• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: BJP

నిజమే అయితే ? ఒక బిసిని బలి తీసుకున్న హిందూత్వ, కేంద్రం, మంత్రులు , అధికారులు !

25 Monday Jan 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, Hinduthwa, Rohith Vemula, RSS, University of Hyderabad (UoH), Vemula Rohit

వుదంతాన్ని పక్కదారి పట్టించేందుకు ఇంకా తీవ్ర ప్రయత్నం జరుగుతూనే వుంది. రోహిత్‌ దళితుడు కాదు బిసి అని నిరూపించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెనుబడిన తరగతి విద్యార్ధే అని నిరూపించారనుకుందాం అప్పుడు మీడియాకు మరొక కొత్త శీర్షిక ‘ఒక బిసిని బలి తీసుకున్న హిందూత్వ, కేంద్రం, మంత్రులు , అధికారులు !’ వచ్చినట్లే ! ఇప్పటి వరకు మన వాడు కాదులే అని దూరంగా వున్న జనాభాలోని మెజారిటీ బీసిలు వీధులలోకి వస్తారు. లేదు ఫరవాలేదు పోయినోడు ఎలాగూ పోయాడు మన బిసి మంత్రిని రక్షిద్దాం అనుకుంటే అది వేరే విషయం. దీని వెనుక వున్న పూర్వరంగం అది ఒక్క రోహిత్‌తో ఆగేది కాదు.

సత్య

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్‌ ఏ కులానికి చెందిన వాడన్నది నాకు ముఖ్యం కాదు, ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డాడు ? దానికి దారితీసిన పరిస్ధితులు ఏమిటి ? కేంద్ర ప్రభుత్వం దాని మంత్రులు ,ఎబివిపి, విశ్వవిద్యాలయ అధికారులు ఇంకా తెరవెనుక ఎవరైనా వుంటే ఎందుకీ పుణ్యం కట్టుకున్నారు ? అన్నదే ముఖ్యం, సమాధానం రావాల్సిన ప్రశ్న.

వుదంతాన్ని పక్కదారి పట్టించేందుకు ఇంకా తీవ్ర ప్రయత్నం జరుగుతూనే వుంది. రోహిత్‌ దళితుడు కాదు బిసి అని నిరూపించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెనుబడిన తరగతి విద్యార్ధే అని నిరూపించారనుకుందాం అప్పుడు మీడియాకు మరొక కొత్త శీర్షిక ‘ఒక బిసిని బలి తీసుకున్న హిందూత్వ, కేంద్రం, మంత్రులు , అధికారులు !’ వచ్చినట్లే ! ఇప్పటి వరకు మన వాడు కాదులే అని దూరంగా వున్న జనాభాలోని మెజారిటీ బీసిలు వీధులలోకి వస్తారు. లేదు ఫరవాలేదు పోయినోడు ఎలాగూ పోయాడు మన బిసి మంత్రిని రక్షిద్దాం అనుకుంటే అది వేరే విషయం. దీని వెనుక వున్న పూర్వరంగం అది ఒక్క రోహిత్‌తో ఆగేది కాదు. హిట్లర్‌ హయాంలో బందీ అయిన ఒక పాస్టర్‌ మార్టిన్‌ నియోమిలర్‌ రాసిన మేలుకొలుపు అంశాలు ఇక్కడ వర్తిస్తాయి . మార్పల్లా అక్కడ నాజీలు అయితే ఇక్కడ హిందూత్వవాదులను చేర్చుకోవటమే. దాన్ని అలా మారిస్తే ఇలా వుంటుంది.

తొలుత వారు కమ్యూనిస్టుల కోసం వచ్చారు,

నేను కమ్యూనిస్టును కాదు కనుక మౌనం దాల్చాను.

తరువాత వారు ప్రజాస్వామిక వాదుల కోసం వచ్చారు,

ప్రజాస్వామ్యం అంటే నాకు విశ్వాసం పోయింది కనుక మిన్నకున్నాను.

తరువాత మహిళల కోసం వచ్చారు,

ఇంటి పట్టున వుండక ఫ్యాషన్లంటూ మగాళ్లను రెచ్చగొడుతున్నారు కనుక మంచిదే అనుకున్నాను.

ఆ వెంటనే ముస్లింల కోసం వచ్చారు,

నేను ముస్లింను కాదు గనుక పట్టించుకోలేదు.

తరువాత వారు దళితుల కోసం వచ్చారు,

వారు అంటరాని వారని మా పెద్దలు చెప్పారు గనుక ఆ ఛాయలకే పోలేదు.

తరువాత వారు బీసీల కోసం వచ్చారు,

నేను బీసి కాదు కనుక చూసీ చూడనట్లు వున్నాను.

చివరికి నా కోసం వచ్చారు,

అప్పుడు చూస్తే అసలు నా వెనుకెవరూ మిగల్లేదు.

అందువలన అన్యాయాన్ని అన్యాయంగా ఖండించకుండా, నిరసించకుండా వుంటే చివరికి నీవరకు వచ్చే సరికి నిరసించటానికే కాదు, అయ్యో పాపం అనటానికి కూడా ఎవరూ మిగలరు.

అసలు మొదలైన వివాదం ఏమిటి ? రోహిత్‌ కులం గురించి కాదు. ఆ విశ్వవిద్యాలయంలో జరిగిన కొన్ని ఘటనల గురించి కదా ! అవేమిటి? యాకూబ్‌మెమెన్‌ వురి తీతకు నిరసన తెలపటం, సంస్మరణ సభ జరపటం. నిరసన తెలిపిన వారు కులతత్వవాదులు, వుగ్రవాదులు, దేశవ్యతిరేక శక్తులు అని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తన లేఖలో పేర్కొన్నారు. దీనికి నిరసన తెలిపిన దేశభక్తుడైన ఎబివిపి విద్యార్ది సుశీల్‌ కుమార్‌పై దాడి చేసిన ఫలితంగా అతను ఆసుపత్రి పాలయ్యాడు. ఇటు వంటి ఘటనలు జరుగుతున్నా విశ్వవిద్యాలయ యంత్రాంగం మౌన ప్రేక్షకురాలిగా వుండి పోయింది కనుక సహించలేక సంగతేమిటో చూడమని కేంద్రమంత్రి దత్తాత్రేయ రాశారు. ఆయన రాసిన తరువాత పట్టించుకోకపోతే ఎలా అంటూ మరో మంత్రి స్మృతి ఇరానీ రాశారు. సుశీల్‌ కుమార్‌ పై దాడి, గాయాలతో ఆసుపత్రిలో చేరాడన్నది కట్టు కధ అన్నది తేలిపోయింది. ఈ విషయాలు మంత్రికి తెలియకుండా వుండవు. అయినా ఎందుకు రాశారంటే రోహిత్‌ వ్యతిరేకించిందీ, చావక ముందు వరకు వ్యతిరేకిస్తున్నదీ, ద్వేషిస్తున్నదీ హిందూత్వను. దానికి బండారు దత్తాత్రేయ ఒక స్థంభం వంటి వ్యక్తి. అందుకే అంతగా స్పందిచారు.

విద్యార్ధులు చెబుతున్నది, బయటికి వారికి కనిపిస్తున్నదీ దత్తాత్రేయ, సంబంధిత శాఖ మంత్రిని స్మృతి ఇరానీ ఒకదాని తరువాత ఒకటిగా లేఖలు రాసిన తరువాత విశ్వవిద్యాలయ అధికారులు తీసుకున్న చర్యల పర్యవసానం రోహిత్‌ బలవన్మరణం. అసలు వీటన్నింటిలో అతని కుల ప్రస్తావన ఎక్కడ వుంది? అతను విశ్వవిద్యాలయంలో దళితుడిగానే పరిచయమయ్యాడు, దళితులు ఎక్కువగా వుండే అంబేద్కర్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ కార్యకర్తగానే మరణించిన తరువాత దళిత విద్యార్ధి ఆత్మహత్య అని వార్తలు వచ్చాయి తప్ప మరొకటి కాదు.

దళిత విద్యార్ధి, అందునా వ్యక్తిగత కారణాలు కాకుండా ఒక సైద్ధాంతిక, రాజకీయ, సామాజిక కారణాలతో బలవన్మరణం చెందాడు కనుక సహజంగానే యావత్‌ దేశంలో కదలిక వచ్చింది. దాని తీవ్రత తగ్గించటానికి సంఘపరివార్‌ మేథావులు కనుగొన్న చిట్కా రోహిత్‌ దళితుడు కాదు బిసి అని చెప్పటం. కులాంతర వివాహాలు చేసుకున్న వారి కులం ఏదవుతుంది, వారికి పుట్టిన బిడ్డల కులం ఏది అనే వివాదాలపై కోర్టులలో అనేక కేసులు నడిచాయి. హిందూ పర్సనల్‌ లా ప్రకారం తండ్రిది ఏ కులమైతే బిడ్డలకు ఆ కులం అన్నది ఒక అంశం. ఇక్కడ తల్లి దళిత తండ్రి బిసి, సాధారణ సూత్రం ఇక్కడ వర్తించదని కోర్టులు ఇప్పటికే స్పష్టం చేశాయి. బిడ్డలు ఏ వాతావరణంలో పెరిగారనే దానిపై ఏ కులం వర్తిస్తుందనేది నిర్ణయించాలని కొన్ని సందర్బాలలో కోర్టులు చెప్పాయి. ఇక్కడ ప్రభుత్వ గుర్తింపును బట్టి బిసి వడ్డెర కులం ఒక అడుగు దళిత కులం కంటే ముందు వుండవచ్చు గానీ సామాజికంగా చూస్తే అగ్రకులాలనబడే వారి దృష్టితో చూసినా జీవన పరిస్ధితులను చూసినా రెండూ ఒకటిగానే వుంటాయి. రోహిత్‌ చిన్న తనం నుంచి తల్లికి చెందిన దళిత కుల వాతావరణంలోనే పెరిగాడు తప్ప వేరు కాదు. అసలు ఇక్కడ తేలాల్సిన సమస్య అది కాదు. దళితుడైనా, బిసి అయినా ఓసి అయినా సంఘప్రచార్‌ హిందూత్వ పోకడలను వ్యతిరేకించటం దగ్గర మొదలైంది. అందువలన తేల్చాల్సింది, తేల్చుకోవాల్సింది దాని గురించి, హిందూత్వను వ్యతిరేకించేవారందరినీ ఏదో విధంగా వేధిస్తారా ? దాన్ని సమాజం సహించాలా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అయితే ఏమిటట !

20 Wednesday Jan 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, Left politics, RELIGION, Religious Intolarence

≈ 1 Comment

Tags

ABVP, BJP, Central University of Hyderabad, Dalit, Vemula Rohit

ఎం కోటేశ్వరరావు

హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్‌ దళితుడు కాదు బిసి: ఎబివిపి

అయితే ఏమిటట !

