Act, 2015 to be enforced with effect from January 26, 2016

26 Tuesday Jan 2016

Posted by raomk in Current Affairs, INDIA, NATIONAL NEWS, Social Inclusion

≈ Leave a comment

Tags

India SC ST, Prevention of Atrocities, Scheduled Castes and the Scheduled Tribes

The Scheduled Castes and the Scheduled Tribes (Prevention of Atrocities) Amendment Act, 2015 to ensure more stringent provisions for prevention of Atrocities against Scheduled Castes and the Scheduled Tribes will be enforced with effect tomorrow i.e. January 26, 2016.

Consequent upon passing of the Scheduled Castes and the Scheduled Tribes (Prevention of Atrocities) Amendment Bill, 2015 by the Lok Sabha on August 04,2015 and Rajya Sabha on December 21, 2015, to make amendments in the Principal Act, namely, the Scheduled Castes and the Scheduled Tribes (Prevention of Atrocities) {PoA} Act, 1989, the Scheduled Castes and the Scheduled Tribes (Prevention of Atrocities) Amendment Act, 2015, as assented by the President on December 31, 2015, was notified in the Gazette of India Extraordinary on January 01, 2016. After framing the rules for enactment, now it will be enforced by the Central Government with effect from January 26, 2016.

The key features of the Scheduled Castes and the Scheduled Tribes (Prevention of Atrocities) Amendment Act, 2015, are:

•New offences of atrocities like tonsuring of head, moustache, or similar acts which are derogatory to the dignity of members of Scheduled Castes and Scheduled Tribes, garlanding with chappals, denying access to irrigation facilities or forest rights , dispose or carry human or animal carcasses, or to dig graves, using or permitting manual scavenging, dedicating a Scheduled Caste or a Scheduled Tribe women as devadasi, abusing in caste name, perpetrating witchcraft atrocities, imposing social or economic boycott, preventing Scheduled Castes and Scheduled Tribes candidates from filing of nomination to contest elections, hurting a Scheduled Castes/Scheduled Tribes woman by removing her garments, forcing a member of Scheduled Caste/Scheduled Tribe to leave house , village or residence, defiling objects sacred to members of Scheduled Castes and Scheduled Tribe, touching or using words, acts or gestures of a sexual nature against members of Scheduled Castes and Scheduled Tribe.

•Addition of certain IPC offences like hurt, grievous hurt, intimidation, kidnapping etc., attracting less than ten years of imprisonment, committed against members of Scheduled Caste/Scheduled Tribe, as offences punishable under the PoA Act. Presently, only those offences listed in IPC as attracting punishment of 10 years or more and committed on members of Scheduled Caste/Scheduled Tribe are accepted as offences falling under the PoA Act.

•Establishment of Exclusive Special Courts and specification of Exclusive Special Public Prosecutors also, to exclusively try the offences under the PoA Act to enable speedy and expeditious disposal of cases.

•Power of Special Courts and Exclusive Special Courts, to take direct cognizance of offence and as far as possible, completion of trial of the case within two months, from the date of filing of the charge sheet.

•Addition of chapter on the ‘Rights of Victims and Witnesses’.

•Defining clearly the term ‘wilful negligence’ of public servants at all levels, starting from the registration of complaint, and covering aspects of dereliction of duty under this Act.

•Addition of presumption to the offences –If the accused was acquainted with the victim or his family, the court will presume that the accused was aware of the caste or tribal identity of the victim unless proved otherwise.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Launch of round the clock online payment facility to refill LPG

26 Tuesday Jan 2016

Posted by raomk in Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

lpg, online payment

Shri Dharmendra Pradhan, Minister of State (Independent Charge) for Petroleum and Natural Gas in Mumbai yesterday launched online payment facility of cylinder at the time of booking. Earlier this month, the Minister had dedicated the year 2016 as the “Year of the Consumers” and in keeping with this objective, the initiative will go a long way to provide comfort and convenience to the LPG consumers.

The PSU Oil Marketing Companies under the guidance of Ministry of Petroleum and Natural Gas (MoPNG), have been constantly striving to bring convenience to the LPG consumers. As there has been increase in the number of people using the Internet and Mobile gadgets, the PSU Oil Marketing companies (OMCs), namely Indian Oil Corporation Ltd., Hindustan Petroleum Corporation Ltd. and Bharat Petroleum Corporation Ltd., have taken up a series of technology based consumer centric initiatives keeping pace with the changing time and preferences of consumers in line with Digital India Program of Government of India.

 

The OMCs have successfully implemented on IVRS, Web and SMS the refill booking facilities, Portability of  Gas connection, PAHAL scheme for LPG subsidy transfer directly to the bank account of consumers, “Sahaj” Scheme making it possible for consumers to get new LPG connection online without visiting the distributors showroom. These can be done through the unified web portal www.mylpg.in which is available in 13 languages, to facilitate consumers to carry out all their LPG related activities like booking, tracking, DBTL status, Distributors performance, porting the gas connection, receipt of subsidy details and much more.

 

In continuation of the series of consumer convenience initiatives, the PSU OMCs have now introduced the online payment facility for consumers at the time of booking their LPG refill cylinder so that they need not worry about leaving cash with their family members or attendants while taking delivery of the cylinder. This facility would bring great relief to the working couple as well as to senior citizens as they can make the payment online without bothering to keep adequate cash at home. This will also eliminate hassles of exact change needed for payment or avoid delivery failure due to no cash situation.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Global Crude oil price of Indian Basket was US$ 26.87 per bbl on 22.01.2016

26 Tuesday Jan 2016

Posted by raomk in Economics, INDIA, NATIONAL NEWS, Prices

≈ Leave a comment

Tags

Global Crude oil price of Indian Basket

The international crude oil price of Indian Basket as computed/published today by Petroleum Planning and Analysis Cell (PPAC) under the Ministry of Petroleum and Natural Gas was US$ 26.87 per barrel (bbl) on 22.01.2016. This was higher than the price of US$ 24.47 per bbl on previous publishing day of 21.01.2016.

In rupee terms, the price of Indian Basket increased to Rs 1820.43 per bbl on 22.01.2016 as compared to Rs 1665.18 per bbl on 21.01.2016. Rupee closed stronger at Rs 67.75 per US$ on 22.01.2016 as against Rs 68.06 per US$ on 21.01.2016. The table below gives details in this regard:

 

Particulars      Unit Price on January 22, 2016 (Previous trading day i.e. 21.01.2016) Pricing Fortnight for 16.01.2016

(Dec 30 to Jan 13, 2016)

Crude Oil (Indian Basket) ($/bbl)               26.87            (24.47)   30.63
(Rs/bbl           1820.43         (1665.18) 2040.26
Exchange Rate   (Rs/$)               67.75             (68.06)     66.61

 

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీకి 20నెలలు నిండినా……….