     వారు చెబుతున్నదాని ప్రకారం దళితుడు కాదు, వెనుకబడిన తరగతికి చెందిన యువకుడు. కావచ్చు, కాకపోవచ్చు, లేదు బిసి కాకపోతే ఓసి, ఓసీలోకూడా హిందూత్వను వ్యతిరేకించే గట్టి కార్యకర్త అనుకోండి…. అంతమాత్రాన అందుకు కారకులుగా విమర్శలను ఎదుర్కొంటున్నవారిని నిలదీయ కూడదా ? ఎంతో భవిష్యత్‌ వున్న ఒక విద్యార్ధిని ఆత్మహత్యకు పురికొల్పిన పరిస్ధితుల గురించి ప్రశ్నించకూడదా ? నేరగాళ్లను వదలి వేయాలా? శిక్షించాలా ? ఎబివిపి వారికి వచ్చిన సమస్య ఏమిటి ?

దొరల పాలనా భావజాలం నుంచి బయటకురాని రాజకీయ నేతలే బీసి బంధువైన దత్తాత్రేయపై కుతంత్రాలకు పాల్పడుతున్నారు : బిజెపి ఓబిసి మోర్చా

అయితే ఏమిటట !

     ఒక విమర్శ రాగానే మోర్చావారికి మూర్ఛ రావాలా ? మోర్చా, ఎబివిపి రెండూ సంఘపరివార్‌ సంస్ధలే ఒకే నోటితో, అదీ నరం వున్న నాలుక నోటితో కదా మాట్లాడాల్సింది. విశ్వవిద్యాలయానికి దత్తాత్రేయ వుత్తరాల మీద వుత్తరాలు రాసి తోటి మంత్రి స్మృతి ఇరానీతో రాయించి ప్రతిభావంతుడైన ఒక బీసి విద్యార్ధి జీవితంతో అడుకుంటే అయన బీసి బంధువా ? బలి తీసుకొనే వ్యక్తా ? ఎన్ని నోళ్లు వున్నాయి ? వున్న నోటికి నరం వుందా ?

     ఇక్కడ వీరి బాధ రోహిత్‌ ఎవరన్నది కాదు, దేశానికి విషంగా మారిన కాషాయ హిందూత్వ, ఎబివిపి, ఆర్‌ఎస్‌ఎస్‌ను గట్టిగా వ్యతిరేకించటమే అసలు సమస్య. దీర్ఘకాలం ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచార్‌క్‌గా వున్న దత్తాత్రేయ, వారి బాటలో నడుస్తున్న మరో మంత్రి స్మృతి ఇరానీ, విద్యార్ధులు చెబుతున్నదాని ప్రకారం దళితులు, బిసిల పొడగిట్టని విసి పొదిలి అప్పారావు అత్యుత్సాహం మ్తొత్తంగా హిందూత్వ వున్మాదం, దానికి లొంగిపోవటమే రోహిత్‌ను బలి తీసుకున్నాయన్నది స్పష్టం.

ముంబై పేలుళ్ల వుగ్రవాది యాకుబ్‌ మెమెన్‌ను వురితీస్తే దాన్ని ఖండిస్తూ విశ్వవిద్యాలయంలో జరిగిన సభలో రోహిత్‌ పాల్గొన్నాడు: సోషల్‌ మీడియా, కాషాయ మీడియా సేవకులు

అయితే ఏమిటట !

     శవాల కోసం గగన విహారం చేయటమే రాబందుల పని, ఎక్కడ కనిపిస్తే అక్కడ వాలి పోతాయి. ఎక్కడ సంఘపరివార్‌ సంస్ధలు, వ్యక్తులకు ఇబ్బంది వస్తుందా అని అక్కడ వాలి పోదామా అని రాబందుల మాదిరి హిందూత్వ ప్రచార సేవకులు వెంటనే సామాజిక మీడియాలో తమ పనిలోకి దిగి పోతారు. మెమెన్‌ వంటి ఒక జాతి వ్యతిరేక శక్తి మరణిస్తే అంతగా స్పందించిన రోహిత్‌ ఆత్మహత్య చేసుకుంటే ఇంతగా స్పందించాలా అన్నట్లు వ్యంగ్యోక్తులతో ప్రచారానికి దిగారు.

     వుగ్రవాదులు విదేశాలలో కుట్ర చేసి దాడులకు పాల్పడ్డారా, స్వదేశంలోనే కుట్రలు చేశారా అన్నది సమస్య కాదు. ఎక్కడ చేసినా కుట్ర కుట్రే ఖండించాల్సిందే, శిక్షించాల్సిందే. ఎవరూ సమర్ధించరు. అనేక మంది హిందూ వుగ్రవాదులు జైళ్లలో వున్నారా లేదా ? స్వామి అసిమానంద ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త. అజ్మీర్‌ షరీఫ్‌, మక్కామసీదు, మాలెగావ్‌, సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ బాంబు పేలుళ్ల కేసులో ముద్దాయా కాదా ? తన నేరాలను మెజిస్ట్రేట్‌ ముందు అంగీకరించాడా లేదా ? దర్యాప్తు సంస్ధలు తనపై వత్తిడి తెచ్చాని బుకాయించాడు. అందులో ఆశ్చర్యం లేదు.అలా బుకాయించిన తరువాత కారవాన్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వుగ్రదాడులకు ఆర్‌ఎసెస్‌ ప్రధాన కార్యదర్శి మోహన్‌ భగవత్‌ అంగీకరించాడని చెప్పాడు. తరువాత తానలా అనలేదన్నాడు. అయితే కారవాన్‌ పత్రిక ఆడియో టేపులను విడుదల చేసి అసిమానంద్‌ నిజస్వరూపాన్ని బయట పెట్టింది.యూకూబ్‌ మెమెన్‌ తనంతట తానుగా లొంగిపోయాడన్నది అందరికీ తెలిసిన నిజం. పేలుళ్ల కుట్రకు సంబంóంచి అనేక విషయాలు వెల్లడించాడు. వాటితో తనకు ఎలా సంబంధం లేదో చెప్పటానికే లొంగిపోయాడన్నది ఒక కధనం. దీన్ని కొంత మంది నమ్మవచ్చు, నమ్మకపోవచ్చు. యూకూబ్‌ మెమెన్‌ వురితీయాల్సిన వ్యక్తి కాదని స్వయంగా కేంద్ర ప్రభుత్వ కాబినెట్‌ సెక్రటేరియట్‌లో అదనపు కార్యదర్శిగానూ, పరిశోధన మరియు విశ్లేషణ( రా) పాకిస్థాన్‌ విభాగానికి అధిపతిగా పనిచేసిన బి రామన్‌ ఒక వ్యాసంలో రాశారు. ఇదేమీ రహస్యం కాదు. అలా రాసినంత మాత్రాన ఆయన దేశవ్యతిరేక శక్తా ? వురి శిక్షలను మొత్తంగా వ్యతిరేకించే సిపిఎం మెమెన్‌ వురిని వ్యతిరేకించింది. యావజ్జీవ శిక్షగా మార్చాలని కోరింది. ఇతర అనేక మంది ఈ అభిప్రాయాన్ని కలిగి వున్నారు. కేంద్రీయ విశ్వ విద్యాలయంలోని కొందరు విద్యార్ధులు కూడా ఆ కారణంగానే సంతాపసభకు హాజరై వుండవచ్చు, వారిలో రోహిత్‌ ఒకరు కావచ్చు. తప్పేముంది ? ముంబైలో వేలాది మంది మెమెన్‌ అంత్యక్రియలకు హాజరయ్యారు. అంత మాత్రాన వారంతా జాతి వ్యతిరేక శక్తులా ?

     జాతిపిత మహాత్మా గాంధీని చంపిన ఆర్‌ఎస్‌ఎస్‌ గాడ్సేకు గుడి కట్టేందుకు, వాడి వర్ధంతి,జయంతులను పాటింటే వారు, వారికి మద్దతు పలికే హిందూత్వ శక్తులు దేశ భక్తులుగా చలా మణి అవుతుండగా వాటి గురించి ఏమిటని ఏ చర్యలు తీసుకున్నారని లేఖలు రాయటంలో సిద్ధ హస్తుడైన దత్తాత్రేయ రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు లేఖలు రాయటం లేదు? అంతెందుకు మజీతియా వేజ్‌ బోర్టు సిఫార్సులను మీడియా సంస్ధలు అమలు జరపటం లేదన్నది బహిరంగ రహస్యం. జర్నలిస్టులు స్వయంగా అయనకు చాలాసార్లు మౌఖికంగా చెప్పారు, రాతపూర్వకంగా ఇచ్చారు, ఆ సిఫార్సులను అమలు జరిపేందుకు కేంద్ర కార్మికశాఖా మంత్రిగా రాష్ట్రాలకు లేఖలు రాయాల్సిన బాధ్యత ఆయనదే . ఎన్ని రాష్ట్రాలకు,ఎన్నిసార్లు రాశారు?్ల సమాధానం రాకపోతే గుర్తు చేస్తూ మళ్లీ మళ్లీ ఎన్ని సార్లు లేఖలు రాశారో చెప్పగలరా ? పత్రికలకు వివరాలు విడుదల చేయగలరా ? ఒక ఎంపీ, కేంద్ర మంత్రి దేశంలో ఏం జరిగినా పట్టించుకోవాలి కదా ?

హిందుత్వను, కాషాయాన్ని తానెంతగా వ్యతిరేకిస్తున్నాడో రోహిత్‌ చెప్పే వీడియోను కమలం గ్రూపు పేరుతో వున్నవారు సామాజిక మీడియాలో తిప్పుతున్నారు. అతని నిజస్వరూపం ఇది, అందుకు సాక్ష్యం అది అంటున్నారు.

అయితే ఏమిటట !

     వీడియోలో రోహిత్‌ చెప్పినదానిలో దానిలో తప్పేముంది? హిందువుగా జీవించు, హిందువునని గర్వించు అని ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పటం లేదా దాన్ని గోడల నిండా చెడరాయటం లేదా ? ఆవును చంపిన వారిని కొట్టి చంపమని వేదాలు చెప్పాయని ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక పాంచజన్యలో వినయకృష్ణ చతుర్వేది రాయలేదా. రోహిత్‌ అంతకంటే దారుణంగా ఏమీ చెప్పలేదే. హిందూత్వ, దానికి విద్యార్ధులలో ప్రతినిధులుగా వున్న ఎబివిపి కనపడితే ఎదిరించమని తన సంస్ధ చెప్పిందన్నాడు .దళితులకు ఇంకేం నేర్పించిందంటే హిందూత్వగానీ, హిందువులుగానీ హిందూ పేరు చెప్పుకొని మైనారిటీలపైకి వచ్చే వాళ్లనిగానీ, దళితుల గురించి గానీ మాట్లాడే వారుగానీ కనపడితే ఎదిరించమని చెప్పింది అని చెప్పాడు. అంతే తప్ప కొట్టమనో, చంపమనో చెప్పింది అనలేదుగా !

     ఇక్కడ దళితుల గురించి మాట్లాడటం అంటే వారి కులం పేరు చెప్పి తిట్టటం, వర్ణవ్యవస్ధ పేరుతో ఎక్కడుండాల్సినోళ్లు అ్కడుండాలని అంటరానితనం పాటించటం వంటి హిందూయిజం కనపడితే ఎదిరించటమని అంబేద్కర్‌ ఎప్పుడో చెప్పాడు. . ఎబివిపి హిందుత్వ గురించి చెప్పినట్లుగానే అదే అంబేద్కర్‌ విద్యార్ధి సంఘమూ చెబుతోంది.తరతరాలుగా మానవత్వానికే మచ్చ తెచ్చిన హిందూత్వ గురించి ఘనంగా చెప్పుకుంటున్నవారు వుండగా లేనిది అందుకు తరతరాలుగా బలై అవమానాలు పొందిన వారు దానిని ఎదిరించమని చెప్పటం ఎలా తప్పవుతుంది. దోపిడీ వ్యవస్ధను కూల్చివేయమని కమ్యూనిస్టులు బహిరంగంగా చెప్పటం లేదా? ప్రత్యర్ధి పార్టీని ఓడించటమని పిలుపివ్వని, కార్యకర్తలకు చెప్పని పార్టీ ఏదో చెప్పమనండి.

     గుజరాత్‌ మారణకాండ సందర్బంగా మూడు రోజుల పాటు ఏం చేయదలచుకుంటే అది చేయండని 2002లో ముఖ్యమంత్రిగా వున్న నరేంద్రమోడీ చెప్పారని నాడు భజరంగ దళ్‌ జాతీయ సమన్వయ కర్తగా వున్న హరేష్‌ భట్‌ చెప్పిన అంశాలు కూడా వీడియోలో వచ్చాయి. అంబేద్కర్‌ సంఘం లేదా సంఘపరివార్‌ను వ్యతిరేకించే వామపక్షాలు, ఇతర సంస్ధలు అలా చెప్పినట్లు వీడియోలు లేవే . సామాజిక మీడియాలో రోహిత్‌ వీడియోను తిప్పుతున్నవారు గుజరాత్‌ వీడియోను ఎందుకు చేయరు? అలాంటి వీడియోలను చూసిన తరువాత ఎవరైనా కాషాయ ముసుగులో జరిపే దారుణాలను వ్యతిరేకించనందుకు, అసహ్యించుకోనందుకు సిగ్గుపడాలి. వీడియో కనుక నిజమైనదైతే బ్యానర్లను చించి వుండవచ్చు, ప్రాణాలను తీయలేదే, గుజరాత్‌ మాదిరి మారణకాండకు రోహిత్‌ పాల్పడలేదే, ప్రోత్సహించలేదే ! వేలాది మంది ప్రాణాలు తీసిన గుజరాత్‌ మారణకాండలో ఇంతవరకు ఒక్కరంటే ఒక్కరికీ వురి శిక్ష పడలేదేం ? శిక్షలు పడిన వారికి ఇంటి కంటే జైలు పదిలం అన్నట్లు సకల సౌకర్యాలు కల్పించటం సోషల్‌ మీడియాలోని కొంత మందికి కనిపించటం లేదా ? వారి బాధ ఏమిటి ?

విద్యార్ధులపై చర్యకు వత్తిడి చేయలేదు:బిజెపి నేతలు

    అరచేతిని చూసుకొనేందుకు అద్దం కావాలా? వరుసగా తెరిపి లేకుండా రాసిన లేఖల తేదీలు చూస్తే వత్తిడి చేసిందీ లేనిదీ తేటతెల్లమైంది. నిజంగా ఒక ఎంపీ, ఒక మంత్రి లేఖ రాస్తే ఒక చిన్న విషయం మీద ప్రభుత్వ శాఖలు అంతగా వెంటపడటం ఆశ్చర్యమే. ఎన్నికలలో లోక్‌పాల్‌, నల్లధనం వెలికితీత గురించి తాను లేఖ రాస్తే కనీసం ప్రధాని కార్యాలయం స్పందించి తిరుగు జవాబు కూడా రాయలేదని 18 నెలల తరువాత అన్నా హజారే అంతటి పెద్ద మనిషి వాపోయిన విషయం తెలియదా ? అగస్టు నుంచి లేఖల మీద లేఖలు రెండు మంత్రిత్వశాఖలు రాయటం వత్తిడి కాదా ? వైస్‌ ఛాన్సలర్‌ కొత్తగా వచ్చి విద్యార్ధుల బహిష్కరణ మీద చూపిన శ్రద్ధ, ఆసక్తి అంతకు ముందు విశ్వవిద్యాలయంలో కమిటీలు చేసిన సిపార్సులపై లేదెందుకు?

Share this:

  • Tweet
  • More
Like Loading...

Rohith Vemula wanted to reach for the stars, but his bid to break barriers killed him

19 Tuesday Jan 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Readers News Service, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

ABVP, Ambedkar Students Association (ASA), Apoorvanand, BJP, Dalit, Rohith Vemula, Social Justice, University of Hyderabad (UoH)

Why we all bear responsibility for the young Dalit scholar’s death.
Apoorvanand
Rohith Vemula wanted to reach for the stars, but his bid to break barriers killed him

“I forgot to write the formalities. No one is responsible for my this act of killing myself. No one has instigated me, whether by their acts or by their words to this act. This is my decision and I am the only one responsible for this. Do not trouble my friends and enemies on this after I am gone.”

This is the conclusion of the letter that Rohith Vemula composed before ending his life on Sunday. As anyone who has followed the case has now gathered, Vemula was one of five Dalit students suspended by the University of Hyderabad in August after an alleged altercation with a member of the Bharatiya Janata Party’s student wing, the Akhil Bhartiya Vidyarthi Parishad. Matters escalated after the BJP’s Union minister of labour and employment Bandaru Dattatreya sent a letter to the ministry of human resources, indicating his personal interest in the case.

In the cold hands of lawyers, Vemula’s suicide note could be used to shield the officials of the University of Hyderabad, the ABVP and Dattatreya against charges of aiding and abetting the scholar’s suicide. It could be used with pride by nationalist leaders as evidence of the tolerance of India’s Dalits, who do not blame others for their suffering even if it results in their deaths.

But the young man’s magnanimity in his hour of his death should not shield us from the bitter truth: Rohith Vemula died because of our cowardice. The cowardice of our fellow academics, the administrators at the university, who bowed down to the powers-that-be and ordered Vemula and his companions to be expelled from the hostel and barred from entering the library and common areas of the campus. Though a committee established by the university found no substance in the charge that Vemula and his friends had attacked and injured a member of the ABVP, the authorities decided to overturn the report and expel these five members of the the Ambedkar Students’ Association.

What he doesn’t say

In his note, Vemula chose not to chronicle the events that led him to make his decision to kill himself. He does not say that his group had protested against the hanging of Mumbai blast convict Yakub Memon last year and organised the screening of Muzaffarnagar Baki Hai, a documentary film on the communal violence of Uttar Pradesh. He didn’t mention that these acts had invited the wrath of the ABVP and prompted Dattatreya to write a personal letter to the Union Minister of Human Resource Development Smriti Irani, asking for action against these “anti-national elements”. He does not say that he had been sleeping in the open for the last two weeks.

Instead, he writes: “I am not hurt at this moment. I am not sad. I am just empty. Unconcerned about myself. That’s pathetic. And that’s why I am doing this.” He fails to mention that he felt miserable in a world he wanted to understand but where he found no urgency for things he was desperate to make sense of: love, pain, life and death. He despairs of a world where “the value of a man was reduced to his immediate identity and nearest possibility. To a vote. To a number. To a thing. Never was a man treated as a mind.”

Vemula wanted human beings to be treated as minds, “as glorious things made up of star dust, in every field, in studies, in streets, in life and in death”.

Forging new ties

Vemula aspired to be a science writer and to be a person of the universe of words. He refused to be pinned down to this immediate identity. He did not want to die a Dalit. He wanted to break free of it, to transcend to limitlessness, to travel to stars. Yet, it’s clear that he died precisely because of this striving to cross these limits. As a member of the Ambedkar Students’ Association he had challenged the nationalist consensus and stood by India’s marginal Muslims. This was the final act of his short life: to forge solidarities of new kinds. But the world failed to keep pace with him and he paid for it with his life.

The drama that has played out these past few weeks at the University of Hyderabad is a familiar one. Elements of it are playing out at other campuses across the country. India’s universities no longer offer nesting places for young dreamers like Vemula. They are now populated be self-serving people more interested perpetuating their privileges, who have completely forgotten their duty, which is to give courage to the young to break free of all the confines, to act wild, to stand by them even when society finds them dangerous.

There has been lot of noise about a new aspirational class which is impatient with the politics of the day. Was Vemula not an aspiring young mind? Why then did he have to feel lonely and empty?

( First published by  SCROLL on 18 Januray,2016)

Share this:

  • Tweet
  • More
Like Loading...

“Nobody killed Rohith Vemula”: Kishalaya Mukhopadhyay

19 Tuesday Jan 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Readers News Service, Religious Intolarence, Social Inclusion

≈ Leave a comment

Tags

ABVP, Ambedkar Students Association (ASA), BJP, Dalit, Rohith Vemula, Social Justice, University of Hyderabad (UoH)

JANUARY 19, 2016

by KISHALAYA MUKHOPADHYAY

“Nobody killed Rohith Vemula”. Perhaps someday there will be a film like this. Perhaps someday people will start talking about the exploitation of dalits, the need for annihilation of caste, the systematic discrimination in all spheres of society including the government, corporate, bureaucratic and educational sectors. Perhaps caste as an analytical category will become as politically charged as gender has become post-Nirbhaya. Today there is a discourse around marital rape, victim blaming, domestic violence and other aspects of patriarchy that has transcended even if slightly only the small coterie of feminist scholars within whom this discourse used to be limited to.

Let us hope our burning rage at Rohith’s death can bring such a change too – that no longer will caste remain a secondary issue, to be discussed by the handful of Dalit scholars only. But we can certainly do more than just hope. We can actually try to pro-actively organize protests and social boycotts of institutions and their representatives that are guilty of promoting and propagating casteism. We, who walk in rallies, mouth slogans and write provocative pieces, need to push our limits even further and try to help build a public sphere, a national discourse and most importantly, an active citizenry composed especially of the exploited masses to challenge this brahmanical hegemonic order.

Let us backtrack a little and quickly go over the facts of this tragic incident. Rohith, as described on social media by some of close friends and comrades, was an energetic person who had taken the discriminatory system head on. He was one of the five Dalit students who were expelled from University of Hyderabad (UoH) a few days ago and were barred from using the hostel or any other university facilities. All these students have been on hunger strike since then, sleeping in the open, joined by comrades from leftist organizations and individuals, but alas, Rohith took his own life on the 18th. (Biswas, 2016)The trouble started a few weeks back when the organization these students worked with, the Ambedkar Students Association (ASA), marched in UoH against the ABVP for their attack on the Montage Film Society in Delhi University, where a screening of a documentary named “Muzaffarnagar Baaqi Hai” was scheduled. After this protest, a local ABVP leader, Susheel Kumar, had called the ASA students “goons” on social media, following which an online altercation ensued. However, an apology from this ABVP leader had settled the matter for the time being. However, the Hindutva design resurfaced when Susheel lodged a complaint that he had been roughed up by ASA students, for which he had to be hospitalized. Following this complaint, the University’s Proctorial Board conducted an enquiry which found no support of the claim made by Susheel Kumar. The board’s final report warned both parties but slapped an order of suspension of five students from the ASA. The organization immediately organized a protest after this, and after a discussion with former Vice-Chancellor Professor RP Sharma on the loopholes of the previous enquiry, it was decided that the suspension will be revoked and a new committee will be formed to carry out fresh investigation. However, as a written statement by Joint Action Committee for Social Justice (UoH) (Committee)pointed out, the ASA students were expelled without a proper enquiry, under the direction of the puppet VC Prof P Apparao. The new VC, fuming activists are alleging, acted at the behest of BJP MP and union labour minister Bandaru Dattatreya, whose letter to Education Minister Smriti Irani described the ASA students as “extremist, casteist and anti-nationals”. Angry students at UoH did not allow the body to be removed from the hostel room where it was found. The next morning, police unleashed its brutality on the protestors and imposed Section 144 in the campus.