25 Monday Jan 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

20 months of narendra modi rule, BJP, Narendra Modi, Narendra Modi Failures

సత్య

ఈ పదవికి నేను అసలే కొత్త చిక్కులు,తికమకలు తెలుసుకోవాలంటే కనీసం ఒక ఏడాది పడుతుంది అనుకున్నాను, కానీ అంత వ్యవధి అవసరం లేదని మొదటి నెలలోనే అర్ధం అయింది అని ప్రధాని నరేంద్రమోడీ 2014 జూన్‌ 26న దేశ ప్రజానీకానికి లేఖ రాసి పందొమ్మిది నెలలైంది.ఆంటే ఆయన పదవిలోకి వచ్చి 20నెలలు పూర్తయింది. పదవీ కాలంలో మూడోవంతు అయిపోయింది. పదవిలోకి రాకముందు తానేం చెప్పారో, వచ్చిన తరువాత ఏం చేశారో, ఎందుకు చేయలేకపోయారో నెలనెలా జనానికి చెబుతారని తొలి నెల లేఖతో అనేక మంది ఆశించారు. విలేకర్లకు దూరంగా వున్న మన్మోహన్‌ సింగ్‌ మౌన ముని అని పేరు తెచ్చుకుంటే నరేంద్రమోడీ ఆయనే మంచోడు అనిపిస్తున్నారు. ఏకపక్షంగా మన్‌కీ బాత్‌(మనసులోని మాట) పేరుతో నెల నెలా రేడియోలో చేస్తున్న వుపన్యాసాలలో ఏం చెబుతున్నారో కనీసం బిజెపి వారికి అయినా అర్ధం అవుతోందో లేదో తెలియదు కానీ సామాన్య జనానికి అంతుబట్టటం లేదు.

కొండంత రాగం తీసినట్లుగా అనేక అంశాలను దేశం ముందుకు వదిలారు. వాటిలో గుజరాత్‌ మోడల్‌ను దేశం మొత్తానికి వర్తింప చేయటం ఒకటి. ఇన్ని నెలలు అవుతున్నా అదొక బ్రహ్మ పదార్ధంగానే వుంది. మచ్చుకు నర్మదా ప్రాజెక్టు కింద 18లక్షల హెక్టార్ల భూమికి సాగు నీటిని అందించాల్సి వుండగా ముఖ్యమంత్రిగా మోడీ 13 సంవత్సరాల పాలనతో సహా గత 35 సంవత్సరాల తరువాత కూడా లక్షా 17వేల హెక్టార్లకు మాత్రమే నీరిందించారు, 21శాతం పిల్లకాలవలే పూర్తి చేశారు. గుజరాత్‌ మోడల్‌ అంటే ఇదేనా ! దీన్ని దేశానికంతటికీ వర్తింప చేస్తారా ?

కమ్యూనిస్టులంటే గిట్టని వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని మేకిండియా పిలుపునిచ్చిన మోడీ స్వరాష్ట్రంలో లేక దేశంలోనే తయారు చేసే ఫౌండ్రీలే లేకనా కమ్యూనిస్టు చైనాలో తయారు చేయిస్తున్నారు? పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్లు చైనాను చూసి మన దేశంలో కూడా వస్తువులను తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేయాలంటూ మేకిండియా పిలుపునిచ్చారు. కొత్తగా తయారు చేయటం దేవుడెరుగు , ఇప్పటికే తయారు అవుతున్నవే కొనేవారులేక ఎగుమతులు నెలనెలా తగ్గిపోతున్నాయి. ఆర్ధిక వ్యవస్థను మరింత పటిష్ట పరుస్తానని, వురుకులు పరుగులు పెట్టిస్తానని చెప్పారు ? ధరల పెరుగుదల, మత వుద్రిక్తతలు, అసహనం తప్ప మిగిలిన అన్ని రంగాలలో 20 నెలల క్రితం కంటే తిరోగమనం తప్ప పురోగమనం ఎక్కడా కనపడటం లేదు. మోడీ అధికారానికి రాక ముందు ఐదేళ్ల సగటు పారిశ్రామిక వృద్ధి రేటు 9.9శాతం వుండగా ఏడాది క్రితంతో పోల్చితే నవంబరులో 3.2 నమోదైంది. పారిశ్రామిక రంగంలో గుజరాత్‌ మోడల్‌గా దీన్ని పరిగణించాలా ? పెట్టుబడుల సమీకరణ, దేశ ప్రతిష్టను పెంచేందుకే విదేశీ పర్యటనలు అని చెప్పిన ప్రధాని గతేడాది 26 దేశాలలో పర్యటించారు. నెలకు కనీసం రెండు దేశాలు వెళ్లి వచ్చారు.వుల్లి పాయలు, కందిపప్పుల ధరలు పెరిగి జనాన్ని వురుకులు పరుగులు పెట్టించి రికార్డుల మీద రికార్డులు నమోదు చేశాయి.

మోడీ ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో స్టాక్‌ మార్కెట్‌ సెన్సెక్స్‌ 24,716గా వుంది, తరువాత 30వేల వరకూ పెరిగింది. ఈనెల 25న 24,486 పాయింట్లుగా నమోదైంది. నాలుగువేల పాయింట్లు పడిపోయింది.అంటే మన పరిశ్రమలు, వాణిజ్యం పనితీరు బాగోలేదని ప్రతిపక్షాలు చెప్పనవసరం లేదు. సెన్సెక్స్‌ ప్రమాణం కాదు అని ఎవరైనా అంటే ఒక్క మహారాష్ట్రలోనే మూడువేల మంది రైతులు గతేడాది ఆత్మహత్య చేసుకున్నారంటే వ్యవసాయమూ గిట్టుబాటు కావటం లేదనేగా, కొత్తగా ప్రవేశ పెట్టిన వ్యవసాయ బీమా పధకం ఎలా వుపయోగపడుతుందో ఇంకా చూడాల్సి వుంది.

తమ మోడీ అధికారానికి వస్తే బక్క చిక్కిన రూపాయి పాపాయి బొద్దుగా తయారై 2013లో వున్న రికార్డు విలువ 68.6 నుంచి డాలరుకు రు.40-45కు పెరుగుతుందని ఆయన మద్దతుదారులు చెప్పారు. ప్రస్తుతం రు 68-67 మధ్య కదలాడుతోంది. ఈ కాలంలో చమురు ధరలు గణనీయంగా తగ్గిపోయినా ఆమేరకు వినియోగదారులకు పెట్రోలు డీజిల్‌ ధరలు తగ్గకపోగా కేంద్రం, రాష్ట్రాలు పన్నులు పెంచాయి.ఏదో ఒక సాకుతో పన్నులు పెంచటంలో మోడీ సర్కార్‌ ముందుంది. స్వచ్చభారత్‌ పేరుతో పన్నులపై సెస్‌ వడ్డించటం దీనిలో భాగమే. ఏటా ఆరులక్షల కోట్ల రూపాయల వరకు వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు పన్నులు, డ్యూటీలు మినహాయిస్తున్న కేంద్ర ప్రభుత్వం దానిలో ఒకేడాది సగం తగ్గించినా జనం మీద అదనపు భారం లేకుండా చూడవచ్చు.అటువంటి ఆలోచనే లేదు.