So the question to be asked is: who killed Rohith Vemula? Is it only the UoH authority that is to be blamed or is it just yet another manifestation of discrimination against the Dalits. From the Bathani Tola massacre to the Badaun rape case to numerous instances of Dalits being raped, paraded naked and humiliated by upper castes, to the cases of institutional discrimination as evident from the expulsion (later revoked) of 73 Dalit students from IIT Rourkee and the de-recognition (also revoked) of the Ambedkar Periyar Study Circle (APSC) in IIT-Madras, atrocities and marginalization of Dalits seem to be a commonplace phenomenon in the country and as per official reports, these crimes are only on the rise (TNN, 2014). But it is not enough to just call the system casteist, Brahmanical, patriarchal, capitalist and so on. It is equally important to accept that we, the left, the progressives, have not been vocal enough in condemning this regime of casteism. Is it because the leftist forces still remain dominated by upper castes, who despite their best intentions, cannot fully break the shackles of Brahmanical ideology which prevents one to call a spade a spade when it comes to caste? A large section of the left, often using Marxist phrasing, would like to make caste subordinate to class. While the intersection of caste and class is no doubt a reality, it is equally true that you cannot fight one without fighting the other. Thus class reductionism comes in the way of truly grasping the seriousness of caste based exploitation. Let us not forget that major sections of the left have for a long time dealt with the gender question in a similar manner – suggesting that gender liberation will follow the “main” revolution – that of overthrowing the capitalist state and establishing the “dictatorship of the proletariat”. It is true that as a reaction to this long standing snubbing of gender related questions by the mainstream left a section of feminists emerged who altogether ditched the class question, which capitalism has allowed to flourish to a certain extent as it does not hit the foundations of the system but helps promote a “progressive” face of capitalism. But it is equally true that much needed progress has indeed been made on the gender questions, because of which today, the orthodoxy of the traditional left on questions of gender, like heteronormative binarist mindset or conservative ideas about how women should act and present themselves in public, has been challenged. The environmental and caste questions are two other prominent discourses which are being attempted to be appropriated by the ruling class interests.

Which brings us to the crux of the issue – that combating this casteist, Brahmanical hegemony would not be possible without also challenging the class based exploitation. Thus we need to steer clear of misguided notions like “Dalit Capitalism” as a panacea for this social malice. We must consider the possibility that both Dalit and non-Dalit scholar/student activists who have been (quite rightly) protesting against the marginalization of Dalit intellectuals from the mainstream (for instance, the protest by a section of Dalit scholars against the decision by a publishing house to have Arundhuti Roy write an introduction to Ambedkar’s famous piece, Annihilation of Caste) may well be subsumed within the Brahmanical fold. Paradoxical though it may sound, it is still not difficult to understand this risk if we actually analyze the existing institutions including the education system for what it is. It is well documented that Dalits, like other marginalized sections like Muslims, are particularly under-represented in institutions of learning, especially in higher education. (Nagarajan, 2014) There is no doubt that this is ample proof of the need for reservation. But this alone is not nearly enough – if we have to fight the casteist system, we have to change the very foundations. With respect to education, it is not good enough to stop at demanding that Dalit scholars be not discriminated against in the way the ASA or APSC or IIT-Rourkee students were. It is important to push ahead and actually expose the elitist education system in its entirety, which can only be done by fighting all the dimensions and principles of exclusion that this education system is based on.

These technologies of exclusion include the arbitrary process of elimination (and not selection) in the name of “examinations”, “cut-off marks”, “and eligibility criteria” and so on. If we agree that education is a fundamental right and if by education we mean the process through which the productive faculties of each and every individual can blossom, through which they can attain self-development and fulfillment as well as come in service of others and society at large, then there is no point in embracing the notoriously restrictive norms of the current education system. Here is a simple example – why can’t people simply walk into a library or any classroom in colleges and universities without having to show “identity proofs” that they “legitimately belong” there, by virtue of being a student or teacher. It may not be the best example around, but in the movie Three Idiots, we saw Amir Khan’s character arguing along very similar lines – sitting in a classroom where he didn’t belong- the essence of such a free, open for all education should be the envisioned and not just nurtured as an utopian dream but as a political project that can be achieved through relentless struggle. We need to ask those scholars who are, again very rightly, protesting against discrimination towards Dalit scholars and students, if they are actually able to see the problem in accepting the idea that the average guy on the street is not “eligible” for accessing resources confined within the physical and digital spaces of “educational institutions”.

We need to question ourselves if we are to be implicated as well in the institutional murder of Rohith and many other Rohiths, if not bodily but in spirit, because of our complicity in naturalizing this elitist, exclusionary, discriminatory-to-the-core conception of education. So no more passing the buck, no more just criticizing the “system” as if it is an external entity – we need serious introspection. True, people have been protesting against the class-based exclusion inherent in our education system for a long time – by protesting fee hikes, privatization, budget cuts, scrapping of fellowships or by pointing out that even if education is “free” or “subsidized” the poor may not be able to attend schools and colleges because they have to earn a living instead. Thus, socio-economic factors have always been at the forefront for the battle for education. Likewise, universally accessible and socially meaningful education that keeps pace with the dialectical process of breaking and creating as part of the journey towards building an alternative society free from all sorts of exploitation, discrimination and exclusion should be high on the priority list.

Let all of us pledge to strive for a society where lives will not be cut short prematurely on such a sad note (taken from Rohith’s suicide note as circulated on Facebook):

“Know that I am happy dead than being alive.”

Biswas, P. (2016, January 17). Expelled dalit scholar commits suicide in University of Hyderabad. The Times of India .

Committee. (n.d.). Joint Action Committee for Social Justice -UoH. Retrieved January 16, 2016, from Facebook: https://www.facebook.com/Joint-Action-Committee-for-Social-Justice-UoH-449339255252032/

Nagarajan, R. (2014, January 5). Only 10% of students have access to higher education in country. The Times of India .

TNN. (2014, August 9). Crimes against dalits rise 245% in last decade. The Times of India .

[Kishalaya Mukhopadhyay is an independent activist and blogger associated with an initiative calledThe Commons  and is pursuing MPhil in Development Studies from Institute of Development Studies, Kolkata. ]

Note : This Post First Appeared In kafila.org

Share this:

  • Tweet
  • More
Like Loading...

RSS is against Science and Reason

13 Wednesday Jan 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Readers News Service

≈ Leave a comment

Tags

BJP, communalism, Prof.Irfan Habib, Reason, RSS, Science

Prof.Irfan Habib

 

Excerpt of the interview with Irfan Habib being published on the backdrop of the recently concluded Indian Science Congress

“The Rashtriya Swayamesvak Sangh (RSS) and the Hindu Mahasabha (HMS) were never nationalists they are only communalists” said professor Irfan Habib in this interview to Teesta Setalvad of Communalism Combat. “Hence they have no heroes.” “They (the RSS and the HMS) did not in any way participate in the national movement against the British. Hence they lay claim to three, Bhagat Singh, Subhash Chandra Bose and Sardar Patel. Bhagat Singh and Bose because of their differences with Gandhi and Patel because of some differences with Nehru.”

Author / Source / Date:

Newsclick, CC & Hillele Production, January 9, 2016

Share this:

  • Tweet
  • More
Like Loading...

‘Modi fails to live up to high hopes’

11 Monday Jan 2016

Posted by raomk in BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

BJP, Narendra Modi, Narendra Modi Failures

Author: Arun Swamy, University of Guam

In his first calendar year as Prime Minister of India, Narendra Modi focused on economics. Through high profile trips abroad and ambitious proposals at home Modi maintained an air of energy and initiative, but the results were modest. Meantime, domestic politics became more polarised, contributing to two high profile election defeats for the Bharatiya Janata Party (BJP) in state elections.

Indian Prime Minister Narendra Modi walks past a Russian honour guard on an official visit to President Vladimir Putin on 24 December 2015. (Photo: AAP)

Modi’s brand of personal diplomacy was one of the year’s staples. In January, Barack Obama became the first US president to visit India twice while in office. The two countries announced agreements on implementing the 2008 India–US nuclear deal and carbon emissions. Over the year Modi took 16 foreign trips, soliciting investment and technical cooperation from Japan to Silicon Valley, wooing the Indian diaspora and finalising defence purchases with traditional suppliers France and Russia. Continuing efforts to promote the BRICS countries (Brazil, Russia, India, China and South Africa) saw the founding of a new development bank with funding of US$50 billion provided equally by all five members.

But India’s relations with its neighbours remained strained. Although a boundary dispute with Bangladesh was resolved and those with China were put on the back burner, ties with Nepal deteriorated dramatically. And ties with Pakistan continued to be turbulent. Talks were scheduled and cancelled, low level hostilities intensified, reduced then spiked again. Contact resumed at the Paris climate talks and Modi’s surprise Christmas Day visit to Pakistan earned gushing headlines. But, as some pointed out, this was preceded by a trip to Afghanistan, where Modi personally delivered Indian-made weapons systems, raising hackles in the Pakistani defence establishment.

Domestically the priority was on economic policy. Modi promised a pro-business agenda and sought to deliver on deregulation, facilitating investment and reducing spending. The budget was praised by business as taking modest steps in this direction.

Yet more ambitious proposals requiring statutory or constitutional changes failed to pass the upper house. These included a bill making it easier for companies to declare bankruptcy, another to ease land acquisition for public projects, and the introduction of a national General Sales Tax. In the end, the actions of the much-respected head of the central bank received more favourable attention than those of the prime minister.

One controversial area in the government’s economic policy has been social welfare spending. The government initially proposed to cut the preceding government’s signature employment guarantee program by limiting its application to poor districts, but shelved this in the face of opposition. Yet outlays for the program have been whittled down and reports of beneficiaries not receiving payments have become common. This is indicative of the government’s approach to social welfare generally.

The government’s challenges in parliament stem from the fact that the upper house is elected by state legislatures, a majority of which are controlled by opposition parties. The BJP’s losses in two crucial states, Delhi and Bihar, that it had won in the national election, bode poorly for its ability to pass legislation in the future. In Delhi the BJP lost to a new ‘good government’ party, while in Bihar it was defeated by a coalition led by a former regional ally. The elections indicated the potential for an alternative to the BJP that is not led by the once-dominant Indian National Congress.

The Congress itself remains in a permanent state of crisis. The party is still led by the Nehru-Gandhi family, contributing to organisational paralysis. Party elections are never held and new leaders rise only with the favour of the Gandhis, while their critics leave the party.

Adding to its woes, the Modi government was accused of intimidating its opponents, in both parliament and civil society. Former Congress prime minister Manmohan Singh as well as Sonia and Rahul Gandhi were prosecuted for corruption. And, citing security concerns, the government implemented new restrictions on non-governmental organisations receiving funds from foreign sources.

Conflict occurred over many issues. Conflict over caste quotas, eating beef — which many Hindus oppose for religious reasons — and religious conversion were especially challenging as in many cases the tensions stemmed from demands by BJP supporters. Modi was slow to comment in most instances, but there has been robust resistance from opposition parties, civil society, courts and even officials. Leading writersreturned honours bestowed on them to protest the government’s tolerance of sectarianism. The courts stepped in on more than one occasion to uphold civil liberties. And the Bihar election, fought partly over religious conflict, showed the potential for an explicitly anti-sectarian political program to win.

At the same time there has been a marked decline in popular belief in democracy in India, even compared to other countries. As revealed by the World Values Survey, India has seen a 30 per cent increase over the last two decades in those who do not express faith in democratic methods. The great peril is that the impatience to ‘get things done’ will lead to more support for the kind of authoritarian impulses that seem to be on the rise elsewhere in the world.

Arun R. Swamy is Associate Professor of Political Science at the University of Guam.

This article appeared in East Asia Forum

Share this:

  • Tweet
  • More
Like Loading...

బలహీనపడుతున్న నరేంద్రమోడీ – బలపడుతున్న విమర్శకులు

09 Saturday Jan 2016

Posted by raomk in BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

BJP, Modi Critics, Narendra Modi

ఎంకెఆర్‌

నరేంద్రమోడీ 2014 ఎన్నికలకు ముందు బిజెపిలో తిరుగులేని నేత ! వుక్కు మనిషిగా అభిమానులు కీర్తించిన ఎల్‌కె అద్వానీని సైతం తుక్కు కింద జమకట్టి మూలన పడేసిన అపర చాణక్యుడు !! మరి నేడు ? ఏం పీకుతారో పీక్కోండి అంటూ మోడీ-అమిత్‌షాల నాయకత్వాన్ని సవాలు చేస్తున్న నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఎంత తేడా !!! ఎందుకీ పరిస్ధితి? ఏం జరుగుతోంది?

భారతీయ జనతా పార్టీ దాని పూర్వరూపాలైన జనసంఘం,జనతా పార్టీ న్యూఢిల్లీలో సాంప్రదాయంగా బలంగా వుండేవి. అలాంటిది కేంద్రంలో స్వంతంగా తొలిసారి బిజెపి అధికారానికి వచ్చిన తరువాత అక్కడ బిజెపి ఆమ్‌ ఆద్మీ చేతిలో చావు దెబ్బ తిన్నది. సృష్టి, స్ధితి, లయ కారకుడిగా నరేంద్రమోడీని వర్ణించినందున అక్కడ తగిలిన చావు దెబ్బకూ ఆయనే మూలం. తరువాత బీహార్‌లో పద్దతి మార్చారా అంటే అదీ లేదు, అక్కడా బిజెపి విష్ణుమూర్తి బోర్లా పడ్డాడు. తాను పాలించిన గుజరాత్‌ అభివృద్దికి నమూనా అని దాన్ని దేశం మొత్తానికి విస్తరింప చేస్తానని నమ్మబలికిన పెద్ద మనిషి ఇరవై నెలలు గడిచినా దాని జాడే లేదు, అంతకు ముందు కంటే వుత్పత్తి రంగంలో అధోగతిలోకి దేశం దిగజారింది. ఏ రంగంలో చూసినా పరిస్ధితి దిగజారటమే తప్ప సమీప భవిష్యత్‌లో మెరుగు పడే సూచనలు కనిపించటం లేదు. ఇంటా బయటా మరిన్ని సంస్కరణలు అమలు జరపాలన్న వత్తిడి పెరుగుతోంది. జిఎస్‌టి వంటి బిల్లులు ఆమోదం పొందే పరిస్ధితి కనిపించటం లేదు. నోరు తెరిస్తే జర్నలిస్టులు ఏం అడుగుతారో, ఏం చెప్పాల్సి వస్తుందో తెలియని స్ధితిలో నరేంద్రమోడీ మన్మోహన్‌ సింగ్‌ బాటలోనే మౌన ముని అవతారమెత్తారంటే అతిశయోక్తి కాదు.

ఇన్ని వైఫల్యాల తరువాత నరేంద్రమోడీకి, ఆయన అంతర్భాగం లేదా అంతరంగమైన అమిత్‌షాకు పార్టీపైన పట్టేముంటుంది. పూర్వాశ్రమంలో సినిమాల్లో విలన్‌ పాత్రలు పోషించి తనకంటూ ఒక ఇమేజ్‌ సృష్టించుకున్న షాట్‌ గన్‌ శతృఘ్న సిన్హా ఇప్పుడు బిజెపి మందలో ఒకడు. అద్వానీ సమక్షంలో షాపై జోకులు పేల్చుతున్నాడు. బీహార్‌ పీఠాన్ని ఆశించి భంగ పడ్డవారి జాబితాలో వున్నాడు. తన జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ సందర్భంగా పాత గాయాన్ని మరోసారి కెలికినట్లు బీహార్‌ ఘోరపరాజయాన్ని జనం ముందుకు తెచ్చారు.ఆ సభలో బిజెపిలో మూలన పడేసిన అద్వానీ, యశ్వంత సిన్హా, ఇద్దరు కేంద్ర మంత్రులు హర్షవర్ధన్‌, వికె సింగ్‌,ఎస్‌పి నేత అమరసింగ్‌,కాంగ్రెస్‌ నేత రణదీప్‌ సూర్జేవాలా కూడా హాజరై సభను రక్తి కట్టించారు.’ మా నాయకుడు అమిత్‌ షా బీహార్‌లో మూడింట రెండువంతుల మెజారిటీతో గెలుస్తామని జోస్యం చెప్పారు.బహుశా అలా చెప్పటం ఆయనకు అలవాటు అనుకుంటా ఎందుకంటే ఢిల్లీలో కూడా అదే చెప్పారు అక్కడ మూడింట రెండువంతులకు బదులు రెండుమూడు సీట్లు వచ్చాయి’ అని శతృఘ్న సిన్హా జోక్‌ చేశారు. బీహార్‌కు చెందిన ఇతర మా నాయకులు ప్రతివారూ వాటిని చిలుక పలుకుల్లా వల్లించారు. వుల్లితో కన్నీరు తెప్పించి గతంలో ఓడిపోయి మనం కన్నీరు కార్చాము ఈ సారి దానిని పునరావృతం కాకుండా ధరలు తగ్గించమని తాను చెప్పానని, తన మాట ఎవరూ వినలేదని సిన్హా ఆత్మకధలో రాసుకున్నారు. తనకు నాయకత్వం అప్పగించని కారణంగా పార్టీ ఓడిపోతుందని కొందరు తనతో చెప్పారని చివరికి అదే జరిగిందని కూడా పేర్కొన్నారు.సిన్హా ఈ విధంగా మాట్లాడటానికి తొలి ఏడాది కాలంలోనే నరేంద్రమోడీ పసేమిటో తేలిపోవటం మినహా మరొకటి కాదని వేరే చెప్పాలా ?

ప్రధాని సన్నిహితులలో ఒకరైన అరుణ్‌జైట్లీ అవినీతి గురించి ధ్వజమెత్తిన బిజెపి ఎంపీ కీర్తీ అజాద్‌పై ఏ క్షణంలో అయినా పార్టీ క్రమశిక్షణా చర్య తీసుకొనే అవకాశం వుంది. అజాద్‌ క్రమశిక్షణను వుల్లంఘించినట్లు క్రమశిక్షణా కమిటీ ఇప్పటికే ప్రకటించింది. ఆయన ప్రవర్తన పార్టీ ప్రతిష్టను దిగజార్చేదిగా వుందని కమిటీ అధ్యక్షుడు గణేషీ లాల్‌ వ్యాఖ్యానించాడు. ఢిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌లో జరిగిన నిధుల అవినీతి గురించి అజాద్‌ ఎవరి పేరునూ ప్రస్తావించకుండానే విలేకర్ల సమావేశంలో పరోక్షంగా జెట్లీ గురించి చెప్పారు. విలేకర్లతో మాట్లాడవద్దని పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా ఆదేశించినా ఖాతరు చేయలేదు. పార్టీ ఇచ్చిన సంజాయిషీ లేఖను కూడా పట్టించుకోకుండా తానెలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకూ పాల్పడలేదని పేర్కొన్నారు.

గతంలో తాను అధ్యక్షుడిగా వున్న క్రికెట్‌ అసోసియేషన్‌ వ్యవహారాలపై ఆరోపణలు చేసినందుకు అరుణ్‌ జైట్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, ఇతర ఆప్‌ నేతలపై పరువు నష్టం దావా దాఖలు చేశారు. కేజ్రీవాల్‌ ప్రభుత్వం పేద అయినందున తాను కేవలం ఒక రూపాయి ఫీజు తీసుకొని జైట్లీకి వ్యతిరేకంగా వాదిస్తున్నట్లు బిజెపి మాజీ నాయకుడు రాజ్యసభ సభ్యుడు రామ్‌ జెత్మాలనీ చెప్పారు. దేశంలో ఎక్కువ ఫీజు తీసుకొనే న్యాయవాదిని తాను అన్న మాట వాస్తవమేనని అయితే తాను వాదించే కేసులలో కేవలం పదిశాతం మంది నుంచే డబ్బు తీసుకుంటానని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. వాజ్‌పేయి సర్కారులో న్యాయశాఖ మంత్రిగా వున్న తనను తొలగించటంలో అరుణ్‌జెట్లీ పాత్ర వుందని అన్నారు. తనకు జైట్లీ మీద బలమైన అభిప్రాయాలు వున్నాయని అయితే అవి మంచివి కాదని చెప్పారు. తన గురించి నాకు ఎన్నో విషయాలు తెలుసని జైట్లీకి తెలుసని కూడా అన్నారు.ఎన్నికల ప్రచారంలో చెప్పిన నల్ల ధనం గురించి మోడీ-అమిత్‌ షా- జెట్లీ ఎన్నో చెప్పినపుడు తాను వారి అభిమానినయ్యానని, వాటి గురించి ఇప్పుడేమీ చేయని కారణంగా తాను వారి విమర్శకుడిగా మారినట్లు జెత్మలానీ చెప్పారు.