ముంబై-అహమ్మదాబాదు మధ్య ఇప్పటికే ఎన్నో రైళ్లు, విమానాలు, ఇతర రవాణా సౌకర్యాలు వున్నాయి. ఇప్పుడు జనానికి ఎలాంటి ఇబ్బంది లేదు, అయినా 98వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి(2015 అంచనా ప్రకారం, అది పూర్తయ్యే 2024 నాటికి ఇంకా ఎంత అవుతుందో తెలియదు) ధనికులు తప్ప సామాన్యులు అడుగు పెట్టటానికి వీలులేని ఖరీదైన బుల్లెట్‌ రైలు మార్గం నిర్మించాలని నిర్ణయించారు. దాని నిర్వహణకే ఏడాదికి నాలుగున్నరవేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుందట. ఇది అంత అత్యవసరమా ? మిగతా ప్రాంతాలలో రైలు సర్వీసులు మెరుగు పరచాలని జనం నెత్తీ నోరు కొట్టుకుంటున్న విషయం మోడీ జమానాకు పట్టలేదు.

సంఘపరివార్‌ అంటేనే పిల్లిని చంకన పెట్టుకున్నట్లని అనేక మంది భావిస్తారు. అనేక సంస్ధలలో ఆ పరివార్‌ అనుయాయులు, వీర విధేయులతో నింపివేస్తున్నారు, లేదా వున్న సంస్ధలు తమ భావజాలానికి అనుగుణంగా నడిచేట్లు వత్తిడి తెస్తున్నారు. దానిలో భాగమే తన అవార్డు పొందిన కన్నడ రచయిత కలుబర్గి హిందూ మతోన్మాదుల చేతిలో హత్యకు గురైనా కేంద్ర సాహిత్య అకాడమీ ఖండించటానికి ముందుకు రాలేదు. అ ందుకు నిరసనగా కవులు, కళాకారులు అవార్డుల వాపసు నిరసన తెలిపారు. దాని మీద నోరు మెదపకుండా నరేంద్రమోడీ అనుసరించిన వైఖరి దానిని నిర్ధారించింది.హిందూత్వను గట్టిగా వ్యతిరేకించే హైదరాబాదు కేంద్ర విశ్వవిద్యాలయంలోని అంబేద్కర్‌ విద్యార్ధి సంఘం వారిపై కక్షగట్టి ఐదుగురు విద్యార్ధులను బహిష్కరించటం,వారిపై తప్పుడు కేసులు పెట్టటం , కేంద్ర మంత్రులు ఇద్దరు వత్తిడి తేవటం , వారిలో ఒక విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడటం తెలిసిందే. దానిపై కూడా సానుభూతి ప్రకటించటానికి ప్రధానికి ఐదు రోజులు పట్టింది.

విదేశాల్లో దాచుకున్న నల్ల ధనాన్ని వెలికి తీసి ప్రతి ఒక్కరికీ పదిహేను లక్షల చొప్పున పంచుతామని చెప్పిన ఎన్నికల ప్రచారం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిది.దాన్నసలు మరిచేపోయారు. ఒక్కటంటే ఒక్క ఖాతా నుంచి కూడా నల్లధనాన్ని తెచ్చిందిలేదు.అందుకు ప్రయత్నాలు కూడా లేవు.చిన్న ప్రభుత్వం పెద్ద పాలన అంటూ కబుర్లు చెప్పి 66 మందితో పెద్ద మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. పోనీ అదేమన్నా పని చేస్తోందా అంటే లోక్‌పాల్‌ గురించి తాను రాసిన లేఖలకు ఇంతవరకు ప్రధాని కార్యాలయం నుంచి సమాధానం కూడా రాలేదని అన్నా హజారే ఇటీవలనే వాపోయిన విషయం తెలిసిందే. ఇలాంటివే ఇంకా ఎన్నో. మోడీ ప్రభుత్వ తీరు తెన్నులు చూస్తుంటే మరో 40 నెలలు కూడా మనం ఇలాగే మాట్లాడుకోవాల్సి వస్తుందేమో ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

Editors Guild Condemns ABVP Threats to The Wire‘s Founding Editor

25 Monday Jan 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

ABVP, ANTI NATIONAL, communalism, RSS

12628388_945979525487243_1572144722424597240_o (1)

New Delhi: In a statement issued on Saturday, the Editors Guild of India strongly condemned “the blatant acts of intimidation and threats to Siddharth Varadarajan, Editor of The Wire, by student members of the ABVP in Allahabad University that forced the police to intervene to escort him to safety.”

Varadarajan had been invited to deliver a public lecture on ‘Loktantra, media aur abhivyakti ki svatantrata’ (Democracy, the Media and Freedom of Expression)” by the president of the Allahabad University Students’ Union and the event was scheduled to be held at the university’s Senate Hall on January 20, 2016.The Editors Guild statement notes that after students belonging to the Akhil Bharatiya Vidyarthi Parishad (ABVP) – the student wing of the Bharatiya Janata Party – threatened violence, the university’s vice-chancellor withdrew permission for the programme and got the district administration to prohibit it from being held anywhere else on campus. As a result, “Varadarajan was forced to deliver the lecture at a hall near the campus.”After the lecture, when The Wire’s founding editor went to meet the V-C in his office along with the students’ union president, Richa Singh, the ABVP – which declared that Varadarajan was “anti-national” and would not be allowed to set foot inside the university campus – surrounded the exit.

The university security warned Varadarajan that they could not guarantee his safety, and it was only after the police arrived that he was escorted to safety.