నరేంద్రమోడీ ఎన్నికల వాగ్దానాలను విస్మరించారని విమర్శిస్తూ సామాజిక వుద్యమ కార్యకర్త అన్నా హజారే ఒక లేఖ రాశారు. అంతకు ముందున్న కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఏ పాలనకూ మోడీ ఏలుబడికి పెద్ద తేడా కనపడటం లేదని పేర్కొన్నారు. నల్లధనాన్ని వెనక్కు తీసుకువస్తానని, లోక్‌పాల్‌, లోకాయక్తలను సక్రమంగా అమలు చేస్తానని చెప్పిన మోడీ వాటిని విస్మరించారని పేర్కొన్నారు.ఈ విషయమై తాను ఎన్నిసార్లు లేఖలు రాసినా వాటిని చెత్తబుట్టలో వేశారని ఇది కూడా అలాంటిదే అని వ్యాఖ్యానించారు.గతంలో లంచం ఇవ్వకుండా ఆఫీసుల్లో పని జరగదని మీరు చెప్పిన మాటలను జనం నమ్మారు, ఇప్పుడు కూడా పరిస్ధితి అలాగే వుంది, ద్రవ్యోల్బణం కూడా తగ్గలేదని హజారే విమర్శించారు. చేసిన వాగ్దానాలను మరిచి పోయారని పేర్కొన్నారు. ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో తాను దీక్ష చేపట్టిన సమయంలో నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వమే కాదు బిజెపి నేతలు సుష్మా స్వరాజ్‌,అరుణ్‌ జైట్లీ కూడా అవినీతి వ్యతిరేక బిల్లును అమోదిస్తామని తనకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరి లేఖకు ప్రధాని స్పందించటం సాధ్యం కాదని తనకు తెలుసునని తన వంటివ వారికి సమాధానం రాయాల్సి వుందన్నారు.పివి నరసింహారావు ప్రధానిగా వున్నపుడు కొన్ని సార్లు ఫోన్లో మాట్లాడారని, వాజ్‌పేయి పూనేకు వచ్చినపుడు తన గురించి తెలుసుకున్నారని, మన్మోహన్‌ సింగ్‌ తన లేఖలకు సమాధానాలు రాసేవారని, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు శేషాద్రి తన వూరు పహెల్‌ గామ్‌ సిద్దికీ సందర్శించి తనను గ్రామ కర్మయోగిగా ఒక పుస్తకంలో రాశారని అలాంటి తనను మోడీ విస్మరించారిని హజారే వాపోయారు.

ఇదిలా వుండగా ఇది జరిగిన కొద్ది రోజులకే మహారాష్ట్రలోని బిజెపి సర్కార్‌ హజారే తదితరులు ట్రస్టు సభ్యులుగా వున్న ఒక ప్రభుత్వేతర సంస్ధ పేరులోని అవినీతి వ్యతిరేక అనే పదాన్ని తొలగించనందుకు గాను వారిని ట్రస్టీలుగా తొలగిస్తూ ప్రభుత్వం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. గతేడాది జూన్‌లో ఈ మేరకు అధికారులు జారీ చేసిన నోటీసులో అవినీతి వ్యతిరేక అనే పదాన్ని తొలగించకపోతే చర్య తీసుకుంటామని హెచ్చరించారు. సామాజిక సేవ తప్ప అవినీతి వ్యతిరేక చర్యలు తీసుకొనే బాధ్యత ధర్మాదాయ సంస్ధల చట్టం కింద నమోదైన సంస్ధల పని కాదని పేర్కొన్నారు. ప్రభుత్వ నోటీసు అందుకున్న హజారే అందుకు తిరస్కరించారు.ప్రభుత్వం ఎన్‌జీవోలను వేధించటం మానుకొని అవినీతి నిరోధక చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం మొత్తం ఇరవై సంస్ధలకు ఇలాంటి నోటీసులే ఇచ్చింది. అవినీతి నిరోధక చర్యల పేరుతో అధికారంలోకి వచ్చిన బిజెపి సర్కార్‌ ఇలాంటి చర్యలకు పూనుకోవటం నిజంగా ఆశ్చర్యం గొలుపుతోంది కదూ !

Share this:

  • Tweet
  • More
Like Loading...

మెయ్యబోతే ఆవుల్లో దున్నబోతే దూడల్లో అంటే కుదురుతుందా ?

20 Sunday Dec 2015

Posted by raomk in AP NEWS, BJP, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, BJP, call money, CHANDRABABU, tdp

ఎంకెఆర్‌

కాంగ్రెస్‌ అంటే కుంభకోణాలకు మారుపేరు, సందేహించేవారే లేరు. వేల కోట్ల రూపాయలున్న (కొందరు ఐదువేలంటారు మరికొందరు రెండువేలంటారు) నేషనల్‌ హెరాల్డ్‌ అనే ఒక పత్రిక ఆస్ధులను తమ ఖాతాలో వేసుకొనేందుకు కాంగ్రెస్‌ నేతలు ఒక మాస్టర్‌ ప్లాన్‌ వేశారు. దానిని అమలు జరిపారు. సుబ్రమణ్యస్వామి అనే ఒక నాయకుడో కార్యకర్తో స్థాయో అసలు ఎప్పుడు ఏ పార్టీలో వుంటాడో తెలియని ఒక లిటిగెంట్‌ బిజెపిలో చేరక ముందు నేషనల్‌ హెరాల్డ్‌ కుంభకోణం అంటూ ఒక కేసు వేశాడు. దానిలో నిందితులైన సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ తదితరులు శనివారం నాడు న్యూఢిల్లీలో ఎలాంటి హంగామా చేసిందీ జనమంతా ప్రత్యక్షంగా టీవీలలో చూశారు. చట్టం తనపని తాను చేసుకుపోతుంది కనుక జైలుతో పనిలేకుండా బెయిల్‌ వచ్చింది. విచారణ వాయిదా పడింది. మనం కూడా దాన్ని కాసేపు పక్కన పెడదాం.

ఆసలు ఆ కేసుతో దానిని వేసిన సుబ్రమణ్యస్వామితో మాకు సంబంధం ఏమిటి అంటుందేమిటి బిజెపి? సదరు స్వామి బిజెపిలో లేనపుడు వేశారని ఇప్పుడు బిజెపిలో వున్నప్పటికీ అది స్వంత కేసు తప్పకేసు తప్ప పార్టీకి సంబంధం లేదని నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాలలో వున్న బిజెపి మాజీ అధ్యక్షుడు వెంకయ్య నాయుడు, ఆ పార్టీ ఇతర నాయకులు బల్లచరిచి మరీవాదిస్తున్నారు. ఇక్కడ సమస్య స్వామి ఇప్పుడు ఏ గంగలో వున్నాడన్నది కాదు. ఆ కేసు విషయంలో బిజెపి వైఖరి ఏమిటి ? పార్టీలో చేర్చుకొనే ముందు బిజెపి లేదా స్వామి ఆ కేసుల గురించి చెప్పలేదు. స్వామి తప్ప కేసులతో తమకు సంబంధం లేదని అనటం వింతగా వుంది. పాత కేసులు వున్న అనేక మందిని బిజెపి తన కండువా కప్పి వారిని ఎన్నికలలో నిలబెడుతున్నది. అయినంత మాత్రాన వారు అఫిడవిట్లలో ఆ కేసులను ప్రస్తావించకుండా వుంటున్నారా? వుంటే కుదురుతుందా ? ఏదో ఒక వైఖరి చెప్పాలా లేదా ?

కాల్‌ మనీ మాఫియా వ్యవహారంలో అసెంబ్లీలో జరిగిన చర్చ తీరుతెన్నులను పరిశీలిస్తే అధికారపక్షం ఆబురదను పూసుకుందా ప్రతిపక్షం పైచేయి సాధించిందా అన్నది జనం బేరీజు వేసుకుంటున్నారు. ఈ కేసు విషయంలో తెలుగుదేశం పార్టీ తనకు తెలియకుండానే తానే మకిలి అంటించుకుంది అన్న అభిప్రాయం బలంగా వుంది. దీనిలో తెలుగు కాల్‌ మనీ మాఫియా వ్యవహారాలను పోలీసుల దృష్టికి తెచ్చిన తెలుగుదేశం ఎంపీ ఈ సమస్య అసెంబ్లీ సమావేశాల స్దంభనకు దారితీస్తుందని, అధికారపక్షాన్ని ఇంతగా ఇరుకున పెడుతుందని, పరిణామాలు ఈ విధంగా వుంటాయని ఊహించి వుండరు. దీన్ని గురించి బయట పెట్టిన నగర పోలీసు కమిషనర్‌ గౌతమ్‌ సవాంగ్‌ వెంటనే పది రోజులపాటు సెలవుపై వెళుతున్నారనే వార్తలు రావటంతో ప్రభుత్వం, పాలకపార్టీ ప్రతిష్ట దిగజారింది. కేసును నీరు గార్చేందుకు ప్రభుత్వమే ఆ పని చేయించిందని వూరూ వాడా గుప్పు మంది. తెలుగుదేశం పార్టీని కాపాడటమే తమ కర్తవ్యంగా పెట్టుకున్న మీడియా కూడా ఈ విషయంలో ఆయన ప్రతిష్టకు మచ్చ రావటాన్ని నివారించలేకపోయింది. నష్ట నివారణ చర్యలు కూడా సరిగా చేపట్టలేదు. తన సెలవును తానే రద్దు చేసుకున్నట్లు సవాంగ్‌ మీడియాతో చెప్పగా ముఖ్యమంత్రి రద్దు చేయించారని తెలుగుదేశం నాయకులు ప్రకటించి అభాసుపాలయ్యారు.

కాల్‌ మాఫియా దురంతాలపై అసెంబ్లీలో చర్చ చేయకుండా పాలకపక్షాన్ని రచ్చకు ఈడ్వకుండా ప్రతిపక్షం ఎలా వుంటుంది. రాష్ట్రాన్ని కుదిపివేసిన కాల్‌ వ్యవహారంపై ప్రతిపక్షం ఇచ్చిన తీర్మానాన్ని ఆమోదించి చర్చకు అంగీకరించి వుంటే ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా తీసుకున్నది కనుకే వెంటనే చర్చకు అంగీకరించినట్లు చెప్పుకోవటానికి ఒక మంచి సందేశం పంపటానికి అవకాశం వుండేది. నిజానికి దీని గురించి అధికారపార్టీ అంత ప్రతిష్టకు పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సభ జరిగినన్ని రోజులూ ఈ అంశం తప్ప మరొకటి లేదు. ఈ అం శాన్ని రచ్చ చేయటం వలన రాజధానికి చెడ్డపేరు వచ్చిందని చంద్రబాబు నాయుడు వాపోవాల్సిన అవసరం వచ్చి వుండేది కాదు. చంద్రబాబు నాయుడి పాలనలో ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయా అని జపాన్‌, సింగపూర్‌ పాలకులకు తెలిసి వుండేది కాదు. ఈ మాఫియాలో వున్న తమ పార్టీ వారిపై తెలుగుదేశం పార్టీ వెంటనే చర్య తీసుకోకపోగా ఇతర పార్టీల వారూ వున్నారనే ప్రచారం కోసం రాష్ట్రంలో పలుచోట్ల దాడులు చేయించిందన్న విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంత జరిగిన తరువాత అసెంబ్లీలో వైసిపి సభ్యురాలు రోజా అనుచితంగా ప్రవర్తించిందని అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెండ్‌ చేశారు తప్ప కాల్‌మాఫియాలో వున్న వారిని తెలుగుదేశం లేదా వైసిపీ గానీ ఎవరూ పార్టీ నుంచి సస్పెండ్‌ చేయలేదు. అలాంటి వారితో ఫొటోలు దిగటంలో తప్పులేదన్నట్లుగా మాట్లాడిన వైసిపి నేత జగన్‌ తమ పార్టీ వారూ ఫొటోల ప్రదర్శనకు దిగిన విషయాన్ని మరిచిపోతే ఎలా ?