“For a senior journalist to be threatened in such a manner at a leading university is deplorable. It is a brazen attack on freedom of expression, and the Editors Guild of India finds this mob mentality to silence those with divergent views unacceptable”, the Editors Guild statement said.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సిపిఎం పాలనలో పెరిగిన త్రిపుర కుటుంబ జీవన సూచీలు

25 Monday Jan 2016

Posted by raomk in CPI(M), Current Affairs, Economics, Health, Left politics, NATIONAL NEWS, Women

≈ Leave a comment

Tags

CPI(M), National Family Health Survey 2015-16 (NFHS-4, NFHS_4 Tripura, Tripura, Tripura Left Front

అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ లేదా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలలో గానీ పాలకులు ఎంచుకున్న అభివృద్ధి మార్గాలలో ప్రభుత్వరంగంలోని ఆసుపత్రులను నిర్వీర్యం చేసి ప్రయివేటు రంగాన్ని పెంచి పోషించటం. పేదలకు ఆధునిక వైద్యం అందించే పేరుతో ప్రవేశపెట్టిన పధకాలన్నీ ఆచరణలో కార్పొరేట్‌ ఆసుపత్రుల యంత్రాలు వాటి యజమానులు, యంత్రాల వంటి వైద్యుల జేబులు నింపటానికి తోడ్పడుతున్నాయన్నది కాదనలేని సత్యం. అందుకే ఆంధ్రప్రదేశ్‌ లేదా తమిళనాడులో ప్రభుత్వ ఆసుపత్రులలో 38,48 శాతాల చొప్పున కాన్పులు జరుగుతుంటే త్రిపురలో 69శాతం వున్నాయి. మేఘాలయను పాలించిన వారు ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల శ్రద్ధ తీసుకోలేదు, కార్పొరేట్లు అక్కడికి వెళ్లవు గనుక అసలు ఆసుపత్రులలో జరిగే కాన్పులే 51శాతం వుండగా ప్రభుత్వ ఆసుపత్రులలో జరిగేవి 39శాతం మాత్రమే వున్నాయి. కుటుంబ ఆరోగ్యం, సంక్షేమం విషయాలలో త్రిపుర ఎంతో పురోగమించింది.

ఎం కోటేశ్వరరావు

కమ్యూనిస్టులు అనగానే అభివృద్ధి చేయరు,తమ వుద్యమాలను కొనసాగించేందుకు పేదలను, పేదరికాన్ని అలాగే వుంచాలని కోరుకుంటారు అన్నది కమ్యూనిస్టు వ్యతిరేకులు చేసే తప్పుడు ప్రచారాలలో ఒకటి. దశాబ్దాల తరబడి ఏనుగువంటి అమెరికా అష్టదిగ్బంధనం చేసినా ఎలుకపిల్లంతటి క్యూబాలో కమ్యూనిస్టుల నాయకత్వాన వైద్యరంగంలో సాధించిన విజయాలేమిటో ప్రజలందరికీ తెలిసిందే. మన దేశంలో రాష్ట్రాలు అంటే మున్సిపాలిటీల కింద లెక్క. అందునా త్రిపుర వంటి గిరిజన ఈశాన్య ప్రాంత రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే గ్రాంట్లు తప్ప స్ధానికంగా ఆదాయం వచ్చే అవకాశాలు నామమాత్రం. అయినా త్రిపుర కుటుంబజీవన పరిస్ధితులను మెరుగు పరచటంలో అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం సాధించిన విజయాలేమిటో ఒక్కసారి చూడండి. అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోల్చుకుంటే అక్కడ జరుగుతున్నదేమిటో చూద్దాం. ఏడుగురు సోదరీ మణులుగా పిలిచే ఈశాన్య రాష్ట్రాలలో మేఘాలయ కూడా ఒకటి.అదీ వెనుకబడిన కొండ ప్రాంతమే. అక్కడ ఏ పార్టీ అయినా కమ్యూనిస్టులు కాని వారే పాలకులుగా వున్నారు.అక్కడి పరిస్ధితులు ఎలా వున్నాయో పోల్చుకుంటే కమ్యూనిస్టుల ప్రత్యేకత, జనం పట్ల జవాబుదారీతనం ఏమిటో తెలుస్తుంది. ఈనెల 19న కేంద్ర ప్రభుత్వం జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2015-16కు సంబంధించి కొన్ని రాష్ట్రాల వివరాలను ప్రకటించింది.

గతంలో కొన్ని వివరాలు సేకరించలేదు కనుక కొన్నింటితో పోల్చుకోలేము కనుక ఆ పరిమితులను గమనంలో వుంచుకోవాలి. గత సర్వే 2005-06లో జరిగింది. వుమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వివరాలు పదేళ్లనాటి సర్వే వివరాలని గమనించాలి. (వు.అ-వుమ్మడి ఆంధ్రప్రదేశ్‌, ఏపి-ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌)

ఏపి  త్రిపుర తమిళనాడు

1.ఆరేళ్లకు పైబడిన పురుషులలో స్కూళ్లకు వెళ్ళిన వారు   62.0 81.9 77.2

2. పదిహేనేళ్ల లోపు జనాభా                                 23.7 24.5 23.3

3వెయ్యిమంది పురుషులకు మహిళలు                      1020 998 1033

4.గత ఐదేళ్లలో పుట్టిన వెయ్యిమంది పురుషులకు మహిళలు 914 966 954

5.అయోడిన్‌ వుప్పు వాడుతున్నవారు                       81.6 99.1 82.8

6.మెరుగైన మరుగుదొడ్డి వున్నవారు                         53.6 61.3 52.2

7.మంచినీటి సౌకర్యం వున్నవారు                            72.7 87.3 90.6

8 వంటకు గ్యాస్‌, విద్యుత్‌ వాడుతున్నవారు                  62.0 31.9 73.0

9.మహిళా అక్షరాస్యులు                                      62.9 80.4 79.4

10.పురుష అక్షరాస్యులు                                      79.4 89.5 89.1

11. పదేళ్లకు పైగా చదువుకున్న మహిళలు                   34.3 23.4 50.9

12. పద్దెనిమిదేళ్లకు ముందే వివాహమైన యువతులు         32.7 32.2 15.7

13.21ఏళ్లకు ముందే వివాహిత యువకులు                   23.5 22.2 17.0

14.ప్రసవ సమయంలో పిల్లల మరణాలు                         35   27   21

15.ఐదేళ్లలోపు పిల్లల మరణాలు                                  41  33   27

16.ఏదో ఒక కుటుంబనియంత్రణ                               69.5 64.1 53.3

17.మహిళలకు ఆపరేషన్లు                                      68.3 13.9 49.4

18.ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవానికి అదనపు ఖర్చు రు. 2,138 4,412 2496

19.ప్రభుత్వ ఆసుపత్రులలో కాన్పులు                           38.3 69.1 48.1

20.సిజేరియన్‌ ఆపరేషన్లు                                        40.1 20.5 34.1

21.ప్రభుత్వ ఆసుపత్రులలో సిజేరియన్లు                         25.5 18.1 26.3

22.ప్రయివేటు ఆసుపత్రులలో సిజేరియన్లు                       57.0 73.7 51.3

23.ఎత్తుకు సరిపడా బరువులేని మహిళలు                      17.6 18.9 14.6

24.ఎత్తుకు సరిపడా బరువులేని పురుషులు                      14.8 15.7 12.4

25.అధిక బరువున్న మహిళలు                                   33.2 16.0 30.9

26.అధిక బరువున్న పురుషులు                                  33.5 15.9 28.2

27.పిల్లలలో రక్త హీనత                                           58.6 48.3 50.7

28.మహిళలలో రక్త హీనత                                       60.0 54.5 55.1

29.పురుషులలో రక్త హీనత                                      26.9 24.7 20.6

30.స్త్రీలలో మద్యపానం                                             0.4   4.8   0.4

31.పురుషులలో మద్యపానం                                      34.9 57.6 46.7

32.స్త్రీలలో పొగతాగేవారు                                            2.3 42.2  2.2

33.పురుషులలో పొగతాగేవారు                                     26.8 67.8 31.7

34.మహిళలలో స్వంతంగా సెల్‌ వున్నవారు                        36.2 43.9 62.0

35.బ్యాంకు ఖాతా వున్న మహిళలు                                 66.3 59.2 77.0

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

నిజమే అయితే ? ఒక బిసిని బలి తీసుకున్న హిందూత్వ, కేంద్రం, మంత్రులు , అధికారులు !

25 Monday Jan 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, Hinduthwa, Rohith Vemula, RSS, University of Hyderabad (UoH), Vemula Rohit

వుదంతాన్ని పక్కదారి పట్టించేందుకు ఇంకా తీవ్ర ప్రయత్నం జరుగుతూనే వుంది. రోహిత్‌ దళితుడు కాదు బిసి అని నిరూపించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెనుబడిన తరగతి విద్యార్ధే అని నిరూపించారనుకుందాం అప్పుడు మీడియాకు మరొక కొత్త శీర్షిక ‘ఒక బిసిని బలి తీసుకున్న హిందూత్వ, కేంద్రం, మంత్రులు , అధికారులు !’ వచ్చినట్లే ! ఇప్పటి వరకు మన వాడు కాదులే అని దూరంగా వున్న జనాభాలోని మెజారిటీ బీసిలు వీధులలోకి వస్తారు. లేదు ఫరవాలేదు పోయినోడు ఎలాగూ పోయాడు మన బిసి మంత్రిని రక్షిద్దాం అనుకుంటే అది వేరే విషయం. దీని వెనుక వున్న పూర్వరంగం అది ఒక్క రోహిత్‌తో ఆగేది కాదు.

సత్య

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్‌ ఏ కులానికి చెందిన వాడన్నది నాకు ముఖ్యం కాదు, ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డాడు ? దానికి దారితీసిన పరిస్ధితులు ఏమిటి ? కేంద్ర ప్రభుత్వం దాని మంత్రులు ,ఎబివిపి, విశ్వవిద్యాలయ అధికారులు ఇంకా తెరవెనుక ఎవరైనా వుంటే ఎందుకీ పుణ్యం కట్టుకున్నారు ? అన్నదే ముఖ్యం, సమాధానం రావాల్సిన ప్రశ్న.

వుదంతాన్ని పక్కదారి పట్టించేందుకు ఇంకా తీవ్ర ప్రయత్నం జరుగుతూనే వుంది. రోహిత్‌ దళితుడు కాదు బిసి అని నిరూపించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెనుబడిన తరగతి విద్యార్ధే అని నిరూపించారనుకుందాం అప్పుడు మీడియాకు మరొక కొత్త శీర్షిక ‘ఒక బిసిని బలి తీసుకున్న హిందూత్వ, కేంద్రం, మంత్రులు , అధికారులు !’ వచ్చినట్లే ! ఇప్పటి వరకు మన వాడు కాదులే అని దూరంగా వున్న జనాభాలోని మెజారిటీ బీసిలు వీధులలోకి వస్తారు. లేదు ఫరవాలేదు పోయినోడు ఎలాగూ పోయాడు మన బిసి మంత్రిని రక్షిద్దాం అనుకుంటే అది వేరే విషయం. దీని వెనుక వున్న పూర్వరంగం అది ఒక్క రోహిత్‌తో ఆగేది కాదు. హిట్లర్‌ హయాంలో బందీ అయిన ఒక పాస్టర్‌ మార్టిన్‌ నియోమిలర్‌ రాసిన మేలుకొలుపు అంశాలు ఇక్కడ వర్తిస్తాయి . మార్పల్లా అక్కడ నాజీలు అయితే ఇక్కడ హిందూత్వవాదులను చేర్చుకోవటమే. దాన్ని అలా మారిస్తే ఇలా వుంటుంది.

తొలుత వారు కమ్యూనిస్టుల కోసం వచ్చారు,

నేను కమ్యూనిస్టును కాదు కనుక మౌనం దాల్చాను.

తరువాత వారు ప్రజాస్వామిక వాదుల కోసం వచ్చారు,

ప్రజాస్వామ్యం అంటే నాకు విశ్వాసం పోయింది కనుక మిన్నకున్నాను.

తరువాత మహిళల కోసం వచ్చారు,

ఇంటి పట్టున వుండక ఫ్యాషన్లంటూ మగాళ్లను రెచ్చగొడుతున్నారు కనుక మంచిదే అనుకున్నాను.

ఆ వెంటనే ముస్లింల కోసం వచ్చారు,

నేను ముస్లింను కాదు గనుక పట్టించుకోలేదు.

తరువాత వారు దళితుల కోసం వచ్చారు,

వారు అంటరాని వారని మా పెద్దలు చెప్పారు గనుక ఆ ఛాయలకే పోలేదు.

తరువాత వారు బీసీల కోసం వచ్చారు,

నేను బీసి కాదు కనుక చూసీ చూడనట్లు వున్నాను.

చివరికి నా కోసం వచ్చారు,

అప్పుడు చూస్తే అసలు నా వెనుకెవరూ మిగల్లేదు.

అందువలన అన్యాయాన్ని అన్యాయంగా ఖండించకుండా, నిరసించకుండా వుంటే చివరికి నీవరకు వచ్చే సరికి నిరసించటానికే కాదు, అయ్యో పాపం అనటానికి కూడా ఎవరూ మిగలరు.