తెలుగుదేశం పార్టీకి అంబేద్కర్‌పై ఎక్కడలేని ప్రేమ ఆకస్మికంగా వుట్టుకువచ్చినట్లు ప్రవర్తించింది. ఒకవైపు రిజర్వేషన్లు అమలు జరపాల్సిన ప్రభుత్వ రంగ సంస్దలను నిర్వీర్యం చేసి వుద్యోగ నియామకాలను నిలిపివేస్తున్నది. ప్రభుత్వ వుద్యోగాలలోనూ అదే పరిస్ధితి. ప్రయివేటు రంగంపై నియంత్రణల ఎత్తివేతలో భాగంగా కార్మిక చట్టాలను నీరు గార్చేందుకు మద్దతు ఇస్తున్నది. ప్రభుత్వరంగాన్ని నిర్వీర్యం చేయటమంటే అంబేద్కర్‌ సామాజిక న్యాయాన్ని కాదని చెప్పటమే. అంబేద్కర్‌పై అసెంబ్లీలో నిజంగా చర్చజరపాలనుకుంటే దానికోసం ప్రత్యేకంగా రెండు రోజులు కేటాయించి జరిపితే ఎవరూ గొడవ చేయరు. ఆ పని ఎందుకు చేయలేదు. రెగ్యులర్‌ సమావేశాలలో ఆ అజెండాను మిళితం చేయటం ఒక రాజకీయం. దాన్ని అడ్డుకున్నారని ప్రతిపక్షంపై నెపం వేసేందుకే దాన్ని ముందుకు తెచ్చారనిపిస్తోంది. నిజంగా అంబేద్కర్‌పై, ఆయన పోరాడి, సంఘటితపరచిన దళితులు, గిరిజనులపై ప్రేమ వంటే గత ఇరవైనెలలుగా ఎస్సీ కమిషన్‌ ఎందుకు నియామకం జరపలేదు?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆడలేక మద్దెల ఓడు – అమీర్‌ఖాన్‌పై అక్కసు

24 Tuesday Nov 2015

Posted by raomk in BJP, Communalism, COUNTRIES

≈ Leave a comment

Tags

Ameerkhan, BJP, Intolerance

 

ఎంకెఆర్‌

అసహనం మరోసారి వ్యక్తమౌతోంది. అది కొత్త రూపం సంతరించుకుంది. అసహనం గురించి చర్చ జరిగింది, దుమ్ము పట్టింది, వదలి వేశారు. ఇప్పుడు పిఆర్‌సి గురించి ఇతర రోజువారీ అంశాల గురించి చర్చించుకుంటున్న సమయంలో తిరిగి సినీహీరో అమీర్‌ ఖాన్‌ దాన్ని గురించి వ్యాఖ్యానించటం ఏమిటని నరేంద్రమోడీ భక్తులు అసహనంతో మండి పడుతున్నారు. దీనిలో ఆశ్యర్యం లేదు. అనుకున్నదొకటి అయ్యింది ఒకటి బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్‌ పిట్ట అన్నట్లుగా బీహార్‌ ఓటమిని ఇంకా జీర్ణించుకోలేనివారు అమీర్‌ఖాన్‌ వ్యాఖ్యను సాకుగా తీసుకొని ఎదురుదాడి చేస్తున్నారు. మరికొంత ముందుకు పోయి బీహార్‌ ఎన్నికలు అయిపోయాయి, ఫలితాలు వచ్చాయి. ఆ తరువాత ఎవరూ అవార్డులను వాపసు చేయలేదు, చూశారా మేము ముందే చెప్పాము, ఇది రాజకీయం అని ప్రత్యక్షంగా అంటున్నవారు కొందరైతే మరికొందరు పరోక్షంగా చెబుతున్నారు.ఇక్కడ ఒక పిట్ట కధతో పాటు రెండు విషయాలను చెప్పుకోవాలి.

ముందు పిట్ట కధ. పూర్వజన్మలో హనుమంతుడు, రావణుడు ఇద్దరూ రాముడికి భక్తులే. వారికి పూర్వజన్మలో ఒక చర్చ వచ్చిందట, తరువాత జన్మలో మీ వద్దకు చేరుకోవటానికి మేము తొందర పడుతున్నాము మార్గం చెప్పండి మహానుభావా అని అడిగారట. దానికాయన. నాకు భక్తుడిగా వున్న వారికంటే శత్రువుగా వున్నవారికి ముందు అవకాశం ఇస్తాను ఏదో తేల్చుకోండి అన్నాడట. దాంతో ముందుగా మోక్షం పొందేందుకు రావణుడు రాక్షసుడిగా రాముడితో వైరం పెంచుకొన్నాడన్నది ఒక కధ.అలాగే సాహితీవేత్తలు, ఇతర మేధావులను రెచ్చగొట్టింది ఎవరు? సాహిత్య అవార్డుల వాపసుపై అక్కసు కక్కిన వారెవరు? వేరే పద్దతులలో నిరసన తెలపవచ్చు, అవార్డులు తిరిగి ఇస్తే ఏం జరుగుతుందట,నేనైతే నా అవార్డును తిరిగి ఇవ్వను, నేనూ ఇచ్చేవాడినే కానీ నాకు అవార్డు ఇంకా రాలేదని వ్యంగ్యోక్తులు వదిలిందెవరు ? బీహారు ఎన్నికల తరువాత ఎవరూ అవార్డులను వాపసు చేయలేదు అంటున్నవారు అంతకు ముందు వాపసు చేసిన వారిపై దాడి చేసి నానాయాగీ చేయటంతో పాటు, వాపస్‌ను మరింత వేగం,విస్తృతం చేసేందుకు దోహదం చేసిన వారే.

బీహారు ఎన్నికల కోసమే అవార్డులను వెనక్కు ఇచ్చారన్న ఆరోపణలు చేసిన వారు ఎన్నికల సమయంలో ఈ మాట చెప్పలేదు, దాన్నొక ఎన్నికల సమస్యగా చేయలేదు. నరేంద్రమోడీ, లేదా ఇతర గల్లీ నాయకుల వుపన్యాసాలలో ఎక్కడా బీహారుకు లక్షా50వేల కోట్ల వుత్తుత్తి రివార్డుల గురించి తప్ప అవార్డుల వాపసు గురించి మనకు వినపడలేదు. తమను విమర్శించిన వారిపై స్వామీజీలు భక్తులను రెచ్చగొట్టినట్లే బిజెపి నేతలు వ్యవహరించారు.

అవార్డుల వాపసు గురించి గతంలోనూ జనాన్ని తప్పుదారి పట్టించారు, ఇప్పుడూ అదే చేస్తున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ తన అవార్డు గ్రహీత కలుబర్గి హత్యను ఖండించి వుంటే కవులు తమ అవార్డులను వెనక్కు ఇచ్చి వుండేవారు కాదు, ప్రధాని నరేంద్రమోడీ దాద్రి దురంతాన్ని ఖండించి వుంటే ఇతరులు కవుల బాట పట్టి వుండేవారూ కాదు, బీహారు ఎన్నికలలో బిజెపిని ఓడించేందుకు అవార్డులను వుపయోగించుకున్నారని సాకు చెప్పుకోవాల్సిన అగత్యం పట్టి వుండేది కాదు. అయినా అనుకోకుండా వచ్చిన అవకాశాలను వుపయోగించుకోవటం అందునా చావో రేవో అనే విధంగా వున్న ఎన్నికల సమరంలో వుపయోగించుకోవటం తప్పెలా అవుతుంది. గతంలో బిజెపి రధయాత్ర, బాబరీ మసీదు కూల్చివేత, గోద్రా వుదంతం, వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల మండల్‌ కమిషన్‌ సిఫార్సులను, తాజాగా గోరక్షణ, బీఫ్‌ నిషేధం, వుమ్మడి పౌరస్మృతి, 370 ఆర్టికల్‌ వంటి వాటిని, అసలు ఏ అంశాన్ని వుపయోగించుకోలేదో చెప్పగలరా? వాటిని బిజెపి కోసమే సృష్టించారా ? అవును అంటే ఎవరో చెప్పండి మరి !

ఆగస్టు 30న కలుబర్గి హత్య జరిగితే దానిని ఖండించటానికి అక్టోబరు 23 వరకు అకాడమీ పెద్దలు కదలలేదు. ఆరోజైనా ఎందుకు ఖండించారంటే దేశంలో తలెత్తిన నిరసన అవార్డుల వాపసు నుంచి మరో రూపం తీసుకోకుండా, మరింత మంది ఆ బాట పట్టకుండా, చివరికి ఆ రంగాలలో వున్న తమ భక్తులపై వస్తున్న వత్తిడి, ఏదో ఒక వైఖరిని తీసుకోవాల్సిన పరిస్థితులలో నష్టనివారణ చర్యలలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకొని చెప్పించిన మొక్కుబడి ఖండన తప్ప గుండెల్లోంచి వచ్చింది కాదు. సాహితీ వేత్తలు తొలుత చేసిన డిమాండ్‌ అదే కనుక, ఎట్టకేలకు అది నేరవేరింది కనుక ఆ తరువాత ఎవరూ వాపసు ఇవ్వలేదు. అంతే తప్ప బీహారు ఎన్నికలకు సంబంధం లేదు. వాటికి సంబంధం వుంది అని ఎవరు చెబుతున్నారు అంటే ఎడమ జేబులో ఒకటి కుడి జేబులో మరో స్టేట్‌ మెంట్‌ పెట్టుకొని తిరేగే వారే. ఇప్పుడు టీవీలు వున్నాయి గనుక రెండు నాల్కలతో మాట్లాడే వారే అని చెప్పుకోవాలి.

బీహారు ఎన్నికలలో బిజెపి గెలిచి వుంటే చూశారా తమ మీదకు కవులు, కళాకారులను కూడా రెచ్చగొట్టినా జనం మావైపే వున్నారని గొప్పలు చెప్పుకొనేవారు. అది జరగలేదు కనుక తమ ఓటమికి అవార్డుల వాపసు ఒక కారణమని భావిస్తున్నవారే నిలిపివేత గురించి రెండో స్టేట్‌మెంట్‌ ఇస్తున్నారు. నూరుగొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానతో గోవిందా అన్నట్లుగా నరేంద్రమోడీ పరిస్ధితి తయారైందని, దీని ద్వారా తామెంత బలహీనులమో, ఎలాంటి తప్పుడు దారిని ఎంచుకున్నారో వారే స్వయంగా చెప్పకున్నట్లయింది.

అమీర్‌ఖాన్‌ గురించి సోషల్‌ మీడియాలోనూ ఇతరంగా కాషాయ పరివార్‌ విరుచుకుపడుతున్నది.