అసలు మొదలైన వివాదం ఏమిటి ? రోహిత్‌ కులం గురించి కాదు. ఆ విశ్వవిద్యాలయంలో జరిగిన కొన్ని ఘటనల గురించి కదా ! అవేమిటి? యాకూబ్‌మెమెన్‌ వురి తీతకు నిరసన తెలపటం, సంస్మరణ సభ జరపటం. నిరసన తెలిపిన వారు కులతత్వవాదులు, వుగ్రవాదులు, దేశవ్యతిరేక శక్తులు అని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తన లేఖలో పేర్కొన్నారు. దీనికి నిరసన తెలిపిన దేశభక్తుడైన ఎబివిపి విద్యార్ది సుశీల్‌ కుమార్‌పై దాడి చేసిన ఫలితంగా అతను ఆసుపత్రి పాలయ్యాడు. ఇటు వంటి ఘటనలు జరుగుతున్నా విశ్వవిద్యాలయ యంత్రాంగం మౌన ప్రేక్షకురాలిగా వుండి పోయింది కనుక సహించలేక సంగతేమిటో చూడమని కేంద్రమంత్రి దత్తాత్రేయ రాశారు. ఆయన రాసిన తరువాత పట్టించుకోకపోతే ఎలా అంటూ మరో మంత్రి స్మృతి ఇరానీ రాశారు. సుశీల్‌ కుమార్‌ పై దాడి, గాయాలతో ఆసుపత్రిలో చేరాడన్నది కట్టు కధ అన్నది తేలిపోయింది. ఈ విషయాలు మంత్రికి తెలియకుండా వుండవు. అయినా ఎందుకు రాశారంటే రోహిత్‌ వ్యతిరేకించిందీ, చావక ముందు వరకు వ్యతిరేకిస్తున్నదీ, ద్వేషిస్తున్నదీ హిందూత్వను. దానికి బండారు దత్తాత్రేయ ఒక స్థంభం వంటి వ్యక్తి. అందుకే అంతగా స్పందిచారు.

విద్యార్ధులు చెబుతున్నది, బయటికి వారికి కనిపిస్తున్నదీ దత్తాత్రేయ, సంబంధిత శాఖ మంత్రిని స్మృతి ఇరానీ ఒకదాని తరువాత ఒకటిగా లేఖలు రాసిన తరువాత విశ్వవిద్యాలయ అధికారులు తీసుకున్న చర్యల పర్యవసానం రోహిత్‌ బలవన్మరణం. అసలు వీటన్నింటిలో అతని కుల ప్రస్తావన ఎక్కడ వుంది? అతను విశ్వవిద్యాలయంలో దళితుడిగానే పరిచయమయ్యాడు, దళితులు ఎక్కువగా వుండే అంబేద్కర్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ కార్యకర్తగానే మరణించిన తరువాత దళిత విద్యార్ధి ఆత్మహత్య అని వార్తలు వచ్చాయి తప్ప మరొకటి కాదు.

దళిత విద్యార్ధి, అందునా వ్యక్తిగత కారణాలు కాకుండా ఒక సైద్ధాంతిక, రాజకీయ, సామాజిక కారణాలతో బలవన్మరణం చెందాడు కనుక సహజంగానే యావత్‌ దేశంలో కదలిక వచ్చింది. దాని తీవ్రత తగ్గించటానికి సంఘపరివార్‌ మేథావులు కనుగొన్న చిట్కా రోహిత్‌ దళితుడు కాదు బిసి అని చెప్పటం. కులాంతర వివాహాలు చేసుకున్న వారి కులం ఏదవుతుంది, వారికి పుట్టిన బిడ్డల కులం ఏది అనే వివాదాలపై కోర్టులలో అనేక కేసులు నడిచాయి. హిందూ పర్సనల్‌ లా ప్రకారం తండ్రిది ఏ కులమైతే బిడ్డలకు ఆ కులం అన్నది ఒక అంశం. ఇక్కడ తల్లి దళిత తండ్రి బిసి, సాధారణ సూత్రం ఇక్కడ వర్తించదని కోర్టులు ఇప్పటికే స్పష్టం చేశాయి. బిడ్డలు ఏ వాతావరణంలో పెరిగారనే దానిపై ఏ కులం వర్తిస్తుందనేది నిర్ణయించాలని కొన్ని సందర్బాలలో కోర్టులు చెప్పాయి. ఇక్కడ ప్రభుత్వ గుర్తింపును బట్టి బిసి వడ్డెర కులం ఒక అడుగు దళిత కులం కంటే ముందు వుండవచ్చు గానీ సామాజికంగా చూస్తే అగ్రకులాలనబడే వారి దృష్టితో చూసినా జీవన పరిస్ధితులను చూసినా రెండూ ఒకటిగానే వుంటాయి. రోహిత్‌ చిన్న తనం నుంచి తల్లికి చెందిన దళిత కుల వాతావరణంలోనే పెరిగాడు తప్ప వేరు కాదు. అసలు ఇక్కడ తేలాల్సిన సమస్య అది కాదు. దళితుడైనా, బిసి అయినా ఓసి అయినా సంఘప్రచార్‌ హిందూత్వ పోకడలను వ్యతిరేకించటం దగ్గర మొదలైంది. అందువలన తేల్చాల్సింది, తేల్చుకోవాల్సింది దాని గురించి, హిందూత్వను వ్యతిరేకించేవారందరినీ ఏదో విధంగా వేధిస్తారా ? దాన్ని సమాజం సహించాలా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ ‘పాలనా దక్షుడే కాదు మహా నటుడు’

24 Sunday Jan 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION

≈ Leave a comment

Tags

Narendra Modi, Rohith Vemula, RSS, RSS Double game, Subramany swamy, University of Hyderabad (UoH), Vemula Rohit

Snapshot of the front page of The Telegraph, January 23, 2016.

courtesy : The Telegraph

ఎం కోటేశ్వరరావు

ప్రధాని నరేంద్రమోడీ ! గొప్ప ‘పాలనా దక్షుడు’, అంతకంటే ఆయనో ‘మహానటుడు’ అన్నది హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయ విద్యార్ధి వేముల రోహిత్‌ మరణించిన ఐదు రోజుల వరకూ చాలా మంది గుర్తించలేదు. అన్నింటి కంటే ఆయన వెనుక వున్న మేథో చెరువు(మాయా బజార్‌ సినిమాలో ఘటోద్గజుడు చెప్పినట్లు ఎవరూ పుట్టించకుంటే మాటలెలా పుడతాయి వేయండిరా వీడికో వీరతాడు అన్నట్లు థింక్‌ టాంక్‌కు నా అర్ధం)లో వున్న వ్యూహకర్తలు ఇంకా తెలివి గల వారు. ఆయనెంతటి పాలనా దక్షుడు కాకపోతే ముఖ్యమంత్రిగా తన పదమూడు సంవత్సరాల, తన విధానాల కొనసాగింపు వారసురాలి రెండు సంవత్సరాలు వెరసి 15 ఏళ్లలో గుజరాత్‌ నర్మదా ప్రాజెక్టు కింద 18లక్షల హెక్టార్లకు నీరు అందించాల్సి వుండగా ఇప్పటి వరకు లక్షా 17వేల 026 హెక్టార్లకు అందించగలిగినా, ప్రధాన కాలవలు పూర్తయి, పొలాలకు నీరందించాల్సిన పిల్లకాలవల తవ్వకం 21శాతం పూర్తి కావటమంటే 35 సంవత్సరాల నర్మదా ప్రాజెక్టు చరిత్రలో సాధించిన ‘ఘనత ‘కాకపోతే మరేమిటి? అంతేనా నీటిలో పరిశ్రమలకు కేటాయించిన 0.20 ఎంఎఎఫ్‌(మిలియన్‌ యాకర్‌ ఫీట్‌)కు గాను ఇప్పటికే 0.25 కేటాయించటం మామూలు విషయమా? వ్యవసాయం కంటే పరిశ్రమలకు పెద్ద పీట వేసినట్లు కాదూ !!

ఇక నటుడిగా నరేంద్రమోడీ గురించి చెప్పాలంటే ఆయనొక మట్టిలో మాణిక్యం. తెలుగు సినిమాల్లో పేద పాత్రలు వేసేటపుడు కూడా చిరిగిపోయిన దుస్తులు వేసుకుంటే మన హీరో, హీరోయిన్ల గ్లామర్‌ ఎక్కడ తగ్గిపోతుందో అని పట్టుబట్టలను చింపి వేయటమో , కలల్లో అందమైన దుస్తులతో కూడిన దృశ్యాలను చూపటమో చేసినట్లుగా నరేంద్రమోడీ సందర్బానికి తగినట్లు దుస్తులు మార్చటంలో పేరు మోశారంటే నటుడు కాకపోతే సాధ్య మౌతుందా ? ఆయన తనదైన బ్రాండ్‌ కుర్తాను ఫ్యాషన్‌ ప్రపంచంలోకి వదిలిన విషయం తెలిసినదే.ఏంజెలా మెర్కెల్‌ పర్యటన సందర్బంగా ఆమె ఏ రంగు కోటు వేసుకుందో అదే రంగు కోటును తాను ధరించటం, మరొక సందర్బంలో ఒకే రోజు నాలుగు కార్యక్రమాలకు నాలుగు దుస్తులు మార్చిన ఘనత మోడీ వంటి సామాన్యుడు, టీ అమ్మిన వారికి తప్ప మరొకరికి సాధ్యంకాదు.ఏదో సమయానికి కనపడిన దుస్తులు వేసుకుంటాను తప్ప తనకు దుస్తుల డిజైనర్‌ ఎవరూ లేరని అదీ నేటితరం విద్యార్ధులతో చెప్పటం ఒక మహానటుడికి తప్ప మరొకరికి ఎలా సాధ్యం ? నరేంద్రమోడీ హావభావాల గురించి తాజాగా కొల్‌కతా నుంచి వెలువుడే టెలిగ్రాఫ్‌ దినపత్రిక సచిత్రంగా వెల్లడించింది. వరుసగా సోమ, మంగళ,బుధ, గురువారాలలో వివిధ కార్యక్రమాలలో ఎంతో వుల్లాసంగా, వుత్సాహంగా కనిపించిన ప్రధాని శుక్రవారం నాటికి లక్నోలో తీవ్ర విచార సాగరంలో మునిగి పోయారు. రోహిత్‌ మరణం గురించి (ఐదురోజుల తరువాత) బొటబొటా కన్నీరు కార్చారు.అదీ అంబేద్కర్‌ విశ్వవిద్యాలయంలో, కొందరు విద్యార్థులు నిరసన తెలిపిన తరువాత కూడా అలా చేయకపోతే ఎలా ! ఈ సందర్బంలో కూడా మా భారతి అంటూ రోహిత్‌ తల్లిని సంబోధించారు. రాధిక అన్న ఆమె పేరును పలకటానికి కూడా ఇచ్చగించలేదా ? సంఘపరివార్‌ ప్రచారక్‌లు ప్రతిదానికీ భారత్‌, భారతి అనే పదాలను ముందు, వెనుకా తగిలించటంలో పెద్ద శిక్షణే పొందారు. ఆర్‌ఎస్‌ఎస్‌ తాను గొప్ప జాతీయ వాదినని ప్రదర్శించుకొనేందుకు తాను ఏర్పాటు చేసిన అనేక సంస్ధలకు వాటిని తగిలించింది. భారతీయ జన సంఘ్‌, భారతీయ జనతా పార్టీ, భారతీయ మజ్దూర్‌ సంఘ్‌,అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్‌, విద్యాభారతి, విజ్ఞాన భారతి, సంస్కార భారతి ఇలా….ఒక ప్రచార్‌క్‌గా పనిచేసేందుకు కట్టుకున్న భార్యనే వదిలేసిన నరేంద్రమోడీ జీవితకాలమంతా చేసే ప్రసంగాలలో భారత్‌, భారతి అని పదే పదే పలికి చివరికి రోహిత్‌ తల్లిని కూడా మా భారతి అన్నారేమో . మా మోడీ ఆ ఆర్ధంతోకాదు భారత మాత ఒక బిడ్డను కోల్పోయింది అన్నారని ఎవరైనా టీకా తాత్పర్యం చెప్పవచ్చు. ఏదైతే ఏమైంది వదిలేయండి, మొసలి కన్నీరు ఎవరికి కావాలి?

కులుబర్గి, దాద్రి వుదంతాల తరువాత కూడా నరేంద్రమోడీ ఏమీ నేర్చుకోలేదా ? ఆయన మేథో చెరువులోని కప్పలు అంతకు ముందు రాసిన స్ట్రిప్టులను కాపీ చేసి యధాతధంగా ఎప్పటి కప్పుడు అందిస్తున్నాయా? ఏమో అలాగే కనిపిస్తోంది. వారు మోడీ ప్రతిష్ట పెంచేందుకు చేస్తున్న సాయం, పడుతున్న కష్టం ఏమిటో తెలియదుగానీ దేశ పౌరులకు చేస్తున్న మేలుకు ఎన్నో కృతజ్ఞతలు చెప్పాలి. కులుబర్గి హత్యా వుదంతంలో కొంత మంది మేథావులను అయినా కదిలించగలిగారు, దేశంలో అసహన ధోరణుల గురించి తెలియని వారికి తెలియచెప్పారు.తమ పండగ సందర్బంగా గొడ్డు మాంసం తిన్న ముస్లిం కుటుంబం ఆవు మాంసం తింటున్నారంటూ దాడి చేసిన దాద్రి ఘటనలో కుటుంబ యజమానిని చంపివేసిన సందర్బంగా చాలా రోజుల వరకు మోడీ నోరు తెరవకుండా వ్యూహం రచించి ఆయనపై భ్రమలు పెంచుకున్న నయా వుదారవాద ముస్లింలలో సైతం పునరాలోచన కలిగించటంలో మోడీ తెరవెనుక మేథావులు జయప్రదమయ్యారు. ఇప్పుడు కూడా దళిత విద్యార్ధి రోహిత్‌ విషయంలో కూడా దానినే అమలు జరిపి బిజెపి దళిత మోర్చా కూడా భరించలేని పరిస్ధితిని తెచ్చి మొత్తం దళితులను, ఇతర బలహీన వర్గాలకు ఎంతో జ్ఞానోదయం కలిగించారు. నూటికి నూరు శాతానికి కలగదు అది వేరే విషయం.