నవంబరు ఎనిమిదిన బీహార్‌ ఫలితాలు వచ్చిన తరువాత గత రెండు వారాలలో ఒక్క అవార్డుకూడా తిరిగి ఇవ్వలేదని, ఏ మతం గురించి వివాదాలు లేవని, గొడ్డు మాంసం(బీఫ్‌) గురించి లేదా ఇతర మాంసాల గురించి ఎవరూ మాట్లాడటం లేదని, ఎవరూ కోట్లాటలకు దిగటం లేదని, అసహనం గురించి భయపడటం లేదని, దేశంలో శాంతి నెలకొన్నదని, ఇప్పుడు మనం పిఆర్‌సి ఇతర సాధారణ అంశాల గురించి మాట్లాడుతున్నామని, తీరిగ్గా కూర్చొని మీడియా, కాంగ్రెస్‌ ఆరువారాల పాటు జరిగిన ఎన్నికలలను ఎలా తిమ్మినిబమ్మిని చేసిందీ ఆలోచించాలని, మంత్రించినట్లుగా మరోసారి భారత్‌ సహనశీలిగా, లౌకిక దేశంగా ఎలా మారిపోయిందో చూడటం మంచిదని తన ఫోన్‌లో అనేక మంది పంచుకుంటున్న(షేర్‌) ఒక సందేశం వచ్చిందని ఒక మీడియా విశ్లేషకుడు పేర్కొన్నారు. ఇలాంటి సందేశాలు, రెచ్చగొట్టేవి, తప్పుడు సమాచారం ప్రచారం చేసేవి ఇటీవలి కాలంలో సామాజిక మీడియాలో చాలా వస్తున్నాయి. మతశక్తులు జనాన్ని తప్పు దారి పట్టించేందుకు జనం చెవుల్లో పూలు పెట్టుకొని వున్నారనే భావంతో అతి తెలివిగా వండి వడ్డించిన చాణక్య వంటకాలలో ఇది ఒకటి. దీని లక్ష్యాలు ఏమిటి ?

బీహార్‌ ఎన్నికలలో నరేంద్రమోడీ ప్రచార సరళి, దాద్రి హత్యపై స్పందించినపుడు ప్రతిపక్షాల మతోన్మాద చర్యల వల్లనే ఇలాంటి వన్నీ జరుగుతున్నాయని ఎదురుదాడి చేసిన విషయం తెలిసిందే. ఎన్నికలు అయిపోయాయి గనుక అవన్నీ నిలిచిపోయాయని జనాన్ని నమ్మించేందుకు ఈ సమాచారాన్ని ప్రచారంలో పెట్టారు. సదరు మీడియా విశ్లేషకుడు అమెరికాలో అభ్యర్ధుల జయాపజయాలను మీడియా నిర్ణయిస్తుందో చూడండి అంటూ ఒక అమెరికన్‌ జర్నలిస్టు రాసిన అంశాలను ప్రస్తావించారు. అది నూటికి నూరు పాళ్లు నిజమే. అయితే ఆ విశ్లేషకుడు నిజాయితీతో దాన్ని ప్రస్తావించి వుంటే అదే వేరే విషయం. బీహార్‌ ఎన్నికలలో బిజెపి, నరేంద్రమోడీ ప్రత్యర్ధులు పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేసి చిన్న చిన్న అంశాలను కూడా బూతద్దంలో జాతీయ ప్రాధాన్యతగల అంశాలుగా ప్రచారం చేసి కొంత మందిని తాము ప్రమాదంలో వున్నామనే భ్రమకు లోను చేయటంలోనూ వారు, మనము అనే భావాన్ని సృష్టించి బిజెపి, మోడీపై తప్పుడు ప్రచారం చేశారని మనల్ని నమ్మమనటానికి నానా తాపత్రయ పడ్డాడు, ఇలాంటివే ఇంకా రాబోయే రోజుల్లో కాషాయ జర్నలిజం పాఠశాల విద్యార్ధులు మనకు వండి వార్చనున్నారు.

జనానికి జ్ఞాపక శక్తి తక్కువ అన్నది వీరి అంచనా. కాకపోతే దేశ ఎన్నికల చరిత్రలో ఒక పార్టీ అభ్యర్ధిగా నరేంద్రమోడీని మార్కెటింగ్‌ మరియు ప్రచార కార్యక్రమానికి దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక సంస్ధల నుంచి నిపుణులైన రెండు వందల మందితో పని చేయించి మోడీ అంటే ఎవరో తెలియని వారికి కూడా తెలిసే విధంగా చేసేందుకు ఎన్నికలకు ముందు తొమ్మిదినెలల పాటు పని చేశారని అప్పటి పత్రికలు రాసిన విషయాన్ని మరోసారి గుర్తుకు తెచ్చుకోవాలి. దీనికి ప్రశాంత కిషోర్‌ అనే నిపుణుడు నాయకత్వం వహించి అవసరమైన వ్యూహాన్ని రూపొందించాడని, చాయె పే చర్చ నినాదం అతని బుర్రలో పుట్టిందనే వార్తలూ మనకు పాతవే. ఇపుడు ఆ కిషోర్‌ ప్రధాని నివాసం వీడి నితీష్‌ కుమార్‌ పంచన చేరాడు కనుక మోడీ భక్తులు వుక్రోషం పట్టలేక దానిని ఇప్పుడు వెయ్యి మందితో వ్యతిరేక ప్రచారం చేయించినట్లు ఇటు తిప్పి ప్రచారం చేస్తున్నారు. దాన్ని బిజెపి గ్రహించినప్పటికీ అప్పటికే అందుకోలేనంత దూరం వెళ్లి పోయిందట. ఇలాంటి ప్రచారం చేస్తున్న వారికి చిన్న ప్రశ్న. సరే ఎన్నికల ప్రచారం సమయంలో ఏ పార్టీ అయినా తమకే విజయావకాశాలు వుంటాయని చెబుతుంది. కానీ ఎన్నికలు అయిపోయిన తరువాత బిజెపి నేతలు, వారికి అనుకూలంగా వున్న మీడియా సంస్ధలు ఇచ్చిన ఎగ్జిట్‌ పోల్స్‌ మాటేమిటి? నిజంగా బిజెపి నేతలు జన నాడిని తెలుసుకొని వుండి వుండుంటే ఓట్ల లెక్కింపు సరళి తెలిసిన తరువాత కూడా తమ విజయావకాశాల గురించి చెప్పారంటే దాని అర్ధం ఏమిటి? విజయవాడలోని బిజెపి రాష్ట్ర కార్యాలయం ముందురోజే తమ విజయోత్సవాలకు హాజరు కమ్మని మీడియాకు లేఖ పంపిందంటే నమ్మకం ఏ స్దాయిలో వున్నట్లు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

Davids Versus Goliath – How Yogi Adityanath had to ‘Go Back’ to …..(err not Pakistan but) Gorakhpur

23 Monday Nov 2015

Posted by raomk in BJP, Current Affairs, Education, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Akhil Bharatiya Vidyarthi Parishad, Allahabad University, BJP, Eastern Uttar Pradesh, Purvanchal, Richa Singh, Yogi Adityanath

by subhash gatade

The Pandal was ready.

The Sainiks with their saffron bandanas  – who were scattered here and there – were eagerly waiting to listen to another fiery call from their Senapati.

Time was already running out but the ‘Star Speaker’ was nowhere to be seen.

Little did they knew that their Senapati had already made an about turn and was headed back home as the district administration had ‘advised’ him against entering the district and was told that he would face ‘legal action if he dares to do so.’

For Yogi Adityanath, the firebrand MP of BJP, who is widely known for his controversial statements as well as  acts and who every other day asks dissenters to ‘go to Pakistan’ , it was his comeuppance moment when he was rather forced to ‘go back’ to Gorakhpur. And all his plans to be the star speaker at the inaugural function of Students Union of Allahabad University – once called ‘Oxford of the East’ – lay shattered.

The Saffron Parivar had made elaborate preparations for Yogi’s welcome to the city taking advantage of the fact that its student wing – namely Akhil Bharatiya Vidyarthi Parishad – had bagged four seats in the elections held for the Student Union. Excepting the President, rest of the posts had gone to their candidates and they felt that for them it was a golden opportunity to generate conversation around their politics which would further polarise the people in this part of Eastern Uttar Pradesh. Perhaps then they could raise their off repeated slogan at a higher pitch ‘Purvanchal Me Rehna Hoga, To Yogi-Yogi Kehna Hoga’ ( If you want to live in Eastern Uttar Pradesh, You will have to say Yogi-Yogi)

The only ‘hindrance’ to their well thought out plan was the President of the Union – a student leader named Richa Singh, the first female President in the 128 year old history of the University – who had won on an independent platform duly supported by various left and democratic forces. The university rules mandated that without the consent of the President no such inauguration of the students union can take place and she resisted their proposal to invite Yogi.

In an interview to Indian Express (http://indianexpress.com/article/india/india-news-india/ausu-president-says-wont-let-adityanath-enter-allahabad-university-campus/) she made her stand clear :

“Yogi Adiyanath is a controversial leader who speaks on communal lines against Muslims. Here we have Muslim students too in the university. If any riot-like situation occurred after his speech on the campus, who will be responsible? ABVP members invited Adityanath without consulting me and that is against the AUSU (Allahabad University Students Union) constitution,” She said any educationist or Union minister was supposed to be invited to the event as “Adityanath has no contribution in the field of education”.

Her simple proposal – ‘An Appeal to Students’ – which received wide publicity made a point that instead of inviting a ‘controversial’ person like Yogi which would vitiate the atmosphere further and would impact the composite heitage of the region in negative ways and would further push back struggles for student rights it is better to invite someone – like President of India, Chief Justice, renowned educationist, scientist or literary figure – who would inspire the whole student community.

As expected the rest of the office bearers of the Union did not agree to it and with due help from a compliant University administration (see the postscript for further details)- which is running without a proper vice chancellor for some time – managed to get an official declaration that Yogi Adityanath would come to inaugurate the Students Union on 20 th November. Infuriated by this unilateral decision of the University administration – which clearly violated the Constitution of the Institution – a campaign was launched in the university and the city to stop Yogi from reaching Allahabad and inaugurate the Union. It was interesting that it received support from different sections of society, not only rest of the political parties – except offcourse BJP – issued statements and came out in support but lawyers, teachers, trade unions and other sections of the civil society also came forward to oppose this invite.

Looking at the fact that the university administration was adamant about its unilateral decision, Richa alongwith her other comrades launched an indefinite hunger strike in University campus. Hundreds of students and like minded teachers joined the Dharna (sit in) and raised voice of solidarity. In a preplanned move the sit-in came under attack in the night of 18 th November where saffron goons allegedly led by one of the office bearers attacked them, Richa and other comrades were badly thrashed, vulgar slogans were raised against the girl students and the attackers even did not spare some senior teachers and civil society activists like Padma Singh who had joined the sit-in. The most disturbing part of the whole episode was that the police remained a mute spectator of this attack.

This attack raised such a furore that the district administration decided to bar Yogi from entering the city and sent him the order ‘requesting’ him to comply with the decision. As expected the members of the Saffron Parivar tried to raise lot of hue and cry over this decision but they could not do anything about it.

Yogi Adityanath, the ‘Lion of Purvanchal’ – in the eyes of the Saffron Parivar – stood tamed, at least for the moment.

The Programme stood cancelled.

The Pandal was removed.

Spirited resistance by students once again demonstrated the oft repeated slogan ‘ Students United Shall Always Be Victorious’.

 

Post Script :

 As we write these lines news has come in that the district administration has written a strong letter to Ms Smriti Irani, Minister for Human Resources Development protesting the ‘callous attitude of the University administration which had created a law and order situation in the city.’ In his strongly worded letter the District Majistrate said that ‘despite strong voices of opposition raised by students, teachers and other members of the civil society the Univesity administration gave permission for the said programme and did not even bother to contact the district administration when situation seemed to be going out of control’ He has asked for ‘exemplary action against the University officials’ ( Ref : ‘Hindustan’ 21 st November 2015, Allahabad Edition)

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d