ప్రపంచ చరిత్రలో ఒక చిన్న సంఘటన జనానికి సామూహిక చైతన్యం కలిగించి పెను మార్పులకు నాంది పలికిన వుదంతాలు చాలా వున్నాయి. రష్యాలో జనానికి జార్‌ ప్రభువుపై అసంతృప్తి వున్నప్పటికీ మరోవైపు ఎక్కడో నమ్మకం కూడా వుంది. అందుకే 1905లో జపాన్‌లో యుద్ధం సందర్భంగా లెనిన్‌ తదితరులు తిరుగుబాటుకు ప్రయత్నిస్తుండగా ఫాదర్‌ గోపన్‌ నాయకత్వంలో జార్‌కు తమ కోర్కెలను విన్నవించుకొనేందుకు వెళ్లిన జనంపై జార్‌ సైన్యం జరిపిన మారణ కాండ రష్యన్‌ విప్లవాన్ని వేగవంతం చేసింది. లెనిన్‌ తదితరులు జార్‌ను నమ్మవద్దని చేసిన హెచ్చరికలను జనం ఖాతరు చేయలేదు. రెండవ ప్రపంచ యుద్ద సమయంలో జపాన్‌ ఓడిపోయి సలాంగొట్టిన స్ధితిలో హిరోషిమా,నాగసాకీలపై అమెరికన్లు అణుబాంబులు వేసి ప్రపంచాన్ని అణ్వాయుధ పోటీకి నెట్టి వనరులను ఎంత వృధా చేయటానికి కారకురాలైందో తెలిసిందే. అలాగే మోడీ ఆయన పరివారం ఇలాంటిది అని ఎప్పటి నుంచో కమ్యూనిస్టులు, మధ్యలో మరికొందరు చెప్పినా ఆ , వారు రాజకీయం చేస్తున్నారు, అలాగే చెబుతారులే అని పట్టించుకోని వారు కూడా ఇప్పుడు నిజమే అని కనీసం అంతరంగంలో అయినా అనుకుంటున్నారు. సమయం వచ్చినపుడు తామేం చేయగలరో నిర్ణయించుకోవటానికి అది చాలు.

నిజానికి కలుబుర్గి, దాద్రి, రోహిత్‌ వుదంతాలపై నరేంద్రమోడీ స్పందన సంఘపరివార్‌ వ్యవహారశైలికి అనుగుణంగానే వుంది. ముందు ఆత్మ సమర్ధన, ప్రత్యర్దులపై ఎదురు దాడికి దిగువ స్థాయి సైన్యాన్ని వినియోగిస్తారు.అది వికటించిన తరువాత నష్ట నివారణ చర్యలలో భాగంగా ఏదో ఒక మొక్కుబడి ప్రకటన చేయిస్తారు. కులుబర్గి హత్యను ఖండించకుండా కేంద్ర సాహిత్య అకాడమీపై వత్తిడి తెచ్చింది, అడ్డుకున్నదీ మోడీ సర్కారే. చివరికి అవార్డు వాపసీ వత్తిడితో ఒక ప్రకటన చేయించారు, తరువాత దాద్రి హత్యతో కేంద్రానికి సంబంధం ఏమిటని ఎదురుదాడి చేశారు. తిన్నది గోవు మాంసం కాదని తెలిసి కూడా జర్మన్‌ నాజీ గోబెల్స్‌ను ఆదర్శంగా తీసుకొని సమర్ధించుకోవటమేగాక గోవును చంపిన వారిని చంపివేయమని వేదాలు కూడా చెప్పాయంటూ స్వయంగా సంఘపరివార్‌ అధికార పత్రికలో రాశారు. తరువాత ఘనమైన నరేంద్రమోడీతో నోరు విప్పించారు. ఇప్పుడు రోహిత్‌ వుదంతంలో కూడా అదే జరిగింది. హైదరాబాదు విశ్వవిద్యాలయంలో ఎబివిపి పలుకుబడి ఏమిటో ప్రదర్శితం కావాలంటే దానిని వ్యతిరేకిస్తున్న వారిని అణచివేసి మావారి జోలికి వస్తే మా తడాఖా చూపుతాం అని చెప్పేందుకే ఇద్దరు కేంద్రమంత్రులతో వత్తిడి తెప్పించి తమ నైజాన్ని ప్రదర్శించారు.అది వికటించటంతో దాన్ని తప్పుదారి పట్టించేందుకు, విశ్వవిద్యాలయ అధికారులపై కేంద్ర మంత్రులు తెచ్చిన వత్తిడి, జోక్యం విషయాన్ని మరుగుపరిచేందుకు కాషాయ పరివారం ఎన్ని పాట్లు పడిందో, పడుతోందో దేశమంతా చూసింది. అతను దళితుడు కాదు బిసి అంటూ ప్రారంభించి చెప్పని అబద్దం లేదు. పరివార్‌ సంస్ధ ఏబివిపి నాయకుడిని కొట్టారని, గాయాలతో ఆసుపత్రిలో చేరాడన్నది కూడా కట్టుకధే అని పోలీసులే స్వయంగా కోర్టుకు తెలిపారు. మధ్యలో తాను జోక్యం చేసుకోకపోతే అసంపూర్ణంగా వుంటుందనుకున్నారేమో సుబ్రమణ్య స్వామి అందుకున్నారు. బహుశా నరేంద్రమోడీ స్క్రిప్ట్‌ రైటర్స్‌ దృష్టిలో ఈ పాత్ర లేదేమో ? సరిగ్గా మోడీతో లక్నోలో రోహిత్‌ మరణంపై విచార కన్నీరు కార్పించే సమయంలోనే సుబ్రమణ్యస్వామి తన ట్వీట్ల ద్వారా రోహిత్‌ మరణంపై కమ్యూనిస్టులు, వారికి విశ్వాసపాత్రంగా వుండే కుక్కలు మాత్రమే నిరసన అనే ఆందోళన డ్రామా ఆడుతున్నాయని వ్యాఖ్యానించారు. సంఘపరివార్‌ విశ ్వరూపంలో ఇప్పటి వరకు చూసింది చాలా తక్కువ. ఇంకా చూడాల్సింది చాలా వుంది. హిట్లర్‌ పోయినా హిట్లరిజాన్ని సమర్ధించే, ఆచరించే వారసులు పుట్టుకు వస్తున్నట్లే ఇంత జరిగినా ఎవరైనా తామింకా పరివార్‌ సంస్ధలను, కార్యకలాపాలను సమర్ధిస్తామంటే చేసేదేముంది .ఇది స్వేచ్ఛా భారతావని !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d